‘పిండం‘ టీజర్ విడుదల వేడుక

'Pindam' Teaser Release Ceremony

కంటెంట్ ని నమ్ముకొని తీసిన చిత్రం ‘పిండం‘ : హీరో శ్రీరామ్ ప్రముఖ హీరో శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పిండం‘. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల మేకర్స్ ‘పిండం’ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం నుండి టీజర్ విడుదలైంది. ఈరోజు(అక్టోబర్ 30) ఉదయం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో టీజర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. చిత్ర బృందంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు…

మెగా ప్రొడ్యూసర్ కె.టి కుంజుమోన్ ‘జెంటిల్‌మన్ 2’ మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి

Mega producer KT Kunjumon's 'Gentleman 2' first schedule shooting is complete

మెగా ప్రొడ్యూసర్ కె.టి.కుంజుమోన్‌ జెంటిల్‌మన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై “జెంటిల్‌మన్-2” చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. చేతన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎ. గోకుల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార చక్రవర్తి, ప్రియాలాల్ కథానాయికలు. చెన్నై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. 15 రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్‌లో చేతన్, నయనతార చక్రవర్తి, ప్రియా లాల్, బాడవ గోపి, సుధా రాణి, సితార, శ్రీ లత, కన్మణి, లొల్లు సభ స్వామినాథన్, బేబీ పద్మ రాగం , ముల్లై-కోతాండమ్‌లు పాల్గొన్నారు. స్టంట్ కొరియోగ్రఫర్ దినేష్ కాసి సూపర్ విజన్ లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించారు. సినిమాలో ఈ యాక్షన్ సీక్వెన్స్ మేజర్ హైలెట్ ఉండబోతుంది. తదుపరి షెడ్యూల్ నవంబర్…

More than 50 eminent actors are a part of Gentleman-2..First Schedule of Gentleman-2 is wrapped up

More than 50 eminent actors are a part of Gentleman-2..First Schedule of Gentleman-2 is wrapped up

Mega Producer K.T.Kunjumon’s Gentleman Film International is producing “Gentleman-2” in grandeur. The film is directed by A. Gokul Krishna, with Chetan playing the lead character. Nayanthara Chakravarthy and Priya Lal are playing the female lead characters. The film’s first leg of shooting shot in and around Chennai has been wrapped up now in 15 days. This schedule had the complete participation of Chetan, Nayanthara Chakravarthy, Priya Lal, Badava Gopi, Sudha Rani, Sithaara, Sri Latha, Kanmani, Lollu Sabha Swaminathan, Baby Padma Raga, and Mullai-Kothandam, Besides, a breathtaking action sequence choreographed by…

ఘనంగా జరిగిన “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా ఫస్ట్ సింగిల్ ‘గుమ్మా..’ సాంగ్ విడుదల కార్యక్రమం

The first single 'Gumma..' song release program of the movie "Ambajipeta Marriage Band" was grandly held.

సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న”అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా జనవరిలో థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘గుమ్మా..’ సాంగ్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడుతూ – గుమ్మా సాంగ్ నాకు సంతృప్తినిచ్చింది. ఈ సినిమాకు హ్యాపీగా వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. దర్శకుడు దుశ్యంత్ ఆలోచనల మేరకు పాట చేశాం. ఈ సినిమాలో ఫ్రెష్…

సంతోష్ శోభన్, అలేఖ్య హారిక హీరో హీరోయిన్లుగా కొత్త సినిమా ప్రారంభం.

Santosh Shobhan and Alekhya Harika are the heroes and heroines of the new movie.

బేబి ఘన విజయంతో కల్ట్ బ్లాక్ బస్టర్ కాంబోగా పేరు తెచ్చుకున్నారు నిర్మాత ఎస్ కేఎన్, దర్శకుడు సాయి రాజేశ్. ఈ కల్ట్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. యంగ్ హీరో సంతోష్ శోభన్, సోషల్ మీడియా ఫేమ్ అలేఖ్య హారిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్ లో స్టార్ హీరో నాగ చైతన్య క్లాప్ తో ఘనంగా ప్రారంభమైంది. డైరెక్టర్ హరీశ్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ స్క్రిప్ట్ అందజేశారు. ఈ చిత్రానికి సుమన్ పాతూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి స్టార్ హీరో నాగ చైతన్యతో పాటు పలువురు స్టార్ డైరెక్టర్స్ హాజరయ్యారు. డైరెక్టర్ చందూ మొండేటి కెమెరా స్విచ్ఛాన్ చేయగా..ఫస్ట్ షాట్ కు వశిష్ట మల్లిడి దర్శకత్వం…

Yuva Samrat Naga Chaitanya Claps for Sai Rajesh’s Amrutha Productions, SKN’s Mass Movie Makers Production No.4 starring Santosh Sobhan, Alekhya Harika launch

Yuva Samrat Naga Chaitanya Claps for Sai Rajesh’s Amrutha Productions, SKN's Mass Movie Makers Production No.4 starring Santosh Sobhan, Alekhya Harika launch

