నవతరానికి నాయకురాలిగా, యువతరానికి ఆదర్శప్రాయురాలిగా, భర్తకు తగ్గ భార్యగా రాజకీయాల్లో సరికొత్త ఒరవడి సృష్టిస్తున్నారు పట్నం సునీత మహేందర్ రెడ్డి. ఆపదలో వున్న వారికి నేనున్నానే భరోసా కల్పిస్తున్నారామె. జడ్పీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి ఏసీ గదుల్లో , కార్యాలయానికే పరిమితం కాకుండా సబ్బండ వర్గాల సమస్యలపై సునీత దృష్టి పెట్టారు. మారుమూల ప్రాంతాలలోని సామాన్యులతో కలియతిరుగుతూ, వారి కుటుంబంలో మనిషిలా వారికి తలలో నాలుకలా వుంటున్నారు. ఏం జరిగినా మా సునీతమ్మ వుందన్న భరోసాను ఆమె కల్పిస్తున్నారు. ఈ రోజు సునీత మహేందర్ రెడ్డి పుట్టినరోజు. ఆమె ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం.
Category: Lifestyle
చిన్న పత్రికలను విస్మరించడం సరైంది కాదు: టీయూడబ్ల్యూజే నేత విరాహత్
ఎన్నో ఆశలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెగించి కొట్లాడిన చిన్న, మధ్యతరగతి పత్రికల ప్రచురణకర్తలను విస్మరించడం సరైంది కాదని, వారికి న్యాయం జరిగేంతవరకు తాము అండగా నిలిచి పోరాడుతామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ అన్నారు. సోమవారం నాడు లోవర్ ట్యాంక్ బండ్ లోని టీయూడబ్ల్యూజే కేంద్ర కార్యాలయంలో తెలంగాణ చిన్న, మధ్యతరగతి మరియు మేగజైన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, ఉప ప్రధాన కార్యదర్శి అశోక్, కోశాధికారి ఆజం ఖాన్ తో పాటు పలు పత్రికల సంపాదకులు టీయూడబ్ల్యూజేలో సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో విరాహత్ అలీ పాల్గొని మాట్లాడారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో, నేడు తెలంగాణ రాష్ట్రంలో తమ సంఘం చిన్న పత్రికలకు…
“Kalamandir Royale Showroom launch by Amala Akkineni, Srija Konidela, Sushmitha Konidela
Grand Launch Of New Premium Saree Brand “Kalamandir Royale” at Road No.36, Jubilee Hills – 49th Showroom Of Sai Silks (Kalamandir) Limited Group – Actress Amala Akkineni, Socialites Srija Konidela, Sushmitha Konidela, Divya Reddy, Deepika Reddy, Padmaja Lanco, Shubhra Maheswari, Kalpana Graced The Launch In view of “Kalamandir Royale”, Sai Silks (Kalamandir) Limited groups 49th Showroom launch at Road No.36, Jubilee Hills, Hyderabad on 26th September 2022, we request you to kindly provide us with a press write up / coverage in your esteemed publication/channel/ Magazine for which act of…
హైదరాబాద్ లో “కళామందిర్ రాయల్” బ్రాండ్ గొప్ప ప్రారంభం
షోరూం ప్రారంభించిన నటి అమల అక్కినేని, సుష్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల హైదరాబాద్ లో “కళామందిర్ రాయల్” బ్రాండ్ ఘనంగా ప్రారంభం అయింది. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్ 36లో ఇది అందుబాటులోకి వచ్చింది. దీనిని ప్రముఖ నటి, సామాజిక వేత్త అమల అక్కినేని, సుష్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల స్టోర్ ప్రారంభించారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో దివ్య రెడ్డి, దీపికా రెడ్డి, పద్మజ ల్యాంకో, శుభ్ర మహేశ్వరి, కల్పన తదితరులు హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో చీరల రిటైల్ పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన బ్రాండ్ కళామందిర్. ఇది ఇప్పుడు జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో తన కొత్త ప్రీమియం బ్రాండ్ “కళామందిర్ రాయల్” గ్రూప్ 49వ షోరూమ్తో ముందుకు వచ్చింది. కొత్త బ్రాండ్ కళామందిర్ కి అప్ గ్రేడ్ వెర్షన్. ఇది ఎంపిక చేసిన ప్రత్యేకమైన…
YSR TELANGANA PARTY SHAHNAWAZ KHAN (rajendra nagar division president) attended a wedding ceremony
YSR TELANGANA PARTY SHAHNAWAZ KHAN (rajendra nagar division president) attended a wedding ceremony of uday reddy deshmukh son of sri.gurunath reddy ex.MLA with all YSR TELANGANA PARTY Senior leaders and RJNR DIV MEMBERS r.r district president mohan raddy garu mohd Ibrahim shadi nagar consituency president. malakpet incharge aiyub khan sahab shadnagar incharge mohd ibrahim sahab
