అమాయా అగర్వాల్కు ప్రపంచ నంబర్-2 ర్యాంక్, ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ టైటిల్ అనయ్ అగర్వాల్ బోస్నియా ర్యాపిడ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు హైదరాబాద్, మే 5: హైదరాబాద్కు చెందిన సూపర్ ట్విన్స్ అమాయా అగర్వాల్, అనయ్ అగర్వాల్ అంతర్జాతీయ చదరంగ రంగంలో సంచలన విజయాలు సాధించి నగరానికి గర్వకారణమయ్యారు. కేవలం 10 ఏళ్ల వయస్సులో అమాయా అగర్వాల్, రెండేళ్లలోనే ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ (WCM) టైటిల్ సాధించి, 10 ఏళ్లలోపు బాలికల కేటగిరీలో ప్రపంచ నంబర్-2 ర్యాంక్ కైవసం చేసుకుంది. అదే సమయంలో, ఆమె సోదరుడు అనయ్ అగర్వాల్ బోస్నియాలో జరిగిన ఎఫ్ఎం బెజిలీనా ఓపెన్ ర్యాపిడ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏకాగ్రా చెస్ అకాడమీ చీఫ్ కోచ్ డాక్టర్ సురేష్…
Category: ఇతరములు
Hyderabad-Born Twins Triumph: Amaya Becomes WCM, Anay Wins Bosnia Rapid
Hyderabad, May 05 (Tollywoodtimes) : 10-year-old Amaya earns WCM title in record 2.5 years and ranks World No. 2 in U10 girls, while twin brother Anay clinches Bosnia Rapid title with a round to spare. Hyderabad, May 5, 2025: In a remarkable display of talent, 10-year-old twins Amaya and Anay Agarwal from Hyderabad have taken the international chess world by storm, achieving milestones that have placed them among the brightest young stars in the sport. Amaya Agarwal has earned the prestigious Woman Candidate Master (WCM) title, reaching a FIDE rating…
Should we stand by and watch while people are being killed in the name of religion?: Special interview with Uppal Assembly BJP spokesperson Ilitam Narasimha Reddy
“In fact, the rulers of Pakistan, who were formed by dividing India on the basis of religion, have never been honest. They only show India as a class enemy and live a life of luxury, and they show Kashmir as a disgrace and subjugate the people. Even if that country is completely destroyed, they do not care. All this should be considered as the evil political shadow of the Indian rulers of that time, which has befallen us.” “The spark that caused the division of the country is still burning…
మతం పేరుతో చంపేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా ? : ఉప్పల్ అసెంబ్లీ బీజేపీ అధికార ప్రతినిధి ఇలిటం నరసింహ్మరెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ
”నిజానికి మత ప్రాతిపదికన భారత్ను చీల్చుకుని ఏర్పడ్డ పాక్ పాలకులు ఏనాడూ నిజాయితీగా లేరు. భారత్ను వర్గశతృవుగా చూపించి పబ్బం గడుపుకోవడం, కాశ్మీర్ బూచి చూపి ప్రజలను వశపర్చుకోవడం తప్ప..ఆ దేశం సర్వ నాశనం అయినా వారికి పట్టింపు లేదు. ఇదంతా నాటి భారత పాలకులు చేసిన దుర్మార్గపు రాజకీయ క్రీనీడ కారణంగా మనకు సంక్రమించిన రావణకాష్టంగా చెప్పుకోవాలి” ”దేశ విభజన తెచ్చి పెట్టిన చిచ్చు ఇంకా రావణ కాష్టంలా కాలుతూనే ఉంది. మత ప్రాతిపదికన దేశాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు సమాధానం చెప్పడం లేదు. ఆనాడు దేశాన్ని విభజించకుండా మహాత్ముడు కూడా అడ్డుకోలేక పోయాడు. కేవలం నెహ్రూకు ప్రధాని పదవి కావాలన్న పట్టుదలతో దేశం ముక్కలైనా ఫర్వాలేదన్న రీతిలో ఆనాడు వ్యవహరించారు. దాని ఫలితాలను నేటికీ అనుభవిస్తున్నారని ఉప్పల్ అసెంబ్లీ బీజేపీ అధికార…
Actress Ananya Nagalla Launches Vindhya Gold Bar Challenge Event
Hyderabad: The Vindhya Gold Bar Challenge event was held with grandeur at the L-2 Main Atrium of Inorbit Mall in Hyderabad. Popular Tollywood actress Ananya Nagalla attended the event as the chief guest, adding glamour and charm to the occasion. The Gold Bar Challenge is a game that tests participants’ strength and skill. In this challenge, contestants must retrieve a gold bar from a locked box using one hand within a set time limit. Participants enthusiastically showcased their skills and competed with great energy. Winners were awarded cash prizes, attractive…
వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ లాంచ్ చేసిన నటి అనన్య నాగళ్ల
