సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జైలర్’. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నువ్వు కావాలయ్యా’పాటని విడుదల చేశారు మేకర్స్. స్టార్ కంపోజర్ అనిరుధ్ ఈ పాటని క్యాచి బీట్స్ తో ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ నెంబర్ గా స్వరపరిచారు. అరుణ్రాజా కామరాజ్ రాసిన ఈ పాటను శిల్పారావు, అనిరుధ్ కలసి ఎనర్జిటిక్ గా పాడారు.ఈ పాటలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్వాగ్, గ్రేస్ మెస్మరైజ్ చేయగా, తమన్నా డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మోహన్ లాల్, శివ రాజ్కుమార్…
Year: 2023
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల ‘బ్రో’ నుండి సందేశంతో కూడిన నృత్య గీతం ‘మై డియర్ మార్కండేయ’ విడుదల
తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ద్వయం మొదటిసారి కలిసి నటిస్తున్న ‘బ్రో’ చిత్రం కోసం జీ స్టూడియోస్తో చేతులు కలిపింది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ పోస్టర్లు, ప్రోమోలు, టీజర్కు అద్భుతమైన స్పందన రాగా, ఈరోజు ‘బ్రో’ నుండి మొదటి సింగిల్ విడుదలైంది. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లపై తెరకెక్కించిన ‘మై డియర్ మార్కండేయ’ పాటను రేవంత్, స్నిగ్ధ శర్మ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు గణేష్ స్వామి, భాను నృత్యరీతులు అందించారు. చిత్రం…
‘యాత్ర 2’ మోషన్ పోస్టర్ విడుదల
వై.ఎస్.జగన్ ఎదుగుదలను పొలిటికల్ డ్రామాగా చూపిస్తాను: ‘యాత్ర 2’ మోషన్ పోస్టర్ ఈవెంట్లో డైరెక్టర్ మహి వి.రాఘవ్ పాఠశాల, ఆనందోబ్రహ్మ, యాత్ర వంటి సక్సెస్ఫుల్ చిత్రాలతోపాటు సేవ్ ది టైగర్స్, సైతాన్ వంటి వెబ్ సిరీస్లతోనూ ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు మహి వి.రాఘవ్. ఇప్పుడు ఈయన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘యాత్ర 2’. 3 ఆటమ్ లీవ్స్, వి సెల్యులాయిడ్ బ్యానర్పై ఈ సినిమాను శివ మేక నిర్మిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ‘యాత్ర 2’ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్బంగా శనివారం జరిగిన పాత్రికేయులతో జరిగిన సమావేశంలో… దర్శకుడు మహి వి.రాఘవ్ మాట్లాడుతూ ‘‘కథను ఎంచుకునేటప్పుడు ఓ మేకర్గా కమర్షియల్ కోణంలో సినిమాకు పెట్టిన డబ్బులు వస్తాయా? లేదా? అన్నది ఆలోచిస్తాం. యాత్రలో ఓ రాజకీయ నాయకుడి తన…
Yatra 2 deals with the rise of YS Jagan as a leader: Director Mahi V Raghav
After having impressed the audience with films like Pathashala, Anandobrahma, Yatra, Save the Tigers and Saitan, director Mahi V. Raghav is set for another magnum opus Yatra 2. The film is being produced by Siva Meka under the banner 3 Autumn Leaves and V Celluloid. The motion poster of Yatra 2 was released on the occasion of former Chief Minister YS Rajasekhar Reddy’s birth anniversary (July 8). Speaking on the occasion at a press conference held in Hyderabad the director said that while choosing the story, as a filmmaker, he…
We have made a film which will make all Telugus proud
– Sensational writer turned director Deen Raj Bharatheeyans” in cinemas in Telugu and Hindi this 14th Popular writer Deen Raj had worked as a story writer for superhit films such as Preminchukundam Raa, Premante Idhera and Kalisundam Raa, and as a story cum screenplay writer for Prabhas’ debut film Eshwar, and as a co-writer for SV Krishna Reddy’s Sardukupodaam Randi and YVS Chowdary’s Lahiri Lahiri Lahirilo. Deen Raj is making his directorial debut with the soon-to-release patriotic drama, Bharatheeyans. The film has finally cleared the censor hurdles and is gearing…
తెలుగువారంతా గర్వపడే సినిమా తీశాం!!
