నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘అంటే సుందరానికి’. నజ్రియా ఫహద్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. సినిమా కథ చెప్పడంలో దర్శకుడు వివేక్ ఆత్రేయది ప్రత్యేకమైన శైలి. కథ చెప్పడంలోనే ఆయనకి మంచి సంగీతం అభిరుచి కూడా వుంది. ఆయన సినిమాల్లోని పాటలు డిఫరెంట్గా ఉంటూ ఒక్కో పాట డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కి కనెక్ట్ అవుతుంది. వివేక్ సాగర్ స్వరపరిచిన ‘అంటే.. సుందరానికీ’ ఫస్ట్ సింగల్ పంచెకట్టు, సెకెండ్ సింగల్ ఎంత చిత్రం పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ చిత్రం నుండి మూడవ సింగిల్ ‘రంగో రంగా’ పాట లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట కథలో…
Category: FILM NEWS
‘శరపంజరం ‘చిత్రంలోని మొదటి పాటను విడుదల చేసి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్
గంగిరెద్దుల అబ్బాయి జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఎం జరిగింది. ఆఊరి దొర మరియు గ్రామ ప్రజలు వీరిపై ఎలాంటి వ్యతిరేకత కనపరచారు అనే పల్లెటూరు నేపధ్యంలో సాగే కథాంశంతో వస్తున్న చిత్రమే “శరపంజరం” .దోస్తాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై నవీన్ కుమార్ గట్టు, లయ జంటగా నవీన్ కుమార్ గట్టు దర్శకత్వంలో టీ. గణపతి రెడ్డి ,మల్లిక్ ఎం వీ కే నిర్మిస్తున్న ఈ చిత్రం లోని మొదటి పాటను, మరియు, ఫస్ట్ గ్లిమ్స్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు మొదటి పాటను విడుదల చేయగా..సంగీత దర్శకుడు ఆర్. పి.పట్నాయక్ ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చేశారు. మామిడాల హరికృష్ణ…
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ
ఈరోజు మాజీ మంత్రివర్యులు స్టార్ కాంపెయిన్ చైర్మన్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలను జూబ్లీహిల్స్లోని స్వగృహం లో యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం శాలువాతో సన్మానం చేయడం కేక్ కటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఆయురారోగ్యాలతో రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి ఎల్లముల సంజీవరెడ్డి స్టేట్ మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విద్యా, సెక్రెటరీ పావని సుధాకర్ మొదలగు వారు పాల్గొన్నారు
విలక్షణ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నిర్మాతగా ‘యానం’
విలక్షణ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నిర్మాతగా కేఎస్ఐ సినిమా అన్లిమిలెట్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న చిత్రం యానం. షేక్స్పియర్ రచనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి కరుణాకరణ్ దర్శకుడు. ఈ రోజు హైదరాబాద్లో జరిగిన విలేఖరుల సమావేశంలో కేఎస్ఐ సినిమా అన్లిమిలెట్ బ్యానర్ లోగోను ప్రముఖ నిర్మాత బన్నీవాసు, `యానం` చిత్ర టైటిల్ లోగోను ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా… ప్రముఖ నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ – “శ్రీకాంత్ అయ్యంగారు నిర్మిస్తున్న ఫస్ట్మూవీ `యానం` మరియు కేఎస్ఐ సినిమా అన్లిమిటెడ్ బ్యానర్కు ఆల్ ది బెస్ట్. ఈ రోజుల్లో ఒక సినిమా తీయాలంటే చాలా ధైర్యం కావాలి. కరోనా తర్వాత సమీకరణాలు మారిపోయాయి. ప్రతి ఒక్కరు జీరో నుండి మళ్లీ నేర్చుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సినిమా మొదలు పెట్టడం…
విశాల్ – ఎ.వినోద్ కుమార్ – రానా ప్రొడక్షన్స్ పాన్ ఇండియా చిత్రం ‘లాఠీ’ ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల
యాక్షన్ హీరో విశాల్ కధానాయకుడిగా ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’. హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశాల్ సరసన ఈ చిత్రంలో సునైనా కథానాయికగా నటిస్తుంది. తాజాగా ఓ పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా లాఠీ విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు. ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీగా విడుదల కానుంది. రిలీజ్ డే ఎనౌన్స్ మెంట్ పోస్టర్ లో విశాల్ యాక్షన్ లుక్ ఆకట్టుకుంది. ఒంటినిండా గాయాలు, రక్తం కారుతున్నా నవ్వుతూ కనిపించడం విశాల్ పాత్రలోని హై ఇంటెసిటీని తెలియజేస్తుంది. సమాజంలో మార్పు తెచ్చే శక్తి లాఠీకి వుంది. విశాల్ ఆ ‘లాఠీ’ తో సమాజంలో ఎలాంటి మార్పులకు నాంది పలికారో అన్నది ఆసక్తికరం.…
‘Asian UK Business Meet’ confers the prestigious ‘Most Promising Creative Entrepreneur’ award on Suresh Reddy Kovvuri., at House of Commons, London!
