పైసా వసూల్‌ ఎంటర్‌టైనర్‌గా ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’

'King of Kota' as Paisa Vasool entertainer

పాన్‌ ఇండియా స్టార్‌ యాక్టర్‌ దుల్కర్‌ సల్మాన్‌ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్‌తోపాటు అంచనాలు మామూలుగా ఉండవు. ఈ స్టార్‌ యాక్టర్‌ తాజాగా ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కెరీర్‌లో తొలిసారి గ్యాంగ్‌ స్టర్‌ బ్యాక్‌ డ్రాప్‌ సినిమాలో నటించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్స్‌ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ చేశాయి. ఈ చిత్రం దుల్కర్‌ సల్మాన్‌ అభిమానులకు కావాల్సిన మాస్‌ ఎంటర్‌టైనింగ్‌ ఎలిమెంట్స్‌ను అందిస్తున్నట్టు ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. కథపరంగా కొత్తదనం ఏమీ లేకున్నా.. మేకింగ్‌ స్టైల్‌, ప్రజెంటేషన్‌, షబీర్‌, నైలా అద్భుతమైన యాక్టింగ్‌ ఈ చిత్రాన్ని పైసా వసూల్‌ ఎంటర్‌టైనర్‌గా మార్చేశాయని అంచనా వేస్తున్నారు. ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ పక్కా బాక్సాఫీస్‌ విన్నర్‌గా నిలువడం ఖాయమంటున్నారు. అభిలాష్‌ జోషి దుల్కర్‌ సల్మాన్‌ను పక్కా మాస్‌ అవతార్‌లో చూపించడంలో సక్సెస్‌ అయ్యాడని…

‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’కి సూపర్‌ ఫాలోయింగ్‌!

Super following for 'Miss Shetty Mr. Polishetty'!

యువ హీరోల్లో తన సినిమాలతోనే కాదు ఆన్‌ స్టేజ్‌ తన కామెడీతో కూడా అలరిస్తూ వస్తున్నాడు నవీన్‌ పొలిశెట్టి. ‘జాతిరత్నాలు’ సినిమా చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ సినిమా వల్ల నవీన్‌ కి యూత్‌ లో సూపర్‌ ఫాలోయింగ్‌ ఏర్పడిరది. ప్రస్తుతం నవీన్‌ ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్‌ 7న రిలీజ్‌ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ రీసెంట్‌ గా జరిగింది. మామూలుగా అయితే ట్రైలర్‌ రిలీజ్‌ ని ఏ సెలబ్రిటీతోనే స్టార్‌ హీరోతోనో చేయిస్తారు. కానీ నవీన్‌ అందుకు భిన్నంగా తన సినిమాలను ఆదరిస్తున్న ఆడియన్స్‌ నుంచి ట్రైలర్‌ రిలీజ్‌ కు గెస్ట్‌ లను ఆహ్వానించాడు. ట్రైలర్‌ రిలీజ్‌ కు వచ్చిన ఆడియన్స్‌ లో ఇద్దరు మేల్‌ పర్సన్స్‌, ఇద్దరు ఫిమేల్‌ పర్సన్స్‌…

‘ఆర్‌ఎక్స్‌ 100’కు సీక్వెల్‌!

Sequel to 'RX 100'!

కార్తికేయ హీరోగా, పాయల్‌ రాజ్‌ పూత్‌ హీరోయిన్‌ గా అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్‌ ను నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న లేడీ పాత్రలో చూపించడం జరిగింది. హీరోయిన్‌గా ఆ సినిమా పాయల్‌ కి మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. ఆ ఒక్క సినిమా హీరో కార్తికేయ, హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌ పూత్‌ తో పాటు దర్శకుడు అజయ్‌ భూపతికి మంచి ఇమేజ్‌ ను తెచ్చి పెట్టింది. పాయల్‌ రాజ్‌ పూత్‌ పదుల కొద్ది సినిమాల్లో నటించే అవకాశం సొంతం చేసుకుంది. హీరో కార్తికేయ కూడా చాలా సినిమాల్లో నటించాడు. దర్శకుడు అజయ్‌ భూపతి కి కూడా మంచి క్రేజ్‌ దక్కింది కానీ ‘మహాసముద్రం’ సినిమాను తీసి పోగొట్టుకున్నాడు. ‘ఆర్‌ఎక్స్‌…

సీత పాత్రకు నో చెప్పిన ఆలియా భట్‌!

