India’s Highest Grossing Hollywood Film Avatar: The Way of Water returns to theatres on 2nd October, 2025

India’s Highest Grossing Hollywood Film Avatar: The Way of Water returns to theatres on 2nd October, 2025

Ahead of the release of Avatar: Fire & Ash on 19th December, relive the Oscar-winning visual spectacle Avatar: The Way of Water for only one week in 3D, a day ahead of US As the wait for Avatar: Fire and Ash is mounting, 20th Century Studios is set to take you back to Pandora a little earlier with the re-release of Avatar: The Way of Water on 2nd October (Thursday), 2025. James Cameron’s visually stunning sequel and one of the highest-grossing films ever will return in 3D for one week,…

అక్టోబర్ 2న అవతార్: ది వే ఆఫ్ వాటర్ రీ రిలీజ్

Avatar: The Way of Water re-release on October 2nd

అవతార్: ఫైర్ అండ్ యాష్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ముందే ఒక ప్రత్యేక గిఫ్ట్‌తో 20th సెంచరీ స్టూడియోస్ వచ్చింది. జేమ్స్ కామెరూన్ మాస్టర్‌పీస్ అవతార్: ది వే ఆఫ్ వాటర్ అక్టోబర్ 2, 2025 న భారతీయ థియేటర్స్‌లో ఒక వారం పాటు 3D లో రీ-రిలీజ్ కానుంది. ఈ విజువల్ స్పెక్టాక్యులర్ మూవీ మొదటిసారి 2022 డిసెంబర్‌లో విడుదలై, అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమా అనే రికార్డుతో పాటు, ఆస్కార్ అవార్డు (బెస్ట్ అచీవ్‌మెంట్ ఇన్ విజువల్ ఎఫెక్ట్స్) కూడా గెలుచుకుంది. ఈ సినిమాలో సామ్ వర్తింగ్టన్, జోయి సాల్డానా ప్రధాన పాత్రల్లో నటించగా, సిగోర్నీ వీవర్, కేట్ విన్స్‌లెట్, స్టీఫెన్ లాంగ్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు. అవతార్: ది వే ఆఫ్ వాటర్…

Financial Assistance to Ailing Actor Ramachandra by Kadambari Kiran through ‘Manam Saitam’

Financial Assistance to Ailing Actor Ramachandra by Kadambari Kiran through 'Manam Saitam'

Telugu film actor and Manam Saitam founder Kadambari Kiran has once again showcased his humanitarian spirit. Noted actor Ramachandra, who became familiar to audiences with the film Venky, has been suffering from health issues in recent times. Upon learning about his condition, Kadambari Kiran extended financial support. Recently, Ramachandra suffered a paralytic attack which forced him to stay away from films. Kadambari Kiran personally visited him at his residence in Hyderabad and announced financial aid of ₹25,000 towards his medical expenses. During the visit, Kadambari Kiran warmly interacted with Ramachandra,…

అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు రామచంద్రకు ‘మ‌నంసైతం’ ఆర్థిక సాయం

'Manamsaitham' provides financial assistance to ailing actor Ramachandra

తెలుగు సినీ నటుడు, ‘మ‌నంసైతం’ నిర్వ‌హ‌కులు కాదంబరి కిరణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ‘వెంకీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు రామచంద్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలుసుకుని, కాదంబరి కిరణ్ ఆయనకు సహాయం అందించారు. ఇటీవ‌ల‌ పక్షవాతం రావ‌డంతో సినిమా రంగానికి దూరమైన రామచంద్రను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సందర్శించి, వైద్య ఖర్చుల కోసం 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కాదంబరి కిరణ్ రామచంద్రను ఆప్యాయంగా పలకరించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరంగా తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా అత‌నికి ధైర్యం, భరోసా కల్పించారు. కాదంబరి కిరణ్ అందించిన సాయానికి రామచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. ‘మనం సైతం’ సంస్థ ద్వారా దశాబ్దకాలంగా అనేకమంది అవసరార్థులకు సాయం అందిస్తున్న కాదంబరి కిరణ్, సమాజ సేవకు తమ సంస్థ ఎల్లప్పుడూ అంకితమై ఉంటుందని పునరుద్ఘాటించారు.…

నీ ప్రచారం బావుందయ్యా మోహనయ్యా!

Your campaign is good, Mohanayya!

ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్! సినిమా రంగం అయితే మరీనూ! ఎన్ని రకాలుగా వెర్రి తలలు వేస్తారో చెప్పక్కరలేదు! ఇప్పుడు దర్శకుడు మోహన్ శ్రీవత్స అదే కోవలో నిలిచారు! ఏడ్చి సానుభూతి తెచ్చుకుని సినిమా చూసేలా చేయడమన్న మాట! సింపతి కార్డుకు జనం పడిపోతారనే పిచ్చి అమాయకపు తెలివి! ఆయన ఏడుపుకు చాలామంది కరిగిపోయారు! బార్బరిక్ సినిమా గురించి గూగుల్ లో బాగా సెర్చ్ చేశారు! ఇప్పుడు ట్రెండింగ్ లో ఆయనే నంబర్ వన్! ఆయన తీసిన సినిమా ఏంటో ఒక్క ఏడుపుతో లక్షల మందికి తెలిసిపోయింది! సానుభూతిపరులు కొండొకచో నిన్నే థియేటర్ కు వెళ్లి చూసారు! ఇంకొంతమంది ఇవాళ రేపు ప్లాన్ చేసుకున్నారు! కొందరు మిత్రులు ఫోన్ చేసి బార్బరిక్ చూద్దాం అని ఫోన్! రివ్యూ రాయండి పాపం అని కొందరు! మొత్తానికి మోహన్ శ్రీవత్స సక్సెస్…

