మెగాస్టార్ చిరంజీవికి.. యంగ్ హీరో కార్తికేయ డైహార్డ్ అభిమాని అన్నది చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి స్పూర్తితో సినిమాల్లోకి వచ్చి ఎదుగుతున్నాడు. నటుడిగా ఇప్పుడిప్పుడే నిలదొక్కు కుంటున్నాడు. కార్తికేయ పట్ల చిరంజీవి అంతే అభిమానంతో ఉంటారు. ఇలా తన స్పూర్తితో ఎదిగిన వారికి చిరు ఎప్పుడూ తన వంతు సహకారం అందిస్తుంటారు. తమ సినిమా ప్రచారాల్లో పాల్గొనడం వంటివి చేస్తుంటారు. తాజా గా కార్తికేయ నటించిన ‘బెందురులంక 2012’ విడుదలకి రెడీ అవుతోంది. ఇందులో హీరో పాత్ర పేరు చిరంజీవి వాస్తవ పేరుని పెట్టారు. దీంతో ఈ సినిమాలో చిరంజీవి బ్రాండ్ ని వాడుతున్నారా? అన్న ప్రశ్నకు కార్తికేయ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఇందులో నా పాత్ర పేరు శివ. ఓ సన్నివేశంలో శివ బిగిన్స్..ఆట మొదలు అన్నట్లు చెప్పాలి. కానీ శివ పేరు చిన్నగా ఉండటంతో దాని…
Category: Entertainment
‘టిల్లూ స్క్వేర్’ వర్కౌట్ అవుతుందా?!
టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు, చిత్రానికి ముందు కొన్ని సినిమాలు చేసినా పెద్దగా క్లిక్ అవ్వలేదు. దీంతో రూట్ మార్చిన సిద్ధుకు.. ‘డీజే టిల్లు’ మూవీతో బ్రేక్ లభించింది. దీంతో యూత్లో ఊహించని క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ పేరుతో సీక్వెల్ చేస్తూ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కూడా పక్కా హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, మొదటి పార్ట్ లో హీరోయిన్ ని చివరిలో హీరో ట్విస్ట్ ఇస్తాడు. మొదట హీరోయిన్ చేసిన నేరం, హీరో మీద పడేలా చేస్తుంది. కానీ, హీరో చాలా తెలివిగా దాని నుంచి తప్పించుకొని, చివర్లో ఆమె…
జాన్వీకపూర్ : ఛాలెంజింగ్ పాత్రలపై మోజు!
శ్రీదేవి తనయ జాన్వీకపూర్ బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తుంది. ‘ధడక్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ తనకు వచ్చిన పాత్రలకు న్యాయం చేస్తూ సత్తా చాటుకుంటోంది. ఇక సౌత్ సినిమాల మీద తన ఆసక్తిని చూపించిన జాన్వీకపూర్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ‘దేవర’తో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘దేవర’ సినిమా పాన్ ఇండియా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో తారక్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది జాన్వీ. సీనియర్ ఎన్.టి.ఆర్, శ్రీదేవి తరహాలో తారక్, జాన్వీల కాంబో పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక కెరీర్ పై ఎంతో సంతృప్తిగా ఉన్న జాన్వీ తాజా ఇంటర్వ్యూలో సినిమాల్లో నటించడం వల్ల చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. అంతేకాదు…
జర్నలిస్టు కుటుంబాలకు మీడియా అకాడమీ ఆర్థిక సహాయం
కుటుంబంలో అండగా ఉన్న మనిషిని కోల్పోవడం చాలా బాధాకరం. ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు చనిపోవడం , వారి కుటుంబాలను ఒకే చోట చూడటం బాధగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్ , టూరిజం శాఖామాత్యులు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మీడియా అకాడమీ జర్నలిస్టుల సంక్షేమం కోసం అందజేసే ఆర్థిక సహాయానికై ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి దేశంలోని ఏ రాష్ట్రంలో లేని కార్యక్రమం మన ముఖ్యమంత్రి, కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది. చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం, అన్న అల్లం నారాయణ ఆధ్వర్యంలో,మీడియా అకాడమీ అండగా ఉంటుందని అన్నారు . కష్ట కాలంలో కుటుంబానికి కావాల్సింది ఒక పలకరింపు, మీకు మేము ఉన్నామనే భరోసా, దాన్ని అకాడమీ ఇవ్వడం చాలా గొప్ప సహాయం.అచ్చంపేట జర్నలిస్టు…
Naveen Polishetty and Anushka’s ‘Miss Shetty Mr. Polishetty’ trailer launched by fans and media
Young talented hero Naveen Polishetty and star heroine Anushka Shetty upcoming romantic entertainer ‘Miss Shetty Mr. Polishetty’ is produced by Vamsi and Pramod under the banner of the famous production house UV Creations. The film is helmed by Mahesh Babu.P. On the occasion of Srikrishna Janmashtami festival, ‘Miss Shetty Mr. Polishetty’ is going to release in Telugu, Tamil, Kannada and Malayalam on September 7. Miss polishetty mr polishetty trailer launch event The trailer of this movie was launched in Hyderabad IMAX multiplex on Monday. A large number of fans and…
నవీన్ పొలిశెట్టి, అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ విడుదల
యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్పై మహేష్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సోమవారం ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్ లో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి అభిమానులు, ఆడియెన్స్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆడియెన్స్ నుంచి నుంచి సుబ్బు, చరణ్, తులసి, శృతి, మీడియా ఫ్రెండ్స్ నుంచి ఐడియల్ బ్రెయిన్ జీవి చేతుల మీదుగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’…
నెలాఖరులో కొత్త చిత్రాల విడుదల.. 25న ‘గాండీవధారి’ విడుదలకు సిద్దం
గత వారం చిన్న చిత్రాలు బాక్సాఫీస్ ముందుకు రాగా.. ఇప్పుడు ఈ నెల చివరి వారంలో మరికొన్ని విభిన్న చిత్రాలు ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాయి. ఓటీటీలోనూ పలు హిట్ చిత్రాలు స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి. మెగా హీరో వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు కాంబోలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ’గాండీవధారి అర్జున’. సాక్షి వైద్య హీరోయిన్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. వరుణ్తేజ్ సెక్యురిటీ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఆగస్టు 25న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఘోస్ట్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ప్రవీణ్ సత్తారు ఈ చిత్రంతో రాబోతున్నారు. ఈ చిత్రం అటు వరుణ్కు ఇటు ప్రవీణ్ సత్తారుకు ఎంతో కీలకం. కార్తికేయ, నేహా శెట్టి కలిసి క్లాక్స్ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘బెదురు లంక 2012’. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాతగా వ్యవహరించారు. ఈ…
సినిమాలకు సాయి ధరమ్ తేజ్ బ్రేక్!
సుప్రీమ్ హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మంచి జోష్ లో ఉన్నాడు. ఆయనకు ఈ ఏడాది బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. చాలా కాలం తర్వాత అతనికి దక్కిన హిట్ ఇది. అతని కెరీర్ లోనే ఎక్కువ వసూళ్లు రాబట్టిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఆ సినిమా తర్వాత వెంటనే తన మేనమామ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమాలో నటించాడు. ఈ చిత్రం కూడా మంచి టాక్ అందుకుంది. అయితే, ఈ జోష్ లో ఆయన మరిన్ని మంచి సినిమాలు తీస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో ఊహించని షాక్ ఇచ్చాడు. సాయిధరమ్ తేజ్ సినిమాలకు కొంత కాలం బ్రేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నాడట. ఆయన అలాంటి నిర్ణయం…
తెరంగేట్రం చేస్తున్న అర్జున్ రెండో కూతురు!
యాక్షన్ కింగ్ అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య ఇప్పటికే నటిగా తమిళ..కన్నడలో నాలుగైదు సినిమాలు చేసింది. టాలీవుడ్ లో కూడా ఆ మధ్య ఓ సినిమా లాంచే చేసారు. అందులో విశ్వక్ సేన్ హీరో. కానీ హీరోతో వివాదం కారణంగా అర్జున్ ఆ చిత్రాన్ని మధ్యలోనే ఆపేసారు. అయితే నటిగా మాత్రం సక్సెస్ కాలేదు. ఐశ్వర్య సినిమాలు చేసి నాలుగేళ్లు దాటింది . చివరిగా 2018లో మూడు సినిమాలు చేసింది. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇదే ఏడాది తెలుగు సినిమా లాంచ్ అవ్వడం..ఆగిపోవడం అన్ని నెల రోజుల్లోనే జరిగిపోయాయి. అయితే ఇంతలోనే ఐశ్వర్య వివాహం చేసుకుంటుందని వార్తలొచ్చాయి. సినిమాలకు గుడ్ బై చెప్పి దాంపత్య జీవితంలోకి అడుగు పెడుతుందని ప్రచారం సాగింది. ఇంతలోనే అర్జున్ రెండవ కుమార్తె అంజన కూడా తెరంగేట్రం చేస్తుందన్న వార్త టాలీవుడ్…
ఆశిష్ మూడో సినిమాకు ముహూర్తం.. అగ్రశ్రేణిని రంగంలోకి దింపిన దిల్రాజ్
ఈ మూడో సినిమాకి మాత్రం చాలా పెద్ద పెద్ద సాంకేతిక నిపుణలని తీసుకొచ్చాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ సినిమాకి ఛాయాగ్రహణం అందిస్తున్నారు, అలాగే ఆస్కార్ అవార్డు విజేత, అగ్ర సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు, ఈ ఇద్దరూ కాకుండా, ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లని కూడా తీసుకున్నాడు. ఇలా ఈ మూడో సినిమాకి ఇంతమంది పెద్ద సాంకేంతిక నిపుణులని తీసుకోవడమే కాకుండా, ఈ సినిమా లాంచ్ చెయ్యడానికి ప్రముఖ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చారు. ఇలా మూడో సినిమాకి దిల్ రాజు తన అన్న కుమారుడి విజయం కోసం అన్నీ సమకూరుస్తున్నాడు. ఈ సినిమాకి దర్శకుడు అరుణ్ భీమవరపు కొత్తగా మొదలెట్టిన దిల్ రాజు ప్రొడక్షన్స్ మీద దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి ఈ…
