కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ ఎలక్ట్రి ఫైయింగ్ ట్రైలర్ ను రిలీజ్ చేసిన ఏస్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి

Ace director S.S. who released the trailer of Karunada Chakraborty Shivraj Kumar's 'Ghost' electrifying trailer. Rajamouli

కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ హీరోగా పాన్ ఇండియా యాక్షన్ స్పెక్టకిల్ గా రూపొందుతోన్న చిత్రం ‘ఘోస్ట్’. దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రాన్ని యాక్షన్ ఫీస్ట్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 19న దసరా కానుకగా కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో విడుదలకి సిద్ధమవుతుంది. అక్టోబర్ 1న చిత్ర బృందం ఘోస్ట్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసింది. ఏస్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెలుగు ట్రైలర్ ను తన సోషల్ మీడియా మాధ్యమాల్లో విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం హై ఓల్టేజ్ యాక్షన్ తో ట్రే మెండస్ బిజీఎం తో రొమాంచితంగా ఉంది. ట్రైలర్ ఇంతక ముందెన్నడూ చూడని…

Explosive Trailer Of Karunada Chakravarthy Shiva Rajkumar ‘s Pan India Spectacle GHOST Is Unveiled By Ace Director SS Rajamouli

Explosive Trailer Of Karunada Chakravarthy Shiva Rajkumar 's Pan India Spectacle GHOST Is Unveiled By Ace Director SS Rajamouli

Karunada Chakravarthy Shiva Rajkumar’s Pan India Action Spectacle ‘Ghost’ is being made as High Voltage Action Thriller. Director Srini is crafting the film as big daddy of all action films. Popular politician and producer Sandesh Nagraj is bank-rolling this biggie on a prestigious manner under his Sandesh Productions. ‘Ghost’ is gearing up to hit the screens globally on 19th October for Dussehra in Kannada, Telugu, Hindi, Tamil, and Malayalam languages. On October 1st, makers released the much anticipated trailer of ‘Ghost.’ SS Rajamouli has unveiled the trailer in Telugu via…

‘పెదకాపు-1’ ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు: ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్

Thanks to the audience for such a great response to 'Pedakapu-1': Film unit at press meet

యంగ్ టాలెంటెడ్ విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ‘అఖండ’ బ్లాక్‌బస్టర్‌ తర్వాత ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్ పై నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 29న విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ప్రెస్ మీట్ లో హీరో విరాట్ కర్ణ మాట్లాడుతూ..‘పెదకాపు-1′ చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సినిమా గురించి, నా పెర్ఫార్మెన్స్ గురించి చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. కథని నమ్మి కొత్త హీరోతో ఇంత గ్రాండ్ గా సినిమా నిర్మించిన మా బావగారు(మిర్యాల రవీందర్ రెడ్డి) గారికి…

Trivikram congratulates Pulagam Chinnarayana for penning ‘Janapada Brahma’ B. Vittalacharya’s authentic history

Trivikram congratulates Pulagam Chinnarayana for penning 'Janapada Brahma' B. Vittalacharya’s authentic history

‘Janapada Brahma’ B. Vittalacharya’s folklore films are known to one and all. Telugu movie lovers hold the yesteryear filmmaker in high esteem, thanks to his tireless work that has been admired by people down the generations. Senior journalist and writer Pulagam Chinnarayana, a passionate film lover himself, has written a book named ‘Jai Vittalacharya’ to introduce the legend’s style and cinematic treatment to the new generation. The book encapsulates Vittalacharya’s journey comprehensively and meticulously. Zeelan Basha Shaikh has published this book under the auspices of Movie Volume Media. The book…

జానపద బ్రహ్మ విఠలాచార్య చరిత్రను అక్షరబద్ధం చేసిన పులగం చిన్నారాయణకు కంగ్రాట్స్ : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్

Congratulations to Pulagam Chinnarayana for literalizing the history of the folk Brahma Vithalacharya : Trivikram the magician of words

జానపద బ్రహ్మ బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన, నిర్మించిన సినిమాలు చూడని ప్రేక్షకులు ఉండరని అంటే అతిశయోక్తి కాదు. తరాలు మారినా తరగని ఆదరణ కల చిత్రాలు తీశారాయన. విఠలాచార్య సినిమా స్టైల్‌ ఆఫ్‌ మేకింగ్‌, ఆయన సినీ ప్రయాణాన్ని ఈతరం ప్రేక్షకులకు సమగ్రంగా పరిచయం చేయాలని సీనియర్‌ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ సంకల్పించి… ‘జై విఠలాచార్య’ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ‘మూవీ వాల్యూమ్ మీడియా’ ఆధ్వర్యంలో షేక్ జీలాన్ బాషా ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికులు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. తొలి ప్రతిని సీనియర్ సివిల్ సర్వెంట్, రైల్వే ఉన్నతాధికారి రవి పాడి అందుకున్నారు. ‘జై విఠలాచార్య’ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ”పులగం చిన్నారాయణ నాకు బాగా పరిచయం. ఆయన…

చంద్రబోస్‌కు ఘన సత్కారం

Congratulations to Chandra Bose

జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌ని ఘనంగా సత్కరించారు. ప్రముఖ సినీ నటుడు ప్రదీప్ I FLY STATION ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక లో ఈ కార్యక్రమం జరిగింది. చంద్రబోస్ రచించిన గీతాల గురించి వారే స్వయంగా తమ మనసులోని మాటలను తెలియజేస్తూ , ఆ పాటను ప్రముఖ గాయనీ గాయకులు గీతామాధురి, దీపు, పి విఎన్ఎస్ రోహిత్, సత్య యామిని, అతిథి భావరాజు, సాయి చరణ్ లతో పాడించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. వారిలో మురళీ మోహన్ , సంగీత దర్శకురాలు శ్రీలేఖ, రచయిత రామ జోగయ్య శాస్త్రి, జర్నలిస్టులు ప్రభు, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భాంగా జరిగిన కార్యక్రమంలో చంద్రబోస్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం అంటూ.. తన అన్నయ్యను వేదికపై పరిచయం చేశారు.…

