తడిసిన ధాన్యం వద్దకు కాంగ్రెస్ నాయకులు

aler news
Spread the love

టిపిసిసి అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మార్కెట్ యార్డ్ లో తడిసిన ధాన్యాన్ని కాంగ్రెస్ నాయకులు అందరూ సందర్శించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి మార్చుకోవాలని రైతుల పట్ల దొంగ ప్రేమను చూపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అటు మోడీ ఇద్దరు ఇద్దరే మార్కెట్లో ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల వివక్ష చూపుతూ నిన్న కురిసిన వర్షానికి ధాన్యం తడిసి మొలకలు కూడా వచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే సరైన ధర ఇచ్చి కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో లో మహిళా కాంగ్రెస్ ఇన్చార్జి కోఆర్డినేటర్ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ టిపిసిసి కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి ఎస్సీ సెల్ స్టేట్ కన్వీనర్ నీలం వెంకట్ స్వామి నియోజకవర్గ నాయకులు బీర్ల అయిలయ్య పట్టణ అధ్యక్షుడు ఎజాజ్ ఎంపీపీ అశోక్ కొమర్రాజు కటకముల సాగర్ రెడ్డి వెంకట రాజు. లోకేష్ ఉప్పలయ్య సంపత్ నరేష్ రాము అనిత సంపత్ యాదగిరి మధు విక్రమ్ మొదలగువారు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment