After the blockbuster success of Akhanda, mass maker Boyapati Sreenu joined forces with Ustaad Ram Pothineni for a mass action entertainer Skanda. Boyapati who is known for presenting his heroes in never-seen-before mass get-ups is showing Ram in a completely different look. The actor appeared in a massy avatar in posters and other promotional material. Interim, the team completed shooting the last song on the lead pair and dancers in a massive set. With that, the entire shooting part of Skanda is wrapped up. In this picture, Ram and Sreeleela…
Category: Entertainment
‘Kushi’ is an amazing Love Story Will Impress Audience Across the country – Hero The Vijay Devarakonda at Trailer launch event
Vijay Devarakonda and Samantha’s Khushi movie trailer release event was held in Hyderabad today. The film crew participated in this program. The colorful trailer with love and family emotions impressed everyone. This movie is directed by Siva Nirvana. Naveen Yerneni and Y Ravi Shankar are producing under Mythri Movie Makers banner. ‘Kushi’ is getting ready for pan India release on September 1. At the trailer release event Mythri CEO Cherry said – Thanks to everyone who came here to participate in the ‘Kushi’ trailer release event. Thanks to the hero…
‘ఖుషి’ అమేజింగ్ లవ్ స్టోరి : ట్రైలర్ రిలీజ్ వేడుకలో హీరో విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఖుషి సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు. కలర్ ఫుల్ గా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 1న ‘ఖుషి’ రిలీజ్ కు రెడీ అవుతోంది. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో… మైత్రీ సీఈవో చెర్రీ మాట్లాడుతూ – ‘ఖుషి’ ట్రైలర్ రిలీజ్ వేడుకలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. ఈ కార్యక్రమానికి వచ్చిన హీరో విజయ్, దర్శకుడు శివ నిర్వాణ..ఇతర టీమ్ అందరికీ థాంక్స్. మా హీరోయిన్ సమంత ఇక్కడికి…
చిరంజీవి గారితో సినిమా చేయడం నా డ్రీమ్ : ‘భోళా శంకర్’ డైరెక్టర్ మెహర్ రమేష్
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పాటలు, ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానున్న నేపధ్యంలో డైరెక్టర్ మెహర్ రమేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఫస్ట్ డే మైక్ పట్టుకున్నపుడు ఎలా అనిపించింది ? భోళా శంకర్ షూటింగ్ 2021 నవంబర్ 15న మొదలుపెట్టాం. మొదటి రోజే దాదాపు ఏడు వందల మంది జూనియర్ ఆర్టిస్ట్ లు, భారీ సెట్…
‘వాల్తేరు వీరయ్య’ 200 రోజులు వేడుకని చూస్తుంటే చరిత్రని తిరగరాసినట్లుగా అనిపించింది: మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్’ వాల్తేరు వీరయ్య’- గ్రాండ్ గా జరిగిన 200 డేస్ షీల్డ్స్ ప్రజంటేషన్ ఈవెంట్ మెగాస్టార్ చిరంజీవి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వాల్తేరు వీరయ్య’, మాస్ మహారాజా రవితేజతో కలిసి నటించిన చిత్రం 2023 సంక్రాంతికి విడుదలై టాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా 200 రోజులను పూర్తి చేసుకుంది. ఇది చిరంజీవి, రవితేజలకు బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్స్లో ఒకటి. సినిమా 200 రోజుల రన్ పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ టీమ్ మొత్తానికి, డిస్ట్రిబ్యూటర్లకు షీల్డ్స్ అందించారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ పాల్గొన్న ఈ గ్రాండ్ ఈవెంట్ లో దర్శకులు హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు…
‘సోల్ ఆఫ్ సత్య’ టీజర్ విడుదల
