కళ్యాణం..కమనీయం!!

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఐజేయూ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ
Spread the love

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఐజేయూ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కే.విరాహత్ అలీ

హైదరాబాద్: నాగోల్ బండ్లగూడలోని పీబీఆర్ కన్వెన్షన్ లో జరిగిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు, ‘నమస్తే తెలంగాణ’ స్పెషల్ కరస్పాండెంట్ వెల్జాల చంద్రశేఖర్ కుమార్తె గౌతమి-హరీష్ కుమార్ గౌడ్ ల వివాహానికి, కొత్తపేట లోని శ్వేతా గార్డెన్స్ లో జరిగిన ‘ప్రజాపక్షం’ న్యూస్ ఎడిటర్ బిఎల్ నారాయణ కుమార్తె మైత్రేయి- ప్రసాద్ ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఐజేయూ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీలు. ఈ వేడుకలో ఐజేయూ నాయకులు దాసరి కృష్ణారెడ్డి, టీయూడబ్ల్యూజే నాయకులు ఏ.రాజేష్, మల్లయ్య, వెంకటేశ్వర రావు, శిగా శంకర్ గౌడ్, పి.వి.మదన్ రావు, ఎం.డి. అబ్దుల్ తదితరులు హాజరయ్యారు.

Related posts

Leave a Comment