ది ఎక్సార్సిస్ట్ ఫ్రాంచైజీలో ది ఎక్సార్సిస్ట్: బిలీవర్ అక్టోబర్ 6న రాబోతుంది

The Exorcist: Believer is coming on October 6th in The Exorcist franchise

ది ఎక్సార్సిస్ట్: బిలీవర్ అనేది డేవిడ్ గోర్డాన్ గ్రీన్ దర్శకత్వం వహించిన రాబోయే అమెరికన్ అతీంద్రియ భయానక చిత్రం. ది ఎక్సార్సిస్ట్ ఫ్రాంచైజీలో ఆరవ విడత, ఇది ది ఎక్సార్సిస్ట్‌కి ప్రత్యక్ష సీక్వెల్‌గా పనిచేస్తుంది. విలియం పీటర్ రాసిన ది సమె నేమ్ – నవల ఆధారంగా బ్లాటీ, ది ఎక్సార్సిస్ట్ (1973) ఒక సూపర్ నేచురల్ హారర్ చిత్రం, ఇది ప్రపంచాన్ని కదిలించింది. ది ఎక్సార్సిస్ట్ : బిలీవర్ – అక్టోబర్ 6న ఇంగ్లీష్, తమిళం, తెలుగు & హింది భాషల్లో విడుదల కాబోతుంది. ప్రసిద్ధ హాలోవీన్ చిత్రాల ఫ్రాంచైజీకి చెందిన డేవిడ్ గోర్డాన్ గ్రీన్ (హాలోవీన్,2018), హాలోవీన్ కిల్స్, 2021 & హాలోవీన్ ముగుస్తుంది (2022)! 1973 చిత్రం వసూళ్లు సాధించింది10 అకాడమీ నామినేషన్లు అత్యుత్తమంగా నామినేట్ చేయబడిన మొదటి భయానక చిత్రం చిత్రం.…

ఘనంగా చిత్రపురి కాలనీ సర్వసభ్య సమావేశం

General Assembly of Chitrapuri Colony

డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీకి సంబంధించిన సర్వసభ్య సమావేశము చిత్రపురి కాలనీ ఎం.ఐ.జి ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ సర్వసభ్య సమావేశములో అభివృద్ధి చేసుకోవాల్సిన పలు అంశాలు, పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా కంప్లీట్ చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా జరుగుతున్న పనులకు వ్యక్తి గత స్వార్థంతో ఆటకం కలిగిస్తున్న వారిని సొసైటీ సభ్యత్వం నుండి తొలగించాలని, వారి ఫ్లాట్ రద్దు చేయాలని సభ్యులు కోరడమైనది. ఈ కష్ట కాలంలో చిత్రపురి ను ముందుకు నడిపిస్తున్న అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని వారి టీమ్ కు సభ్యులు అందరు అండగా ఉంటామని సంపూర్ణ మద్దత్తు తెలియజేయడమైనది.

అక్కినేని శత జయంతి ..శతకోటి నివాళి!

Akkineni Satha Jayanti ..One Hundred Million Tributes!

దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఘనంగా జరుపుకుంటోంది. సినీ లోకం ఆ మహానటుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. అక్కినేని కేవలం తెలుగు సినిమాకే కాదు భారతీయ సినియా దిగ్గజాల్లో ఒకరు. దశాబ్దాల పాటు తెలుగు తెరను ఏలిన ఇద్దరు అగ్రనటులలో ఒకరు నందమూరి తారకరామారావు ..ఇంకొకరు అక్కినేని. సెప్టెంబర్‌ 20 అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి. నటుడిగా ఆయన గురించి చెప్పాలంటే …పౌరాణికాల్లో ఎన్టీ రామారావు… సాంఘికాల్లో నాగేశ్వరరావు. మన తొలి తరం తెలుగు నటులందరూ మొదట నాటకాల్లో నటించినవారే. అంటే, గొంతెత్తి డైలాగులు చెప్పినవారే. చేతులను విపరీతంగా కదిలిస్తూ అభినయించినవారే. అంటే, ఆంగికం, వాచికం రెండూ గట్టిగా చేసేవారు. అక్కినేని కూడా ఆ సంప్రదాయం నుంచి వచ్చిన నటుడే. అందులోనూ ఆడవేషాలు వేసిన అనుభవంతో చలనచిత్రాల్లో నాయకుడైన అపురూపమైన జీవితం…

“రాక్షస కావ్యం” ట్రైలర్ విడుదల

"Rakshasa Kavyam" trailer released

అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “రాక్షస కావ్యం”. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఉమేష్ చిక్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. “రాక్షస కావ్యం” చిత్రాన్ని దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందిస్తున్నారు. అక్టోబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. అనంతరం.. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ – రాక్షస కావ్యం ట్రైలర్ చూశాను. ఇండస్ట్రీలోని కొత్త వాళ్లు, చిన్న వాళ్లు చేసిన ప్రయత్నమిది. ట్రైలర్ చూసిన తర్వాత దర్శకుడిలో విషయం…