హైదరాబాద్‌లో అబ్సల్యూట్‌ బార్బెక్యూస్‌ 9వ అవుట్‌లెట్‌ ప్రారంభం!!

Absolute Barbecues celebrates the launch of its 9th outlet in Hyderabad

హైదరాబాద్‌, జూన్‌ 2022 : భారతదేశంలో అత్యంత ఇష్టపడే బిబిక్యూ బఫే రెస్టారెంట్‌, అబ్సల్యూట్‌ బార్బెక్యూస్‌ (ఎబిస్‌ గా ప్రసిద్ది చెందింది) 2022 జూన్‌ 6 సోమవారం నాడు హైదరాబాద్‌లో తన 9వ అవుట్‌లెట్‌ను ప్రారంభించడం ద్వారా మరో మైలురాయి సందర్భాన్ని జరుపుకున్నది. బంజారాహిల్స్‌లో అబ్సల్యూట్‌ బార్బెక్యూస్‌కు ఇది రెండవ అవుట్‌లెట్‌. ఈ అవుట్‌లెట్‌ బంజారా హిల్స్‌ మరియు పరిసర ప్రాంతాల ఆహార ప్రియులైన అతిథులను ఖరీదైన మరియు ప్రీమియం ఇంటీరియర్‌తో అలరించనున్నది. ఈ అవుట్‌లెట్‌ను బుల్లితెర అందాలనటి శ్రీముఖి ప్రారంభించారు. ‘‘మేము మా ప్రయాణాన్ని హైదరాబాద్‌ నుండి ప్రారంభించాము మరియు నగరంలో మా 9వ అవుట్‌లెట్‌ను ప్రారంభించడం మాకు గర్వకారణంగా ఉన్నది. హైదరాబాద్‌ మాకు గొప్ప మార్కెట్‌, ఇక్కడి వినియోగదారులు మాకు ఎంతో మద్దతు అందించారు. బంజారాహిల్స్‌లో ఇప్పటికే ఉన్న అవుట్‌లెట్‌ ఇప్పటికే తన సామర్థ్యాన్ని…

Classical, traditional, and popular arts have always co existed in all cultures of all ages: Kathak Artist Swati Pillai

Classical, traditional, and popular arts have always co existed in all cultures of all ages: Kathak Artist Swati Pillai

Swati Pillai, founder, Navdha Kathakalaya inspires a lot of young girls into learning Kathak. Evolution of Kathak through the eras, starting in the temple period, evolving through the royal courts of the kings and emperors, ending with today’s proscenium stages. 24 May 2022 : Kathak is the only dance form influenced by both Hindu and Muslim cultures. When it started in temples hundreds of years ago, it arose as a form of storytelling, moral instruction and a prayer offering to the Lord. Ms.Swati Pillai, budding and classical Kathak dancer and…

ఎస్.రేణుకా జెన్నీఫర్ చార్లెస్ కు డాక్టరేట్

ఎస్.రేణుకా జెన్నీఫర్ చార్లెస్ కు డాక్టరేట్

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నాంపల్లిలోని కమలానెహ్రూ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన ఎస్.రేణుకా జెన్నీఫర్ చార్లెస్ కు నాగార్జున యూనివర్సిటీ పీహెచ్ డీ ప్రకటించింది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో “ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాప్ట్ స్కిల్స్ ఫర్ ఎంప్లాయ్ మెంట్ ” అనే అంశంపై రేణుక పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్టీష్ డిపార్ట్ మెంట్ కు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ డి.కనకదుర్గ పర్యవేక్షణలో రేణుక పీహెచ్ డీ పూర్తి చేశారు. గత 25 ఏళ్లుగా బోధనా వృత్తిలో ఉన్న లెక్చరర్ రేణుక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్ధినులకు సబ్జెక్ట్ లో మంచి పరిజ్ణానం ఉన్నప్పటికీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఉద్యోగాలను సాధించలేకపోతున్నారనే విషయాన్ని గుర్తించారు. ఇదే అంశంపై పరిశోధన చేశారు. ప్రస్తుతం రేణుకా జెన్నీఫర్ చార్లెస్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్…