YSR TELANGANA PARTY SHAHNAWAZ KHAN (rajendra nagar division president) attended a wedding ceremony
YSR TELANGANA PARTY SHAHNAWAZ KHAN (rajendra nagar division president) attended a wedding ceremony of uday reddy deshmukh son of sri.gurunath reddy ex.MLA with all YSR TELANGANA PARTY Senior leaders and RJNR DIV MEMBERS
Mitsubishi Electric Initiates Semiconductor and Devices Lab Program : Covers 2 Technical institutions in the 1st Phase under it’s CSR Initiative
Mitsubishi Electric Initiates Semiconductor and Devices Lab Program Covers 2 Technical institutions in the 1st Phase under it’s CSR Initiative Faridabad, 14th June 2022: Mitsubishi Electric is a pioneer of Semiconductor technology and is a leading brand which is contributing towards the advancement of the society through its electrical and electronic products & solutions. The company works on a CSR Strategy which is in line with the Government of India initiatives and United Nations Sustainable Development Goals. The CSR initiatives adopted by the company can broadly be categorized as Skill…
అత్యంత వైభవంగా భువనగిరి ఈనాడు జర్నలిస్ట్ అహమ్మద్ కుమార్తె వివాహ వేడుక
హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన ఈనాడు సినీయర్ పాత్రికేయులు అహమ్మద్ కుమార్తె వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. హైదరాబాద్ నాగోల్ లోని జె కన్వెన్షన్ రిసార్ట్స్ లో శుక్రవారం జరిగిన ఈవేడుకలో అహమ్మద్ బంధు, మిత్రులతో పాటు జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వివాహ మహోత్సవానికి హాజరైన వారిలో సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత, టాలీవుడ్ టైమ్స్ ఎడిటర్ ఎం.డి అబ్దుల్, జర్నలిస్టులు శ్రీనివాస్ (ఈనాడు), యంబ నరసింహులు (సాక్షి), కృష్ణారెడ్డి (ఆంధ్రజ్యోతి) తదితరులు ఉన్నారు ఈ సందర్బంగా నూతన వధూవరూలను ఆశీర్వదించి శుభాకాంక్షలు అందజేశారు.
కళ్యాణం..కమనీయం!!
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఐజేయూ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ హైదరాబాద్: నాగోల్ బండ్లగూడలోని పీబీఆర్ కన్వెన్షన్ లో జరిగిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు, ‘నమస్తే తెలంగాణ’ స్పెషల్ కరస్పాండెంట్ వెల్జాల చంద్రశేఖర్ కుమార్తె గౌతమి-హరీష్ కుమార్ గౌడ్ ల వివాహానికి, కొత్తపేట లోని శ్వేతా గార్డెన్స్ లో జరిగిన ‘ప్రజాపక్షం’ న్యూస్ ఎడిటర్ బిఎల్ నారాయణ కుమార్తె మైత్రేయి- ప్రసాద్ ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఐజేయూ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీలు. ఈ వేడుకలో ఐజేయూ నాయకులు దాసరి కృష్ణారెడ్డి, టీయూడబ్ల్యూజే నాయకులు ఏ.రాజేష్, మల్లయ్య, వెంకటేశ్వర రావు, శిగా శంకర్ గౌడ్, పి.వి.మదన్ రావు, ఎం.డి. అబ్దుల్ తదితరులు హాజరయ్యారు.
యన్టీఆర్ అభిమాని NTR RAJUకు సన్మానం!!
తిరుపతిలో యన్టీఆర్ శత జయంతి సందర్బంగా యన్టీఆర్ అభిమాని అయిన NTR RAJU (టిటిడి ఎక్స్ బోర్డ్ మెంబెర్)కు చీఫ్ జస్టిస్ రమణ గారు, దగ్గుబాటి పురందేశ్వరి గార్ల చేతుల మీదుగా ఘనంగా సన్మానం తిరుపతి లో యన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ నాయకులు అభిమానులు అనేక మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ రమణ గారితో పాటు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొని NTR RAJU (టిటిడి ఎక్స్ బోర్డ్ మెంబెర్) కు ఘనంగా సన్మానం చేయడం జరిగింది.అక్కడ జరిగిన అశేష జనసంద్రంలో ఆమె మాట్లాడుతూ తిరుపతి అంటే ఎన్టీఆర్ గారికి ఎంత ఇష్టమో అలాగే యన్టీఆర్ రాజు అంటే అంతే ఇష్టం.అందుకే ఈ రోజు ఇక్కడ నాన్నగారి శత జయంతి వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నాము ఇందుకు…