Alia Bhatt said no to the role of Sita!

రామాయణ ఇతివృత్తంతో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇటీవలే ప్రభాస్‌ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం కూడా రామాయణ ఇతివృత్తంతో వచ్చిన విషయం అని తెలిసిందే. ‘ఆదిపురుష్‌’ లో జానకి పాత్రను బాలీవుడ్‌ హీరోయిన్‌ కృతి సనన్‌ పోషించింది. ఇక గత కొన్నాళ్లుగా మధు మంతెన రామాయణం కథతో సినిమాను రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నితీష్‌ తివారి, రవి ఉద్వావర్‌ దర్శకత్వంలో ఈ సరికొత్త రామాయణం సినిమా మూడు లేదా నాలుగు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా సమాచారం. రాముడి పాత్రకు గాను రణబీర్‌ కపూర్‌ ను దాదాపుగా ఖరారు చేశారని తెలిసింది. ఇక జానకి పాత్రకు గాను ఆలియా భట్‌ ను సంప్రదించడం జరిగింది. ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన ఆలియా మళ్లీ షూటింగ్స్‌ తో బిజీ అవుతోంది. అయితే రామాయణం సినిమాలో భర్తతో కలిసి…

‘ఆదిపురుష్‌’ను వదలని ట్రోలర్స్‌!

Trollers who did not leave 'Adipurush'!

  ‘చంద్రయాన్‌’తో పోలుస్తూ మరోమారు విమర్శలు! ప్రస్తుతం టెలివిజన్‌ మీడియా . సోషల్‌మీడియాలో ట్రెండింగ్ విషయం ‘చంద్రయాన్‌3’ అన్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ఇస్రో గొప్పతనాన్ని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ఈ ‘చంద్రయాన్‌` 3 బడ్జెట్‌ ఖర్చు కూడా చర్చనీయాశంగా మారింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కేవలం రూ.615 కోట్ల బడ్జెట్‌తో ‘చంద్రయాన్‌3’ కలను సాకారం చేసుకోవడం విశేషం. ఇదే సమయంలో కొంతమంది ట్రోలర్స్‌ ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. చంద్రయాన్‌ 3 బడ్జెట్ ను ‘ఆదిపురుష్‌’తో పోలుస్తూ బాగా ట్రోల్స్‌ చేస్తున్నారు. దాదాపు రూ.600.. 700కోట్లతో రూపొందిన ‘ఆదిపురుష్‌’ పేలవమైన కథ.. విజువల్స్‌తో భారీ పరాజయాన్ని మూటగట్టుకొని ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అలాంటి అనవసరమైన సినిమాలకు అంత ఖర్చు పెట్టడం కన్నా చంద్రయాన్‌…

శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ అక్టోబర్ 19న విడుదల

Shivraj Kumar's 'Ghost' releases on October 19

కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్యాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతోన్న చిత్రం ఘోస్ట్. కన్నడ బీర్బల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఘోస్ట్ ను ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ ఆకట్టుకునే పోస్టర్ తో అనౌన్స్ చేశారు. శివరాజ్ కుమార్ గన్ తో సీరియస్ లుక్ తో ఉన్న రిలీజ్ పోస్టర్ ఘోస్ట్ ఆగమనాన్ని ప్రకటిస్తోంది. పోస్టర్ మీద ఉన్న క్యాప్షన్ “When Shadows Speak… Know The…

