“In fact, the rulers of Pakistan, who were formed by dividing India on the basis of religion, have never been honest. They only show India as a class enemy and live a life of luxury, and they show Kashmir as a disgrace and subjugate the people. Even if that country is completely destroyed, they do not care. All this should be considered as the evil political shadow of the Indian rulers of that time, which has befallen us.” “The spark that caused the division of the country is still burning…
Day: May 4, 2025
మతం పేరుతో చంపేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా ? : ఉప్పల్ అసెంబ్లీ బీజేపీ అధికార ప్రతినిధి ఇలిటం నరసింహ్మరెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ
”నిజానికి మత ప్రాతిపదికన భారత్ను చీల్చుకుని ఏర్పడ్డ పాక్ పాలకులు ఏనాడూ నిజాయితీగా లేరు. భారత్ను వర్గశతృవుగా చూపించి పబ్బం గడుపుకోవడం, కాశ్మీర్ బూచి చూపి ప్రజలను వశపర్చుకోవడం తప్ప..ఆ దేశం సర్వ నాశనం అయినా వారికి పట్టింపు లేదు. ఇదంతా నాటి భారత పాలకులు చేసిన దుర్మార్గపు రాజకీయ క్రీనీడ కారణంగా మనకు సంక్రమించిన రావణకాష్టంగా చెప్పుకోవాలి” ”దేశ విభజన తెచ్చి పెట్టిన చిచ్చు ఇంకా రావణ కాష్టంలా కాలుతూనే ఉంది. మత ప్రాతిపదికన దేశాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు సమాధానం చెప్పడం లేదు. ఆనాడు దేశాన్ని విభజించకుండా మహాత్ముడు కూడా అడ్డుకోలేక పోయాడు. కేవలం నెహ్రూకు ప్రధాని పదవి కావాలన్న పట్టుదలతో దేశం ముక్కలైనా ఫర్వాలేదన్న రీతిలో ఆనాడు వ్యవహరించారు. దాని ఫలితాలను నేటికీ అనుభవిస్తున్నారని ఉప్పల్ అసెంబ్లీ బీజేపీ అధికార…
Actress Ananya Nagalla Launches Vindhya Gold Bar Challenge Event
Hyderabad: The Vindhya Gold Bar Challenge event was held with grandeur at the L-2 Main Atrium of Inorbit Mall in Hyderabad. Popular Tollywood actress Ananya Nagalla attended the event as the chief guest, adding glamour and charm to the occasion. The Gold Bar Challenge is a game that tests participants’ strength and skill. In this challenge, contestants must retrieve a gold bar from a locked box using one hand within a set time limit. Participants enthusiastically showcased their skills and competed with great energy. Winners were awarded cash prizes, attractive…
వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ లాంచ్ చేసిన నటి అనన్య నాగళ్ల
హైదరాబాద్: హైదరాబాద్లోని ఇన్ఓర్బిట్ మాల్లోని L-2 మెయిన్ ఆట్రియంలో వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల హాజరై, ఈవెంట్కు మరింత ఆకర్షణను జోడించారు. గోల్డ్ బార్ ఛాలెంజ్ అనేది బలం, నైపుణ్యాన్ని పరీక్షించే ఒక ఆట, ఇందులో పాల్గొనేవారు నిర్ణీత సమయంలో ఒక చేతితో లాక్ చేయబడిన బాక్స్ నుండి బంగారు బార్ను బయటకు తీయాలి. ఈ ఈవెంట్లో పాల్గొన్నవారు తమ నైపుణ్యాలను ప్రదర్శించి, ఉత్సాహంగా పోటీపడ్డారు. విజేతలకు నగదు బహుమతులు, ఆకర్షణీయమైన బహుమానాలు లేదా ఇతర ప్రత్యేక బహుమతులు అందుకున్నారు. అనన్య నాగళ్ల మాట్లాడుతూ, “ఈ గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ చాలా ఉత్తేజకరంగా ఉంది. పాల్గొనేవారి ఉత్సాహం, నైపుణ్యం చూసి ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో ఉత్సాహాన్ని…
మణికొండలో “గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ హెయిర్ అండ్ స్టైల్ సెలూన్” ప్రారంభించిన ప్రముఖ నటి హిమజ
ప్రముఖ నటి హిమజ మణికొండలో “గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ హెయిర్ అండ్ స్టైల్ సెలూన్” ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంఛైజీ ఓనర్స్ యమున, విజయ్ తో పాటు ఏపీ, తెలంగాణ గ్రీన్ ట్రెండ్స్ బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ హరికృష్ణ పాల్గొన్నారు. గ్రీన్ ట్రెండ్స్ బ్రాండ్ వ్యాల్యూ, క్వాలిటీ మేకోవర్ ను మణికొండ వాసులకు ఈ ఫ్రాంఛైజీ అందించబోతోంది. అత్యాధునిక టెక్నాలజీతో హెయిర్ అండ్ స్టైలింగ్ ఇక్కడ అందుబాటులో ఉండనుంది. మణికొండలో గ్రీన్ ట్రెండ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో… గ్రీన్ ట్రెండ్స్ బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ హరికృష్ణ మాట్లాడుతూ – దేశవ్యాప్తంగా గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంఛైజీలు బాగా రన్ అవుతున్నాయి. తెలంగాణ, ఏపీలో దాదాపు వంద వరకు మా ఫ్రాంఛైజీలు అందుబాటులో ఉన్నాయి. గ్రీన్ ట్రెంట్స్ ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా యమున, విజయ్…
Actress Himaja launches “Green Trends unisex hair and style salon” in Manikonda
Actress Himaja Today launched the “Green Trends Unisex hair and style salon” in Manikonda. The event was attended by Green Trends Franchisee Owners Yamuna and Vijay, along with AP and Telangana Green Trends Business Development Manager Harikrishna. The franchise will provide Manikonda residents with the brand value and quality makeover of Green Trends. Hair and styling with the latest technology will be available here. On this occasion.. Harikrishna, Business Development Manager, Green Trends, said, “Green Trends franchises are doing well across the country. There are about 100 of our franchisees…
‘సింగిల్’ సినిమా ఫన్ రైడ్ లా ఉంటుంది: హీరోయిన్ ఇవానా
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హోల్సమ్ ఎంటర్టైనర్ #సింగిల్తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. #సింగిల్ మే 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఇవానా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ ప్రాజెక్టులోకి ఎలా వచ్చారు? -డైరెక్టర్ కార్తీక్ గారు ఒకరోజు కాల్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు.…
Nuronics Wins National Anti-Piracy Challenge; Award Presented by Superstar Aamir Khan as Filmmaker Teja Backs the AI Powerhouse Behind the Tech
In a landmark victory for India’s innovation ecosystem, Hyderabad-based Artificial Intelligence startup Nuronics has emerged as the #1 winner among more than 1,600 teams in the prestigious Create in India Anti-Piracy Challenge, organized by the Ministry of Information & Broadcasting at WAVES 2025 — the country’s largest media and entertainment technology summit. The award was presented by Bollywood icon and social impact advocate Aamir Khan, further highlighting the critical importance of safeguarding creative content in the digital age. Just a day before the award ceremony, the Honourable Prime Minister Narendra…
దిల్ రాజు గారి ‘లోర్వెన్ AI’ స్టూడియో ఎంటర్టైన్మెంట్ వరల్డ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను: ‘లోర్వెన్ AI’ స్టూడియో లాంచ్ ఈవెంట్ లో తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
‘మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న టెక్నాలజీని సినీ రంగంలోకి పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో దిల్ రాజు గారు ‘లోర్వెన్ AI’ స్టూడియోని లాంచ్ చేయడం అభినందనీయం. ‘లోర్వెన్ AI’ స్టూడియో ఎంటర్టైన్మెంట్ వరల్డ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను’అన్నారు తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘లోర్వెన్ AI’ స్టూడియోని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ కి తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన అతిరధమహారధులు హాజరైన ఈ వేడుకు చాలా గ్రాండ్ గా జరిగింది. ‘లోర్వెన్ AI’ స్టూడియో లాంచ్ ఈవెంట్ లో తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ డి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నా…
మల్లేశం & 8 A.M. మెట్రో ఫేమ్ డైరెక్టర్ రాజ్ ఆర్, స్పిరిట్ మీడియా “23” మే 16న గ్రాండ్ రిలీజ్
మల్లేశం, 8 A.M. మెట్రో చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్ ఆర్ నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ “23” తో వస్తున్నారు. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రంలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ సిద్దారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. మే 16న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాని స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్ సెన్సేషనల్ రెస్పాన్స్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. కోసి కోయ్యంగానే సాంగ్ వైరల్ అయి సినిమాపై ఎక్సైట్మెంట్ ని పెంచింది. ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సన్నీ…