అత్యంత వైభవంగా వడ్డేపల్లి సాయి ఆకాష్-శివానిల వివాహా వేడుక

అత్యంత వైభవంగా వడ్డేపల్లి సాయి ఆకాష్-శివానిల వివాహా వేడుక

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందిన కీ.శే. వడ్డేపల్లి సోమయ్య & శ్రీమతి కనకలక్ష్మి గార్ల మనవడు, శ్రీ వడ్డేపల్లి ఆంజనేయులు & శ్రీమతి వడ్డేపల్లి పుణ్యవతిల కుమారుడు అయిన సాయి ఆకాష్ వివాహం శ్రీ చిట్టూరి ఉదయ భాస్కర్ & శ్రీమతి శ్రీ వంశీ గార్ల ఏకైక పుత్రిక చి.ల.సౌ. శివానితో విశాఖపట్టణంలోని ఎన్.ఆర్.ఫంక్షన్ హాల్ లో అత్యంత వైభవంగా జరిగింది. స్వస్త్రిశ్రీ చాంద్రమాన శ్రీ శుభకృత్ నామ సంవత్సర చైత్ర బహుళ సప్తమి శనివారం తేది 23-04-2022 ఉదయం 10:41 నిమిషములకు ఉత్తరాషాఢ నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తమునందు జరిగిన ఈ వివాహానికి ఆత్మీయులు, బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. శ్రీమతి & శ్రీ ఎన్.ప్రశాంత్-దీప్తి , వి. వెంకటేష్ -శైలజ, కె. గోపాల్-కవిత, వి. శోభారాణి, వి. లక్ష్మణ్-స్వప్న,…

నూతన వధూవరులు వడ్డేపల్లి సాయి ఆకాష్-శివానిలను ఆశీర్వదించిన బోట్ల పరమేశ్వర్

నూతన వధూవరులు వడ్డేపల్లి సాయి ఆకాష్-శివానిలను ఆశీర్వదించిన బోట్ల పరమేశ్వర్

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందిన కీ.శే. వడ్డేపల్లి సోమయ్య & శ్రీమతి కనకలక్ష్మి గార్ల మనవడు, శ్రీ వడ్డేపల్లి ఆంజనేయులు & శ్రీమతి వడ్డేపల్లి పుణ్యవతిల కుమారుడు అయిన సాయి ఆకాష్ వివాహం శ్రీ చిట్టూరి ఉదయ భాస్కర్ & శ్రీమతి శ్రీ వంశీ గార్ల ఏకైక పుత్రిక చి.ల.సౌ. శివానితో విశాఖపట్టణంలోని ఎన్.ఆర్.ఫంక్షన్ హాల్ లో అత్యంత వైభవంగా జరిగింది. స్వస్త్రిశ్రీ చాంద్రమాన శ్రీ శుభకృత్ నామ సంవత్సర చైత్ర బహుళ సప్తమి శనివారం తేది 23-04-2022 ఉదయం 10:41 నిమిషములకు ఉత్తరాషాఢ నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తమునందు జరిగిన ఈ వివాహానికి ఆత్మీయులు, బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. శ్రీమతి & శ్రీ ఎన్.ప్రశాంత్-దీప్తి , వి. వెంకటేష్ -శైలజ, కె. గోపాల్-కవిత, వి. శోభారాణి, వి. లక్ష్మణ్-స్వప్న,…

ఇచ్చిన మాటకు కట్టుబడి జనరంజక పాలన సాగించిన గొప్ప ప్రజాపాలకుడు శ్రీరాముడు

news

ధర్మ సంస్థాపన, లోకకల్యాణం కోసం ఎన్నో కష్టాలకోర్చిన శ్రీ సీతారాములు మనందరికీ ఆదర్శం ఆ ఆదర్శమూర్తుల చల్లని దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలి అనంత విశ్వంలో సుమధుర పదం శ్రీరామ నామం శ్రీరామనవమి పర్వదినాన నకిరేకల్ నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ మాజీ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం   శ్రీరామనవమి పర్వదినాన నకిరేకల్ నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో మాజీ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు పూజలు నిర్వహించారు. మెదటగా నార్కటపల్లి పట్టణంలోని SC కాలనీలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో, నకిరేకల్ పట్టణంలోని శివాలయం నందు మరియు వెంకటేశ్వర ఆలయం నందు, మున్సిపాలిటీ పరిధిలోని 08వ వార్డులో, 09వ వార్డులోని అభయఅంజనేయ స్వామి ఆలయ నందు 11వ వార్డు నందు మరియు నకిరేకల్ మండలం మంగలపల్లి గ్రామంలో జరిగిన సీతారాముల కల్యాణంలో…

శ్రీ సీతారాములు మనందరికీ ఆదర్శం : ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్

శ్రీ సీతారాములు మనందరికీ ఆదర్శం : ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్

