ఈ నెల 28వ తేదిన విజయవాడలో టి.డి. జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఎన్.టి.ఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయని హీరో నందమూరి బాలకృష్ట తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నారా చంద్రబాబు నాయుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ తదితరులు, సినీ రాజకీయ నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు. అందరికీ ఇదే మా ఆహ్వానమని భావించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా బాలకృష్ట కోరారు.
Related posts
-
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ... -
చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది.. “ఒక పథకం ప్రకారం” దర్శక, నిర్మాత వినోద్ కుమార్ విజయన్
Spread the love సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఒక... -
Oka Pathakam Prakaaram will Maintain Suspense Till The End: Director Vinod Kumar Vijayan
Spread the love Sai Ram Shankar, the younger brother of sensational director Puri Jagannadh, is starring in...