నూతన వధూవరులు వడ్డేపల్లి సాయి ఆకాష్-శివానిలను ఆశీర్వదించిన బోట్ల పరమేశ్వర్

నూతన వధూవరులు వడ్డేపల్లి సాయి ఆకాష్-శివానిలను ఆశీర్వదించిన బోట్ల పరమేశ్వర్

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందిన కీ.శే. వడ్డేపల్లి సోమయ్య & శ్రీమతి కనకలక్ష్మి గార్ల మనవడు, శ్రీ వడ్డేపల్లి ఆంజనేయులు & శ్రీమతి వడ్డేపల్లి పుణ్యవతిల కుమారుడు అయిన సాయి ఆకాష్ వివాహం శ్రీ చిట్టూరి ఉదయ భాస్కర్ & శ్రీమతి శ్రీ వంశీ గార్ల ఏకైక పుత్రిక చి.ల.సౌ. శివానితో విశాఖపట్టణంలోని ఎన్.ఆర్.ఫంక్షన్ హాల్ లో అత్యంత వైభవంగా జరిగింది. స్వస్త్రిశ్రీ చాంద్రమాన శ్రీ శుభకృత్ నామ సంవత్సర చైత్ర బహుళ సప్తమి శనివారం తేది 23-04-2022 ఉదయం 10:41 నిమిషములకు ఉత్తరాషాఢ నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తమునందు జరిగిన ఈ వివాహానికి ఆత్మీయులు, బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. శ్రీమతి & శ్రీ ఎన్.ప్రశాంత్-దీప్తి , వి. వెంకటేష్ -శైలజ, కె. గోపాల్-కవిత, వి. శోభారాణి, వి. లక్ష్మణ్-స్వప్న,…