‘లో ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్’ అంటున్న ధీరజ అప్పాజీ!!

'లో ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్' అంటున్న ధీరజ అప్పాజీ!!
Spread the love

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ – అనలిస్ట్ ధీరజ అప్పాజీ దర్శకత్వంలో అతి త్వరలో సెట్స్ కు వెళ్లనున్న “దొంగముద్దు” వెబ్ సిరీస్ టైటిల్ లోగో విడుదలైంది. ఫిల్మ్ జర్నలిస్ట్ గా తెలుగు చిత్రసీమతో రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధంతోపాటు… 200 పైచిలుకు చిత్రాలకు “పి.ఆర్.ఓ”గా పని చేసిన అనుభవం కలిగిన అప్పాజీ… “దొంగముద్దు” వెబ్ సిరీస్ తో దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి!!!

Related posts

Leave a Comment