తెలంగాణ విమోచన దినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద టిపిసిసి ఎస్సీ సెల్ కన్వీనర్ నీలం వెంకటస్వామి జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సెక్రటరీ జనగాం ఉపేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటరాజు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం. ఎ. ఎజాస్, వల్లెపు ఉప్పలయ్య, జైనొద్దీన్, ఎం. డి బాబా, వెంకటేష్ యాదవ్, మురళి, ఆంజనేయులు, అంగడి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ యూ ఐ , కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
Author: M.D ABDUL - Tollywoodtimes
రక్షిత్ అట్లూరి హీరోగా అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న ‘శశివదనే’ కాన్సెప్ట్ టీజర్ విడుదల
పలాస 1978′ సినిమాతో చలచిత్ర పరిశ్రమ ప్రముఖులను, ప్రేక్షకులను దృష్టిని ఆకర్షించిన యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి. ప్రేక్షకుల హృదయాలను కదిలించే మరో మంచి కథతో సినిమా చేస్తున్నారు. రక్షిత్ అట్లూరి హీరోగా ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న సినిమా ‘శశివదనే’. కోమలీ ప్రసాద్ కథానాయిక. సాయి మోహన్ ఉబ్బన దర్శకుడు. గురువారం సినిమాను ప్రకటించడంతో పాటు కాన్సెప్ట్ టీజర్ విడుదల చేశారు. ‘రేయ్! రోజూ ఆ అమ్మాయి వెనుక తిరుగుతున్నావు. ఏదో ఒక రోజున నీకు పడుతుందని అనుకుందాం! కానీ, వాళ్ళింట్లో ఎలా ఒప్పిస్తావ్ రా?’ – హీరోకి స్నేహితుడి ప్రశ్న. ‘ఏముందిరా!? వాళ్ళ క్యాస్ట్ కాదనుకో? మన కులపోడు కాదంటారు. ఒకవేళ వాళ్ళ కులమే అయినా… మా స్థాయికి సరిపోలేదంటారు. కానీ, కులాన్నీ –…
పొంతనలేని మంత్రి పేర్నినాని ప్రకటన: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీ. o .ఎం.ఎస్.నంబర్ 35 నందు…సినిమా టిక్కెట్లు ను ఆన్లైన్ ద్వారా అమ్మకం చేయుటకు ఒక నిర్ణయం తీసుకొని గవర్నర్ రాజముద్ర తో ఒక జీ. ఓ.ను విడుదల చేయటం జరిగింది..ఆ జీ. ఓ.నందు ఒక బ్లూ ప్రింట్ ను విడుదల చేసేoదుకు ఒక కమిటీ ని కూడా నిర్ణయించడం జరిగింది.. ఈ ఆన్లైన్ టికెట్స్ అమ్మే నిర్వహణ ను ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అభివృద్ధి సంస్థ నిర్వహించనున్నట్టు తెలిపారు… కానీ నిన్న మంత్రి పేర్ని నాని ఈ సినిమా టిక్కెట్స్ ఆన్లైన్ అమ్మకాల పై ఒక నిర్ణయం ఇంకా తీసుకోలేదని …ఒక కమిటీ వేసినట్లు తెలిపారు….ప్రభుత్వ జీ. ఓ.కీ మంత్రి ప్రకటన కు పొంతన లేకుండా ఉందని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి…
నవీన్ పోలిశెట్టి హీరోగా ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంయుక్త నిర్మాణం
ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ, తన సక్సెస్ గ్రాఫ్ ను పెంచుకుంటూ సినిమా రంగంలో ఎదుగుతున్న సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’. ఈ సంస్థ ఇప్పుడు మరో నూతన చిత్ర నిర్మాణ సంస్థ తో కలసి మరింత వినోదాన్ని పుష్కలంగా అందించటానికి సిద్ధమవుతోంది. ఆ నూతన చిత్ర నిర్మాణ సంస్థ పేరు “ఫార్చ్యూన్ 4 సినిమాస్”. ఈ సంస్థ కిది తొలి చిత్రం కాగా సితార ఎంటర్ టైన్మెంట్స్ కి 15 వ చిత్రం. తెలుగు సినిమా శ్రీకారం చుట్టుకున్న రోజు అయిన(1931,సెప్టెంబర్ 15) ఈరోజు నే ఈ “ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థ పురుడు పోసుకోవడం విశేషం.‘నవీన్ పోలిశెట్టి’.. ఈ తరం వినోదానికి నిఖార్సైన చిరునామా. ఆయన కథానాయకుడు గా ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న తొలిచిత్రాన్ని ఈరోజు ఉదయం…
‘సీటీమార్’ తో ఇంత పెద్ద సూపర్ హిట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: సక్సెస్మీట్లో గోపీచంద్
ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన భారీ స్పోర్ట్స్ కమర్షియల్ యాక్షన్ డ్రామా ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదలై విజయవంతమైంది. ఈ సందర్భంగా మంగళవారం సినిమా సక్సెస్ మీట్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, చిత్ర దర్శకుడు సంపత్ నంది, హీరోయిన్ తమన్నా, నిర్మాతలు శ్రీనివాసా చిట్టూరి, పవన్కుమార్, లిరిసిస్ట్ కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా రిలీజ్ రోజున వినాయకుడి ఆశీస్సులతో సినిమా పెద్ద సక్సెస్ సాధిస్తుందని చెప్పాను. అన్నట్లుగానే సినిమా చాలా పెద్ద…