అభిమాని రాజేశ్వరి పట్ల మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయ స్పందన

Megastar Chiranjeevi's heartfelt response to fan Rajeshwari

మహోన్నతమైన వ్యక్తిత్వం, యెనలేని సేవాతత్వంతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవత్వాన్ని చాటారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణానికి చెందిన చిరంజీవి వీరాభిమాని రాజేశ్వరి, మెగాస్టార్ ని కలవాలనే కలతో సైకిల్‌పై హైదరాబాద్‌కు సాహసోపేత ప్రయాణం మొదలుపెట్టారు. ఎన్నో శారీరక, మానసిక సవాళ్లు ఎదురైనా చిరంజీవిపై వున్న అపారమైన అభిమానమే ఆమెను విజయవంతంగా ముందుకు నడిపింది. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, రాజేశ్వరిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఆమె అంకితభావానికి, తనను చేరుకోవడానికి చేసిన కృషికి చలించిపోయిన చిరు, ఒక చిరస్మరణీయ జ్ఞాపకాన్ని ఇచ్చారు. ఆ సందర్భంలో రాజేశ్వరి, మెగాస్టార్ కి రాఖీ కట్టగా, ఆమెకు ఆశీస్సులు అందించి అందమైన సాంప్రదాయ చీరను బహుమతిగా ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రధాన ఘట్టం చిరంజీవి తన మానవతా విలువలను చాటిన…

Megastar Chiranjeevi’s Heartfelt Gesture Towards Fan Rajeshwari

Megastar Chiranjeevi’s Heartfelt Gesture Towards Fan Rajeshwari

In a world where celebrity-fan interactions are often fleeting, Megastar Chiranjeevi has once again demonstrated why he holds a special place in the hearts of millions, not just as an iconic actor, but as a man of deep compassion and humility. Recently, Chiranjeevi demonstrated his touching gesture towards a devoted fan, Rajeshwari, whose story moved many across the Telugu states. Hailing from Adoni, a town in Andhra Pradesh, Rajeshwari embarked on a remarkable journey, cycling all the way to Hyderabad with just one dream of meeting her lifelong idol, Chiranjeevi.…

హోమ్ టౌన్ శృంగేరిని సందర్శించిన హీరోయిన్ నభా నటేష్

Heroine Nabha Natesh visits her hometown Sringeri

సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేస్తుంటుంది హీరోయిన్ నభా నటేష్. ఆమె తాజాగా తన సొంత పట్టణం శృంగేరికి వెళ్లింది. అక్కడి ప్రసిద్ధ దేవాలయాలు సందర్శించి, ఆ విశేషాలు ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. తన కుటుంబ సభ్యులతో కలిసి తాను తీసుకున్న ఫొటోస్ ను నభా పోస్ట్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో.. నభా నటేష్ స్పందిస్తూ – శృంగేరి, నా జన్మస్థలం. రామాయణానికి పూర్వపు పవిత్రమైన చరిత్ర ఈ నగరానికి ఉంది. మహర్షుల తపస్సులచే పవిత్రమైన భూమి ఇది. దశరథుడితో పుత్రకామేష్టి యాగం చేయించిన ఋషి ఋష్యశృంగుడికి కూడా ఈ నగరంతో అనుబంధం ఉంది. త్రేతాయుగానికి అనుసంధానించే గొప్ప చరిత్ర గల నగరమిది. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు తన మొదటి అమ్నయ పీఠాన్ని…

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నూతన చిత్రం కాన్సెప్ట్ పోస్టర్‌ విడుదల

Attitude Star Chandrahas' new film concept poster released

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మొదటి చిత్రంలోనే తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ‘బరాబర్ ప్రేమిస్తా’ అంటూ ఆడియెన్స్‌ను మరోసారి మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వదిలిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు చంద్రహాస్ నూతన చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ మేరకు సందీప్ కిషన్ ఈ కొత్త చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే ఇదేదో రెగ్యులర్ కమర్షియల్ చిత్రంలా కనిపించడం లేదు. ఈ కథలో దేశ భక్తికి సంబంధించిన అంశాల్ని కూడా జోడించినట్టుగా అనిపిస్తోంది. ఐదు రూపాయల బిళ్ల, వాటి చుట్టూ ఉన్న బుల్లెట్లు, పోస్టర్‌ను డిజైన్ చేసిన తీరు చూస్తుంటే మంచి పవర్ ఫుల్ స్టోరీతోనే సినిమా రాబోతోందని అర్థం అవుతోంది. జైరామ్ చిటికెల…

నాని ‘ది ప్యారడైజ్’ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

Hollywood collaboration for Nani's 'The Paradise'

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ యాక్షనర్ ‘ది ప్యారడైజ్’ లో ఇంతకు ముందు ఎన్నడూ చేయని ఇంటెన్స్, ఫియర్సెస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. రా స్టేట్మెంట్, రెండు పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్లతో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం బిహైండ్ ది సీన్స్ ‘స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్’ గ్లింప్స్ తో అంచనాలని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది. ‘ది ప్యారడైజ్’ ను గ్లోబల్ సినిమా విజన్ తో చాలా గ్రాండ్ స్కేల్ లో రూపొందిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఫస్ట్ గ్లింప్స్‌ తో మేకర్స్ యూనివర్సల్ విజన్ అందరికీ అర్ధమైయింది. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్, బోల్డ్ ప్రమోషన్స్ అన్నీ…