సెన్సేషనల్ రైటర్ టర్నెడ్ డైరెక్టర్ దీన్ రాజ్ 14న ప్రేక్షకుల ముందుకు తెలుగు – హిందీ భాషల్లో “భారతీయన్స్” “ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, కలిసుందాం రా” వంటి సూపర్హిట్ చిత్రాలకు కథా రచయితగాను, ప్రభాస్ పరిచయ చిత్రం “ఈశ్వర్”కి స్టోరీ స్క్రీన్ప్లే రైటర్గా… “సర్దుకుపోదాం రండి” సినిమాకి ఎస్వీ కృష్ణారెడ్డితో, “లాహిరి లాహిరి లాహిరిలో” చిత్రానికి వైవిఎస్ చౌదరితో కో-రైటర్గా పనిచేసి మొదటిసారిగా “భారతీయన్స్” చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ప్రముఖ రచయిత దీనరాజ్. సెన్సార్ సంకెళ్లు తెంచుకున్న ఈ చిత్రం ఈనెల 14న తెలుగు – హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు!! ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా పడిన కస్థాల…
తానా సభలకు ఎన్.టి.ఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ చైర్మన్ టి.డి. జనార్దన్!
అమెరికాలోని ఫిలడెల్ఫియా లో నేటి నుంచి 9 వరకు జరిగే తానా సభల్లో పాల్గొనవలసిందిగా నిర్వాకుల నుంచి ఆహ్వానం రావడంతో ఎన్.టి.ఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ చైర్మన్ టి .డి .జనార్దన్ గురువారం రోజు బయలుదేరారు. తానా సభల తరువాత జనార్దన్ కోసం అమెరికాలో వున్న కమిటీ సభ్యులు అట్లూరి అశ్విన్ మరికొన్ని రాష్ట్రాల్లో సభలను ఏర్పాటు చేశారు. వాటిల్లో కూడా జనార్దన్ పాల్గొని ప్రసంగిస్తారు . జనార్దన్ అమెరికా వెళుతున్న సందర్భంగా కమిటీ సభ్యులు వారిని కలసి పుష్పగుచ్చంతో వీడ్కోలు పలికారు .మహానటుడు , నాయకుడు ఎన్ .టి .రామారావు శత జయంతి సందర్భంగా జనార్దన్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటయింది . అదే ఎన్ .టి .ఆర్ .సెంటినరీ సెలెబ్రేషన్స్ సావనీర్ అండ్ వెబ్సైటు కమిటీ . ఈ కమిటీ నేతృత్వంలో ఏప్రిల్ 28న…
మనసును దోచిన ‘రుద్రమాంబపురం’ !
NVL ఆర్ట్స్ బ్యానర్ పై నండూరి రాము నిర్మాతగా రూపొందిన సినిమా ‘రుద్రమాంబపురం’ . ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కమెడియన్ గా, విలక్షణ నటుడిగా సత్తా చాటుతున్న అజయ్ ఘోష్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషంగా చెప్పుకోవాలి. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం… కథ: కథ విషయానికి వచ్చేసరికి ఇది మత్స్యకార జాతి.. వారి వారి సంస్కృతి సాంప్రదాయాలు, వారిజీవన శైలి, వారి మనుగడ మీద తీసిన చిత్రం.. మొగలి తిరుపతి (అజయ్ గోష్)కి మల్లోజుల శివయ్య (శుభోదయం సుబ్బారావు) కి వున్న అంతర కలహాల ను ఆసరాగా చేసుకొని,దళారులు, కార్పొరేట్ వాళ్ళు, వాళ్ళల్లో ,,, వాళ్ళకి కలహాలు వచ్చేలా చేసి,సన్నవల తో తిరుపతి వేటగాళ్ల…
‘బలగం’ చిత్రానికి 100 అంతర్జాతీయ అవార్డులు!
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై వేణు ఎల్దండి దర్శకత్వంలో రూపొందిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రేక్షకుల హృదయాలతో పాటు విమర్శకులు ప్రశంసలు అందుకున్న ‘బలగం’ సినిమా థియేటర్స్లో కలెక్షన్స్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేయటమే కాకుండా ఓటీటీలోనూ రికార్డ్స్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అంతర్జాతీయంగా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. తాజాగా ‘బలగం’ సినిమా ఓ అరుదైన రికార్డ్ను సొంతం చేసుకుంది. ఒకటి రెండు కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లోని ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శింపబడి 100కి పైగా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలను హృద్యంగా తెరకెక్కించిన తీరు అంతర్జాతీయంగా ప్రేక్షకుల మెప్పును పొందేలా చేసింది. ఇందులో నటీనటులు…