Mr Suresh Reddy Kovvuri, the Founder and CMD of Creative Mentors Animation and Gaming College, over a decade old, reputed Animation and Gaming College was conferred the prestigious “Most Promising Creative Entrepreneur of the Year” award at Asian UK Business Meet 2022, hosted at the House of Commons, The UK Parliament, London, today. The Award was presented to Mr. Suresh Reddy Kovvuri by Mr. Virendra Sharma, Member of Parliament, UK., in recognition of his outstanding contribution to the animation industry, through his Creative Mentors Animation and Gaming College, at a…
జూన్ 3న విడుదలకు సిద్ధమైన ‘మయూరాక్షి’
శ్రీ శ్రీ శ్రీ శూలిని దుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై `భాగమతి` ఫేం ఉన్ని ముకుందన్ హీరోగా మియా జార్జ్ హీరోయిన్ గా రూపొందిన చిత్రం `మయూరాక్షి` . యువ నిర్మాత వరం జయంత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సూపర్ హిట్ చిత్రాల సంగీత దర్శకుడు గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం జూన్ 3న గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ…“పాటలు వినసొంపుగా ఉన్నాయి. ట్రైలర్ చాలా రిచ్ గా ఎంతో క్యూరియాసిటీతో ఉంది. ట్రైలర్ చూశాక ఇదొక సస్పెన్స్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ అని…
‘మేజర్’ను ప్రతీ ఒక్కరు తప్పక చూడాల్సిన సినిమా : శోభితా ధూళిపాళ ఇంటర్వ్యూ
వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘మేజర్’ లో కీలక పాత్ర పోషించిన నటి శోభితా ధూళిపాళ మీడియాతో ముచ్చటించారు. శోభితా పంచుకున్న మేజర్ చిత్ర విశేషాలివి. ‘మేజర్’ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ? -‘గూడచారి’ సినిమా చేస్తున్నపుడే హీరో అడవి శేష్ గారికి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అంటే ఒక ఆరాధన…
‘సాఫ్ట్ వేర్ బ్లూస్’ ట్రైలర్ వచ్చేసింది : జూన్ 24 న విడుదల
శ్రీరాం, భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్. రాజు, బస్వరాజ్ నటీనటులుగా ఉమా శంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మిస్తోన్న చిత్రం “సాఫ్ట్ వేర్ బ్లూస్”. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ను మంత్రి కే.టి ఆర్ విడుదల చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 24 న గ్రాండ్ గా విడుదల చేస్తున్న సందర్భంగా… ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ*…సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న వారి కష్టాలు ఎలా ఉంటాయి. వారికిచ్చిన టార్గెట్స్, టాస్క్స్ పూర్తి చేసే క్రమంలో వారు పడుతున్న టెన్షన్స్ ఎలా ఉంటాయి అనే చక్కటి కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో ట్విస్ట్స్ & టర్న్స్ తో ఔట్ & ఔట్ ఫన్నీ కామెడీ ఎంటర్ట్ టైన్ గా ఈ మూవీని రూపొందించడం…
కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’ నుండి మూడవ సింగిల్ ‘బావ తాకితే’ లిరికల్ వీడియో విడుదల
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కుతున్న “సమ్మతమే” చిత్రంలో మరో విభిన్నమైన పాత్రలో అలరించనున్నారు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్ గా సందడి చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. అలాగే చిత్ర యూనిట్ ఇప్పటివరకు విడుదల చేసిన రెండు పాటలు కూడా సూపర్హిట్ అయ్యాయి. ఈ రోజు ఈ చిత్రం నుండి మూడవ సింగిల్ ‘బావ తాకితే’ అనే పాట లిరికల్ వీడియో ని విడుదల చేశారు. 80లో రెట్రో స్టయిల్లో చిత్రీకరించిన ఈ పాటలో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరిల కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ♪♪ చిటపట చినుకులు కురిసెనులే యదలో అలజడి రేగే పడిపడి తపనలు తడిసెనులే…