హైదరాబాద్: హైదరాబాద్లోని ఇన్ఓర్బిట్ మాల్లోని L-2 మెయిన్ ఆట్రియంలో వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల హాజరై, ఈవెంట్కు మరింత ఆకర్షణను జోడించారు. గోల్డ్ బార్ ఛాలెంజ్ అనేది బలం, నైపుణ్యాన్ని పరీక్షించే ఒక ఆట, ఇందులో పాల్గొనేవారు నిర్ణీత సమయంలో ఒక చేతితో లాక్ చేయబడిన బాక్స్ నుండి బంగారు బార్ను బయటకు తీయాలి. ఈ ఈవెంట్లో పాల్గొన్నవారు తమ నైపుణ్యాలను ప్రదర్శించి, ఉత్సాహంగా పోటీపడ్డారు. విజేతలకు నగదు బహుమతులు, ఆకర్షణీయమైన బహుమానాలు లేదా ఇతర ప్రత్యేక బహుమతులు అందుకున్నారు. అనన్య నాగళ్ల మాట్లాడుతూ, “ఈ గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ చాలా ఉత్తేజకరంగా ఉంది. పాల్గొనేవారి ఉత్సాహం, నైపుణ్యం చూసి ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో ఉత్సాహాన్ని…
సినిమాల కోసం ఆస్తులు అమ్ముకున్నాం.. మూవీ డిజిస్టర్పై రకుల్ భర్త జాకీ భగ్నాని ఆవేదన
టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో అవకాశాలు తగ్గాక బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ ఆడపాదడపా సినిమాలు చేస్తూ తన స్నేహితుడు జాకీ భగ్నానిని వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక కూడా వీరి రాత మారడం లేదు. రకుల్ నటిగా మంచి అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతుంది. అలానే రకుల్ ప్రీత్ సింగ్ భర్త అయిన జాకీ నిర్మాతగా రాణించలేకపోతున్నారు. ఆయన బాలీవుడ్ అగ్ర నటులు అక్షయ్కుమార్, ట్రైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో ’బడే మియా ఛోటే మియా’ అనే భారీ బడ్జెట్ చిత్రం నిర్మించారు. గత ఏడాది వేసవిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే ఈ మూవీ వైఫల్యంపై తాజాగా జాకీ స్పందించారు. ఈ చిత్రం వలన తాము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని,…
‘హిట్-3’లో నాని నట విశ్వరూపం.. చీకటి కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం!
తెలుగు ప్రేక్షకులకు ఫ్రాంఛైజీ రుచిని ’హిట్’ సినిమాలు బలంగా చూపించాయి. నాని కీలక పాత్రలో ’హిట్: ది థర్డ్ కేస్’తో మూడో చిత్రం విడుదలయ్యింది. ప్రచార చిత్రాలు, ఫ్రాంఛైజీపై ఉన్న నమ్మకం ఈ సినిమాపై మరిన్ని అంచనాల్ని పెంచాయి. దర్శకుడు శైలేష్ కొలను మూడో సినిమాతో ఎలాంటి ప్రభావం చూపించాడు. క్రూరత్వం నింపుకొన్న అర్జున్ సర్కార్ అనే పోలీస్ పాత్రలో నాని నటన ఎలా ఉందన్నదే సినిమా కథ. అర్జున్ సర్కార్ (నాని) ఐపీఎస్ అధికారి. జమ్మూకశ్మీర్లోని హోమిసైడ్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (హిట్)లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో క్రూరమైన ఓ హత్య కేసు వెలుగులోకి వస్తుంది. అది ఎవరు చేశారో పరిశోధిస్తుండగా అచ్చం అదే తరహాలో దేశవ్యాప్తంగా 13 హత్యలు జరిగిన సంగతి వెలుగులోకి వస్తుంది. దీని వెనుక ఓ పెద్ద నెట్వర్క్ ఉందని అర్జున్ తెలుసుకుంటాడు.…
INTUC leader Kasireddy receives Shramika Shakti Award from Jaganmohan Reddy
By M.D ABDUL/Tollywoodtimes INTUC leader Kasireddy was presented with the Shramika Shakti Award by Jaganmohan Reddy. On Thursday, during the May Day workers’ welfare.. public government’s goal.. labor celebrations organized by the government at Ravindra Bharathi, INTUC State Vice President and Deccan Chronicle Employees Union General Secretary Kasireddy Jaganmohan Reddy was presented with the Shramika Shakti Award by Principal Secretary M. Danakishore. Minimum Wages Advisory Board Chairman B. Janak Prasad and INTUC All India General Secretary RD Chandrasekhar participated in the program held on this occasion. Jaganmohan Reddy expressed his…
ఐఎన్ టీయూసీ నేత కసిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి శ్రామిక శక్తి అవార్డు
ఐఎన్ టీయూసీ నేత కసిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి శ్రామిక శక్తి అవార్డు ప్రదానం జరిగింది. గురువారం రవీంద్ర భారతిలో ప్రభుత్వం నిర్వహించిన మే డే కార్మికుల సంక్షేమం.. ప్రజా ప్రభుత్వ ధ్యేయం.. కార్మిక వేడుకల సందర్భంగా ఐఎన్ టీయూసీ రాష్ట్ర ఉపాధ్య క్షుడు, డెక్కన్ క్రానికల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి జగన్ మోహన్ రెడ్డికి శ్రమశక్తి అవార్డును ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. దానకిషోర్ ప్రదానం చేశారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో కనీస వేతనాల సలహా బోర్డు చైర్మన్ బి.జనక్ ప్రసాద్, ఐఎన్ టీయూసీ అఖి ల భారత ప్రధాన కార్యదర్శి ఆర్డి చంద్రశేఖర్ పాల్గొన్నారు. శ్రామిక శక్తి అవార్డు దక్కడం గౌరవంగా ఉందని, ఇందుకు సిఎం రేవంత్ రెడ్డికి, ఆల్ ఇండి యా ఐఎన్ టీయూసీ అధ్యక్షుడు డాక్టర్ జి.సంజీవారెడ్డికి తన హృదయ…
