ప్రముఖ స్టార్ హీరో శ్రీకాంత్ రీసెంట్ గా బెంగళూరులోని ‘ మాన్యత టెక్ పార్క్’ ఆపోజిట్లో ఏ ఈ ఐ ఓ యు రెస్ట్రో పబ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రాజు, మహేష్ రాజు, మధు, తదితరులు పాల్గొన్నారు.
బెంగళూరులో హీరో శ్రీకాంత్ లాంచ్ చేసిన ” ఏఈఐఓయు రెస్ట్రో పబ్”