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన స్నేహితులతో కలిసి ఓ స్పెషల్ వీడియోను రూపొందించారు. దేశం కోసం పోరాటం చేసే అజ్ఞాత యోధులకు సంబంధించిన వీడియో అది. ఈ స్పెషల్ వీడియో నుంచి ‘సత్య’ అనే పేరుతో ఓ టీజర్ను విడుదల చేశారు. ఈ స్పెషల్ వీడియోలో సాయిధరమ్ తేజ్తో కలిసి స్వాతి నటించింది. ఈ గ్లింప్స్ను మేకర్స్ ‘సోల్ ఆఫ్ సత్య’ అని పేర్కొన్నారు. వీడియో కూడా టైటిల్కు తగ్గట్టే ఉంది. గ్లింప్స్ను గమనిస్తే సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి పెళ్లి చేసుకోవటం ప్రేమతో కౌగిలించుకునే సన్నివేశాలను చూడొచ్చు. ఈ మ్యూజికల్ షార్ట్లోని పాటను టాలెంటెడ్ సింగర్ శృతి రంజని కంపోజ్ చేసింది. సత్య అనే స్పెషల్ వీడియోతో ఆమె మ్యూజిక్ డైరెక్టర్గా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఇందులో సాయిధరమ్ తేజ్ సైనికుడిగా కనిపిస్తారు.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మొదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఊహించిన విధంగా మధ్యలో చాలాసార్లు నిలిచిపోయింది. ఈ సినిమా స్క్రిప్టి దశలోనే అనేక రకాల మార్పులతో ఆలస్యం అయింది. ఇక మొత్తానికి హరీష్ శంకర్ చాలా హడావిడిగానే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా మళ్లీ పవన్ కళ్యాణ్ ఎప్పటిలానే రాజకీయాలలో బిజీ అయిపోయి సినిమాను కాస్త పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇక పవన్ కేవలం ఇప్పుడు ఓజి సినిమా పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాడు అని కూడా కథనాలు రావడంతో ఉస్తాద్ ‘భగత్ సింగ్’ కూడా ఆగిపోతుందేమో అని అనేక రకాల గాసిప్స్ కూడా వచ్చాయి. అయితే ఈ సినిమాపై ఇలాంటి కథనాలు వైరల్ అవుతున్న సమయంలోనే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని…
హాట్ టాపిక్ గా చిరంజీవి ఘాటు వ్యాఖ్యలు!
బాబీ దర్శకత్వంలో చిరంజీవి రవితేజ నటించిన చిత్రం ’వాల్తేరు వీరయ్య’ సినిమా కొన్ని థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా… చిత్రబృందమంతా వేడుక చేసుకుంది. ఈ సందర్భంగా మైకందుకున్న మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవును… ప్రత్యేకంగా ఎవరినైనా ఉద్దేశించి అంటున్నారనే విషయంలో పూర్తి స్పష్టత లేనప్పటికీ… తాజాగా ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా…యాక్టర్ల రెమ్యూనరేషన్ పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయి. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగ`ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలని చిరంజీవిఅన్నారు. ఇదే సమయంలో… పేదవారి కడుపునింపే దిశగా ఆలోచించాలి.. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటి? అని చిరంజీవి స్పందించారు. అనంతరం ‘వాల్తేరు వీరయ్య’ చిత్ర విజయం…
‘ఖుషి’ ప్రమోషన్స్లో పాల్గొననున్న సమంత
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ’ఖుషి’ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. చాలా నెలల క్రితమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కూడా సమంత అనారోగ్య కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అయింది. విడుదలకు ఇన్నాళ్ల సమయం పట్టింది. సినిమా విడుదల విషయంలో ఎలాంటి డౌట్ లేదు.. కానీ సినిమా విడుదల సమయంలో ప్రమోషన్స్ కి సమంత హాజరు అయ్యేనా లేదా అనేది గత కొన్ని రోజులుగా సస్పెన్స్ గా ఉంది. ఎందుకంటే సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది. అంతే కాకుండా చికిత్స నిమిత్తం సమంత విదేశాలకు వెళ్లబోతుందనే వార్తలు వస్తున్నాయి. ’ఖుషి’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంత పాల్గొనే అవకాశాలు లేవని అంతా భావించారు. కానీ తాజాగా…
బాలీవుడ్కు బన్నీ ‘నో’ అంటున్నాడు!
‘అల వైకుంఠపురం లో..’ సినిమాతో రికార్డు సృష్టించి.. ‘పుష్పతో ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు కొల్లగొట్టి తిరుగులేని స్టార్గా ఎదిగాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పుడు ఆయన సినిమా కోసం యావత్ సినీ లవర్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. రెండేళ్ల కిందట విడుదలైన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. ఎలాంటి ప్రమోషన్లు లేకుండానే హిందీ బెల్ట్పై వంద కోట్ల బొమ్మతో నార్త్ ఆడియెన్స్తో జైజైలు కొట్టించుకున్నాడు. ప్రస్తుతం బన్నీ ’పుష్ప`2’తో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత బన్నీ, త్రివిక్రమ్తో చేతులు కలుపుతున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే చాన్స్ ఉంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా బన్నీ…