అరుదైన చిత్రాల్లో ‘మాస్ట్రో’ ఒకటిగా నిలుస్తుంది : హీరో నితిన్
నితిన్ హీరోగా రాబోతున్న కొత్త చిత్రం ‘మాస్ట్రో’. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అందాధున్’ రీమేక్గా ఈ సినిమా రూపొందింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఈ నెల 17న ఓటీటీలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. మంగళవారం సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో నితిన్, నభా నటేష్, తమన్నా, నరేష్, మంగ్లీ, రచ్చరవి, కాసర్ల శ్యాం, నిర్మాతలు ఎన్.సుధాకర్రెడ్డి, నిఖితా రెడ్డి, రాజ్ కుమార్ ఆకేళ్ళ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా..తమన్నా మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం.. చాలా రోజుల తరువాత ఇలా మీ ముందుకు రావడం ఆనందంగా ఉంది.. స్వచ్చమైన ప్రేమ దొరికితే.. మనకు…
గోవాలో ప్రారంభమైన విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ఫిలిం ‘లైగర్’ (సాలా క్రాస్ బ్రీడ్) కొత్త షెడ్యూల్!
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నిర్మాతలు కరణ్జోహార్, చార్మీల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘లైగర్’. విజయ్ దేవరకొండ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా ‘సాలా క్రాస్బీడ్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ రోజు (బుధవారం) గోవాలో లైగర్ నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేశారు డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ షెడ్యూల్ లో చిత్రంలోని మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్ సీన్స్ ను షూట్ చేయనున్నారు.బ్లడ్..స్వెట్… వైలెన్స్ #లైగర్ షూటింగ్ తిరిగి ప్రారంభం అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా లైగర్ షూటింగ్ లొకేషన్ నుండి కొత్త స్టిల్ను రిలీజ్ చేశారు నిర్మాత ఛార్మి. ఈ పోస్టర్ లో కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్న విజయ్ దేవరకొండ MMA ఫైటర్గా…
Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s Pan India Film LIGER (Saala Crossbreed) New Schedule Begins In Goa
Happening hero Vijay Deverakonda’s first Pan India film LIGER (Saala Crossbreed) being directed by dynamic director Puri Jagannadh is in the mid of its shooting. The film’s new schedule begins today in Goa, where high octane action sequences and also some important scenes will be canned.“BLOOD. SWEAT. VIOLENCE. #LIGER Shoot Resumes,” posted Vijay Deverakonda.“BLOOD SWEAT VIOLENCE begins today .. #shootmode #beastmode #LIGER #salaacrossbreed @TheDeverakonda #purijagannadh @ananyapandayy @karanjohar @PuriConnects @DharmaMovies @apoorvamehta18 @IamVishuReddy @meramyakrishnan @RonitBoseRoy ,” tweeted producer Charmme Kaur who also shared a working still.The poster sees Vijay Deverakonda as an…
ముగ్గురు సినీ పాత్రికేయ ప్రముఖులకు ‘అక్కినేని శృతిలయ’ జీవన సాఫల్య పురస్కారాలు
శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్తంగా ప్రతి ఏటా దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఇచ్చే ప్రతిష్టాత్మక అక్కినేని జీవన సాఫల్య పురస్కారాల కోసం ఈ ఏడాది ముగ్గురు సీనియర్ సినీ పాత్రికేయ ప్రముఖులను ఎంపిక చేసినట్లు అవార్డు ఎంపిక కమిటీ చైర్మన్ డాక్టర్ మహ్మద్ రఫీ తెలిపారు. బుధవారం సీల్ వెల్ కార్పొరేషన్ సిఎండి బండారు సుబ్బారావు, శృతిలయ చైర్మన్ డాక్టర్ బి.భీంరెడ్డి, ఆ సంస్థ వ్యవస్థాపకురాలు ఆమని తో కలసి డాక్టర్ మహ్మద్ రఫీ ఆయా వివరాలు వెల్లడించారు.సినీరంగం లో పాత్రికేయులుగా నాలుగు దశాబ్దాలుగా విశేష కృషి చేస్తున్న శైలి టివి డైరెక్టర్ భగీరథ, సుమన్ టివి క్రీయేటివ్ హెడ్ ఎ.ప్రభు, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఎంటర్ టైన్ మెంట్ బ్యూరో చీఫ్ పసుమర్తి నాగేంద్ర…
It’s U/A for #LoveStory !
#LoveStoryFromSep24th @chay_akkineni @Sai_Pallavi92 @sekharkammula @pawanch19 @SVCLLP #amigoscreations @AsianSuniel @adityamusic @NiharikaGajula @GskMedia_PR It’s U/A for #LoveStory ! #LoveStoryFromSep24th
