మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ‘బుట్ట బొమ్మ’ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. వరుస చిత్రాల నిర్మాణం లోనే కాక, వైవిధ్యమైన చిత్రాల నిర్మాణ సంస్థ గా టాలీవుడ్ లో ప్రఖ్యాతి గాంచిన ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలసి నిర్మిస్తున్న చిత్రమిది. అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట లు నాయిక, నాయకులుగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగవంశీ ఎస్. – సాయి సౌజన్య నిర్మాతలు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు గా పరిచయమవుతున్నారు. విడుదలైన ప్రచార చిత్రం ను పరికిస్తే….ఆద్యంతం ప్రతిక్షణం ఆకట్టుకుంటూ, ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రధాన పాత్రల తీరు తెన్నులు, అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ల అభినయం ఆకట్టుకుంటుంది. “మళ్లీ ఎప్పుడు కాల్ చేస్తావ్… ఇంకోసారి చెయ్యాలంటే … ఇప్పుడు…
Author: M.D ABDUL - Tollywoodtimes
Rajesh Touchriver’s social thriller ‘Dahini: The Witch’ makes it to the Swedish International Film Festival
Tanishtha Chatterjee and JD Chakravarthi are playing lead roles in an upcoming film titled ‘Dahini’, which is directed by National Award winner Rajesh Touchriver. Also featuring Ashique Hussain, Badrul Islam, Angana Roy, Riju Bajaj, Jagannath Seth, Sruthy Jayan, Dilip Das, and Dattatreya, the film is produced by Orion Pictures International Pvt. Ltd. and SunTouch Productions. Human Rights activist and Padma Shree recipient Sunitha Krishnan and Pradeep Narayanan are jointly producing it. The social thriller, which is about the scourge of witch-hunting, has got a new feather in its cap. It…
స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో రాజేష్ టచ్రివర్ ‘దహిణి’
తన్నిష్ఠ ఛటర్జీ, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ దర్శకుడు రాజేష్ టచ్రివర్ తెరకెక్కించిన సినిమా ‘దహిణి’. ఆషిక్ హుస్సేన్, బద్రుల్ ఇస్లాం, అంగన రాయ్, రిజు బజాజ్, జగన్నాథ్ సేథ్, శృతి జయన్ దిలీప్ దాస్, దత్తాత్రేయ ఇందులో ఇతర తారాగణం. ఓరియన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, సన్టచ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ సినిమాను పద్మశ్రీ అవార్డు గ్రహీత, మానవతావాది సునీత కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా నిర్మించారు. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కు ‘దహిణి’ ఎంపిక అయ్యింది. ఈ సినిమాకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో గౌరవం దక్కడం ఇది రెండోసారి. ఈ చిత్రానికి పసిఫిక్ బీచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ అవార్డు లభించింది. వాస్తవ ఘటనలు ఆధారంగా రాజేష్ టచ్రివర్ సినిమాలు తీస్తుంటారు. దర్శకుడిగా…
ఈనెల 12న గీతాంజలి దేవశాల విద్యా సంస్థ రజతోత్సవ వేడుకలు: ముఖ్యఅతిథిగాపాల్గొననున్న మంత్రి మల్లారెడ్డి
సోమాజిగూడ, నవంబర్ 8: ఈనెల 12న గీతాంజలి దేవశాల విద్యా సంస్థ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని గీతాంజలి విద్యా సంస్థల పాలకమండలి తెలిపింది. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లొ ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యాసంస్థ ఉపాధ్యక్షులు అంజన మూర్తి, హెడ్ మిసెస్ శాలిని సింగ్, మమతా అల్లూరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కార్యక్రమానికిముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్మిక ఉద్యోగ శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డిపాల్గొననున్నారని తెలిపారు. ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో 1997 లొ విద్యాసంస్థను ప్రారంభించి 25 సంవత్సరాలుగా విద్యార్థులను మంచి పౌరులుగాతీర్చిదిద్దామన్నారు .సరళమైనవిద్యాబోధనలతో అత్యున్నతమైన ఫలితాలను సాధిస్తూ, ఉత్తమ అవార్డులను పొంది విద్యాసంస్థఅగ్రగామిగానిలిచిందన్నారు.ఈ శుభ సందర్భాన్నిపురస్కరించుకొని గీతాంజలి దేవేశాల షెప్పర్స్ లైన్ బలరాం రాయి సికింద్రాబాద్ లొ 4.30 గం.లకు’ఓపస్ అర్జంటమ్’ పేరుతో కడు రమనీయ మైనా సంగీత, నృత్య, నాటకాలతొ…
కట్టిపడేసే విజువల్స్ తో ఆకట్టుకున్న ‘ఏది నిజం నా ప్రేయసి’ ఆల్బమ్ సాంగ్
వెండితెరపై కోట్లు ఖర్చుపెట్టి సెట్లు వేసి, హంగులు ఆర్భాటలతో డైరెక్టర్లు ఒక పాటను చిత్రీకరిస్తారు. దానికి ఏ మాత్రం తీసిపోకుండా… ఖర్చుకు వెనకాడకుండా అద్భుతమైన విజువల్స్ తో ఒక ఆల్బమ్ సాంగ్ ని మన తెలుగు యువదర్శకుడు తెరకెక్కించారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇలాంటి తరహా ఆల్బమ్ సాంగ్స్ హాలీవుడ్ లో తీస్తుంటారు. మనదగ్గర చాలా అరుదు. యువదర్శకుడు వివేక్ కైపా పట్టాబిరామ్ దర్శకత్వం వహించిన ‘ఏదీ నిజమ్ నా ప్రేయసి’ అనే ద్విభాషా (తమిళం-తెలుగు) ప్రయోగాత్మక కాన్సెప్ట్ ఆల్బమ్ పాట ఇప్పుడు విశేషప్రజాదరణ పొందుతుంది. అంతే కాకుండా ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీ దిగ్గజాలలో ఈ పాట చర్చినీయాంశం అవుతుంది అంటే ఈ ఆల్బమ్ సాంగ్ ఎంతలా ఆకట్టుకుంటుందో అర్థం అవుతుంది. యువ ప్రతిభను ప్రోత్సహించే వసంత్ రామసామి ఈ పాటను నిర్మించగా, మ్యూజిక్…
జెన్నిఫర్ కు నచ్చిన హీరో ఎవరో తెలుసా?