Shiva Rajkumar ‘s Pan India Action Spectacle ‘Ghost’ Is Arriving On October 19

Shiva Rajkumar 's Pan India Action Spectacle 'Ghost' Is Arriving On October 19

Karunada Chakravarthy Shiva Rajkumar’s Pan India Film ‘Ghost’ is the next big thing from Sandalwood. Billed as an Action Heist Thriller Ghost is directed by Blockbuster Film ‘Birbal’ fame Srini while Popular politician and producer Sandesh Nagraj is bank-rolling this biggie under his Sandesh Productions. Makers announced the release date of ‘Ghost’. The film will hit the screens globally on 19th October. Ghost’ is made as an explosive action spectacle. 2. The release date announcement is made with a captivating poster featuring Shiva Rajkumar holding a gun captioned, ” When…

జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు చిత్రాల హవా!

Telugu movies at the National Film Awards!

By M.D.ABDUL/Tollywoodtimes ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్న అల్లు అర్జున్‌ పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, కొండ పొలం చిత్రాలకు పలు అవార్డులు ఉత్తమ గీతరచయితగా చంద్రబోస్‌ ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌ కొమురం భీముడో గాయకుడుగా కాలభైరవ జాతీయ చలనచిత్ర అవార్డులు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు. వీటిని దేశవ్యాప్తంగా ఉత్తమ సినిమాలను వాటిలో నటించిన కళాకారుల ప్రతిభను గౌరవించేందుకు, సాంకేతిక నిపుణుల ప్రజ్ఞకు గుర్తింపు నిచ్చేందుకు ప్రతి సంవత్సరం ప్రకటిస్తారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ ప్రకారం జాతీయ చలనచిత్ర అవార్డులు సౌందర్యం సాంకేతిక నైపుణ్యం .. సామాజిక ఔచిత్యం కలిగిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. 69వ జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలను గురువారం (ఆగస్ట్ 24) సాయంత్రం ప్రకటించారు. ఈ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగుసినిమాలు…

జాతీయఅవార్డు విజేతలకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు

Megastar Chiranjeevi congratulates National Award Winners

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 2021 ఏడాదికి గాను 69వ జాతీయ పురస్కారాల్ని కేంద్రం గురువారం వెల్లడించింది. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పాయి. ఇప్పటికే ఆస్కార్‌ అవార్డ్‌తో గ్లోబల్‌వైడ్‌గా ఉన్న ఆడియెన్స్‌ చేత ’నాటు నాటు’ స్టెప్పులు వేయించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా.. ఈ జాతీయ పురస్కారాల్లోనూ సత్తా చాటింది. ఏకంగా ఆరు విభాగాల్లో అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఇక అల్లు అర్జున ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డ్‌ అందుకొని.. 69 ఏళ్ల చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో.. ప్రతీ తెలుగు ప్రేక్షకుడు ఎంతో గర్వంగా ఉప్పొంగుతున్నారు. ముఖ్యంగా.. ఇండస్టీక్రి చెందిన వాళ్లు సంబరాలు…

‘గాండీవధారి అర్జున’ అందరినీ ఆకట్టుకుంటుంది : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

'Gandivadhari Arjuna' will impress everyone: Mega Prince Varun Tej

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన యాక్ష‌న్ అండ్ ఎమోష‌న‌ల్‌ థ్రిల్ల‌ర్ ‘గాండీవ‌ధారి అర్జున’. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించారు. స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు ఈ మూవీని తెర‌కెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ మీద నిర్మించిన ఈ సినిమా ఆగ‌స్ట్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే… * ప్రవీణ్ సత్తారు సినిమాలు స్టార్టింగ్ నుంచి చూస్తుంటాను. తన కాన్సెప్ట్స్ లో సెన్సిబిలిటీస్ ఉంటాయి. విభిన్నమైన సినిమాలను చేయటానికి ప్రయత్నిస్తుంటాడు. చందమామ కథలు, గరుడ వేగ లాంటి సినిమాలను చూశాను. గని సినిమా షూటింగ్ సమయంలో తను నాకు ఫోన్ చేశాడు. ఆ సమయంలో కథ గురించి…