Producer SKN and director Sai Rajesh became famous as a cult blockbuster combo with the massive success of Baby. The both producers are now collaborating for multiple projects. Recently the makers launched an exciting project. The 100 crore grossing production house Mass Movie Makers, and the National Award winning banner Amrutha Productions jointly producing a special project. Young hero Santhosh Sobhan and social media influencer Alekhya Harika are playing the lead roles in this film. Story and screenplay is written by Sai Rajesh. This movie is directed by Suman Pathuri.…

‘Ma Oori Polimera-2’ is ten times more thrilling than the first part: Director Anil Vishwanath

'Ma Oori Polimera-2' is ten times more thrilling than the first part: Director Anil Vishwanath

Director Dr. Anil Vishwanath proved his mettle as a talented director with the film ‘Ma Oori Polimera’ on OTT. His latest film ‘Ma Oori Polimera-2’ is its sequel. ‘Ma Oori Polimera-2’, produced by Shree Krishna Creations and presented by Gowr Ghana Babu, is a rare thriller and an even more stunning sequel to be made in Telugu. Starring Satyam Rajesh and Dr. Kamakshi Bhaskarla in lead roles, the film also features Getup Srinu, Rakendu Mouli, Baladitya, Sahitya Dasari, and Ravi Varma play different roles in it. In this interview, the…

‘మా ఊరి పొలిమేర’ పార్ట్ 1తో పొల్చితే పార్ట్ 2 పది రెట్ల థ్రిల్‌‌ను ఇస్తుంది: దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్

'Ma Uri Polimera' Part 2 gives ten times the thrill compared to Part 1: Director Dr. Anil Vishwanath

“మాఊరి పొలిమేర’ చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా నిరూపించుకున్న దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్. తాజాగా ఆయన రూపొందించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర-2’ పొలిమేర చిత్రానికి సీక్వెల్ ఇది. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గౌరికృష్ణ నిర్మాత. నవంబరు 3న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. చిత్ర దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. సాధారణంగా భారీ చిత్రాలకు మాత్రమే సీక్వెల్ చేస్తుంటారు. కానీ మీరు మా ఊరి పొలిమేర లాంటి చిన్న చిత్రానికి సీక్వెల్ చేయడానికి కారణం ? కథ రాసుకున్నప్పుడే తప్పనిసరిగా సీక్వెల్ చేద్డామని అనుకున్నం. కథలో వున్న సీరియస్ నెస్, ఇంకా చెప్పాలనుకున్న కథ మిగిలిపోవడంతో పార్ట్ 2లో…

సినిమాల నుంచి రిటైర్మైంట్‌ ప్రకటించారు ‘ప్రేమమ్‌’ దర్శకుడు ఆల్ఫోన్స్‌ పుతిరన్‌!

'Premam' director Alphonse Puthiran has announced his retirement from films!

ఆల్ఫోన్స్‌ పుతిరన్‌.. ఈ పేరు చెబితే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు కానీ.. ‘ప్రేమమ్‌’ డైరెక్టర్‌ అంటే ఇట్టే గుర్తు పడతారు. నివిన్‌ పాలీ, మడోన్నా సెబాస్టియన్‌, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘ప్రేమమ్‌’. ఆల్ఫోన్స్‌ పుతిరన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 2015లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ సినిమాలో సాయి పల్లవి చేసిన మలర్‌ పాత్ర ఆడియన్స్‌ను ఓ రేంజ్‌లో ఇంపాక్ట్‌ చేసింది. ఇక.. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులు మలయాళం సినిమాలను చూడడం మొదలుపెట్టారంటే నమ్మక తప్పదు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా దర్శకుడు ఆల్ఫోన్స్‌ పుతిరన్‌ సంచలన ప్రకటన చేశాడు. తాను డైరెక్షన్‌ నుంచి సినిమాల నుంచి రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. తనకు ఆటిజం స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌ ఉందని అందుకే…

‘బేబి’ కాంబినేషన్‌ వన్స్‌మోర్‌..!

'Baby' combination is more..!

సంపూర్ణేశ్‌ బాబుతో ‘హృదయకాలేయం’ సినిమాతో రైటర్‌గా, నిర్మాతగా మంచి సక్సెస్‌ అందుకున్నాడు టాలీవుడ్‌ డైరెక్టర్‌ సాయిరాజేశ్‌ . ఈ ఏడాది ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ కాంబోలో తెరకెక్కించిన ‘బేబి’ సినిమాతో డైరెక్టర్‌గా సూపర్‌ బ్రేక్‌ అందుకున్నాడు. ఈ చిత్రం నిర్మాత ఎస్‌కేఎన్‌ కు కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడీ క్రేజీ కాంబోలో మరో సినిమా రాబోతుంది. సాయిరాజేశ్‌, ఎస్‌కేఎన్‌ కాంబోలో ప్రొడక్షన్‌ నంబర్‌ 4గా వస్తున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమాకు మరోసారి రైటర్‌ కమ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించబోతున్నాడు సాయిరాజేశ్‌. సంతోష్‌ శోభన్‌, అలేఖ్య హారిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో నిర్వహించారు. అక్కినేని నాగచైతన్య ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. యూట్యూబర్‌గా సూపర్‌ ఫేమస్‌ అయిన అలేఖ్య హారిక ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది.…