ఉదయ్ శంకర్, జెన్నీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’. ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆర్ట్స్ పతాకంపై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. లవ్, థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా సినిమా గురించి హీరోయిన్ జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ మీడియాతో పంచుకున్న చిత్ర విశేషాలివి… – నేను ముంబై నుంచి వచ్చాను. ఇంగ్లీష్ లిటరేచర్ లో మాస్టర్స్ చేశాను..తర్వాత జర్నలిజం లో డిప్లొమా పూర్తయ్యాక యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను. వెస్ట్రన్ డాన్సులతో పాటు భరతనాట్యం వంటి సంప్రదాయ నృత్యాలు నేర్చుకున్నాను. అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో తెలుగు నుంచి ఆఫర్స్ వచ్చాయి. నేను టాలీవుడ్లో చేసిన మొదటి చిత్రం బాయ్స్ విల్ బీ బాయ్స్.…
Samantha About Yashoda
Hello Samantha gaaru. How is ur health now? Thank you for asking. I am on the path to recovering. Hopefully things will be better soon. At the moment, I am taking it one day at a time. And today, I am excited about the release of Yashoda. 1. How do you feel about the amazing response for the teaser and trailer of Yashoda? I am excited. Maybe there is a little bit of nervousness also. But what we put out there as trailers and teasers are the true and authentic…
కథ విన్న వెంటనే ఓకే చేసిన సినిమా ‘యశోద’… ఆడియన్స్కూ థ్రిల్ ఇస్తుంది, గూస్ బంప్స్ వస్తాయి : సమంత ఇంటర్వ్యూ
‘యశోద’లో సమంత భావోద్వేగభరిత పాత్ర చేశారు. తనకు ఎదురైన పరిస్థితుల నుంచి బయట పడటం కోసం పోరాటం చేసే మహిళగా కనిపించనున్నారు. రియల్ లైఫ్లో కూడా సమంత ఫైటర్. మయోసైటిస్తో పోరాటం చేస్తూ, చికిత్స (సెలైన్) తీసుకుంటూ ‘యశోద’ డబ్బింగ్ పూర్తి చేశారు. హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సినిమాతో పాటు తన ఆరోగ్య పరిస్థితి గురించి సమంత మాట్లాడారు. సమంతతో ఇంటర్వ్యూ… హాయ్ సమంత గారు… ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? – థాంక్యూ… ఈ మాట అడిగినందుకు! ఇప్పుడు నేను రికవరీ అవుతున్నాను. త్వరలో పరిస్థితులు మెరుగు అవుతాయని ఆశిస్తున్నాను.…
రేపటి నుండి అనంతపురంలో ‘వీరసింహారెడ్డి’ షూటింగ్ !
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేనిల మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీరసింహారెడ్డి’. ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రేపటి నుండి అనంతపురం షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. అనంతపురంలోని పెన్నా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఉరవకొండ, పెనుగొండ ఫోర్ట్ తదితర ప్రదేశాల్లో చిత్రానికి సంబధించిన కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై భారీ ఎత్తున రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్కుమార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ లను అందించిన సంగీత సంచలనం ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్…
జర్నలిస్టుల సంక్షేమమే టీయూడబ్ల్యూజే జెండా..ఎజెండా : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ
తమకు ఎలాంటి రాజకీయాలు లేవని, పోరాటాలే తమ ఊపిరి, జర్నలిస్టుల సంక్షేమమే జెండా, ఎజెండా అని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ స్పష్టం చేశారు. సోమవారం నాడు ఆబిడ్స్ లోని మీడియా ప్లస్ హాలులో జరిగిన హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్ యూ జే) ద్వితీయ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. 65ఏండ్ల సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగి ఉన్న తమ సంఘం నాటి నుండి నేటి వరకు నైతిక విలువలకు కట్టుబడి జర్నలిస్టుల సంక్షేమం కోసం రాజీలేని పోరాటాలు చేస్తూ ప్రొఫెషనల్ ట్రేడ్ యూనియన్ గా వేలాది జర్నలిస్టుల విశ్వాసాన్ని చూరగొంటుందని విరాహత్ అన్నారు. ఇవ్వాళ జర్నలిస్టులు పొందుతున్న సౌకర్యాలన్నీ తమ సంఘం పోరాటాల ఫలితంగా సాధించినవేనన్నారు. కొన్ని శక్తులు వారి స్వప్రయోజనాల కోసం…