ఆలేరు: సామాజిక విలువలను తూ.చ. తప్పకుండా ఆచరించి, ధర్మాన్ని కాపాడేందుకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజా పాలకుడైన సీతారామచంద్రుడు భారతీయుల ఇష్ట దైవమని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్ కీర్తించారు. ఆలేరు పోచమ్మ గుడి ఆవరణలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతా రామ చంద్ర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో జరిగింది. ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్ దంపతులు స్వామివారి కల్యాణం ఘనంగా జరిపించారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు బొట్ల పరమేశ్వర్ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందన్నారు. లోక కల్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల బంధం అజరామరమైనది, భవిష్యత్‌ తరాలకు ఆదర్శనీయమైనదని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జనరంజక పాలన సాగించిన గొప్ప ప్రజాపాలకుడు శ్రీరాముడు.…

జన్మదినోత్సవాలు మధురమైన స్మృతులు : ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు పూల నాగయ్య

జన్మదినోత్సవాలు మధురమైన స్మృతులు : ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు పూల నాగయ్య

ఓటమి ఎన్నో పాఠాలు నేర్పుతుంది అన్నది ఎంత నిజమో ఒక మంచి స్నేహితుడు కూడా జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిస్తాడన్నది అంతే నిజం. అలాంటి నా జీవితంలో స్నేహితుల పాత్ర మరపురానిది అన్నారు ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు పూల నాగయ్య. జె.ఎం.జె వ్యాయామ ఉపాధ్యాయులుగా తునికి రవికుమార్ మంచి మనసున్న వ్యక్తి అని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఫ్రెండ్స్ క్లబ్ లో జె.ఎం.జె వ్యాయామ ఉపాధ్యాయులు తునికి రవికుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో పూల నాగయ్య మాట్లాడుతూ … ప్రతి ఒక్కరి జీవితంలో జన్మదినోత్సవాలు మధురమైన స్మృతులని పేర్కొంటూ ఆ దిశగా వ్యాయామ ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పుట్టిన రోజుని ఎవరికి వారు తమ జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన రోజుగా భావిస్తారు.…

టీయూడబ్ల్యుజెలో చేరిన చిన్న పత్రికల అసోసియేషన్

General News

-150 మంది ప్రచురణకర్తలు,ఎడిటర్ల చేరిక -ఇక టీయుడబ్ల్యుజెకు అనుబంధంగా కార్యకలాపాలు హైదరాబాద్ : గత కొంతకాలంగా 143 సంఘానికి అనుబంధంగా పనిచేస్తున్న తెలంగాణ చిన్న, మధ్యతరగతి పత్రికలు మరియు మేగజైన్స్ అసోసియేషన్ ఆ సంఘానికి గుడ్ బై చెప్పి తెలంగాణ రాష్ట్రంలో వేలాది జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె)లో చేరింది. సోమాజిగుడ ప్రెస్ క్లబ్ లో ఇవ్వాళ జరిగిన తెలంగాణ చిన్న, మధ్యతరగతి పత్రికలు మరియు మేగజైన్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని చిన్న, మధ్యతరగతి పత్రికలు నిర్వహిస్తున్న దాదాపు 150మంది ప్రచురణకర్తలు, సంపాదకులు ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీల సమక్షంలో టీయుడబ్ల్యుజె లో చేరారు. దాదాపు అరవై ఏండ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో ఏపీయుడబ్ల్యూజే, రాష్ట్ర విభజన…

విప్లవ స్వాప్నికుడు కామ్రేడ్ బండ్రు నరసింహులు || నేల రాలిన ఎర్ర మందారం

Bandrunarashimhulu

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, CPI (ML) జనశక్తి నాయకులు, ప్రజావిమోచన సంపాదకులు కామ్రేడ్ బండ్రు నరసింహులు (104) జనవరి 22,2022న మ. 3 గంటలకు తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో వారంరోజులుగా హాస్పిటల్ లో చికిత్స పొందిన బండ్రు నరసింహులు స్వస్థతపొంది 21 జనవరి రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. ఆక్సిజన్ సహాయంతో బాగ్ అంబర్పేట్ లోనే తన పెద్ద కుమారుడు బండ్రు ప్రభాకర్ వద్ద చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్ తో తనువు చాలించారు. తన పార్థివదేహాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చేశారు. నిండు నూరేండ్లు బతకమనే పెద్దల దీవేనలన్నీ అపహాస్యమవుతూ రైతాంగపు బలవన్మరణాలు, ఎన్ కౌంటర్ హత్యలు, రాజ్యమేలుతున్న సమయంలో తూటాలు దిగిన శరీరంతో ఏటికి ఎదురీదుతూ నూరెండ్లుగా విప్లవ రాజకీయాలలో కొనసాగడం మామూలు విషయం కాదు. అమరులు వేసిన విప్లవ…