India’s Highest Grossing Hollywood Film Avatar: The Way of Water returns to theatres on 2nd October, 2025

India’s Highest Grossing Hollywood Film Avatar: The Way of Water returns to theatres on 2nd October, 2025

Ahead of the release of Avatar: Fire & Ash on 19th December, relive the Oscar-winning visual spectacle Avatar: The Way of Water for only one week in 3D, a day ahead of US As the wait for Avatar: Fire and Ash is mounting, 20th Century Studios is set to take you back to Pandora a little earlier with the re-release of Avatar: The Way of Water on 2nd October (Thursday), 2025. James Cameron’s visually stunning sequel and one of the highest-grossing films ever will return in 3D for one week,…

అక్టోబర్ 2న అవతార్: ది వే ఆఫ్ వాటర్ రీ రిలీజ్

Avatar: The Way of Water re-release on October 2nd

అవతార్: ఫైర్ అండ్ యాష్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ముందే ఒక ప్రత్యేక గిఫ్ట్‌తో 20th సెంచరీ స్టూడియోస్ వచ్చింది. జేమ్స్ కామెరూన్ మాస్టర్‌పీస్ అవతార్: ది వే ఆఫ్ వాటర్ అక్టోబర్ 2, 2025 న భారతీయ థియేటర్స్‌లో ఒక వారం పాటు 3D లో రీ-రిలీజ్ కానుంది. ఈ విజువల్ స్పెక్టాక్యులర్ మూవీ మొదటిసారి 2022 డిసెంబర్‌లో విడుదలై, అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమా అనే రికార్డుతో పాటు, ఆస్కార్ అవార్డు (బెస్ట్ అచీవ్‌మెంట్ ఇన్ విజువల్ ఎఫెక్ట్స్) కూడా గెలుచుకుంది. ఈ సినిమాలో సామ్ వర్తింగ్టన్, జోయి సాల్డానా ప్రధాన పాత్రల్లో నటించగా, సిగోర్నీ వీవర్, కేట్ విన్స్‌లెట్, స్టీఫెన్ లాంగ్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు. అవతార్: ది వే ఆఫ్ వాటర్…

Financial Assistance to Ailing Actor Ramachandra by Kadambari Kiran through ‘Manam Saitam’

Financial Assistance to Ailing Actor Ramachandra by Kadambari Kiran through 'Manam Saitam'

Telugu film actor and Manam Saitam founder Kadambari Kiran has once again showcased his humanitarian spirit. Noted actor Ramachandra, who became familiar to audiences with the film Venky, has been suffering from health issues in recent times. Upon learning about his condition, Kadambari Kiran extended financial support. Recently, Ramachandra suffered a paralytic attack which forced him to stay away from films. Kadambari Kiran personally visited him at his residence in Hyderabad and announced financial aid of ₹25,000 towards his medical expenses. During the visit, Kadambari Kiran warmly interacted with Ramachandra,…

అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు రామచంద్రకు ‘మ‌నంసైతం’ ఆర్థిక సాయం

'Manamsaitham' provides financial assistance to ailing actor Ramachandra

తెలుగు సినీ నటుడు, ‘మ‌నంసైతం’ నిర్వ‌హ‌కులు కాదంబరి కిరణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ‘వెంకీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు రామచంద్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలుసుకుని, కాదంబరి కిరణ్ ఆయనకు సహాయం అందించారు. ఇటీవ‌ల‌ పక్షవాతం రావ‌డంతో సినిమా రంగానికి దూరమైన రామచంద్రను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సందర్శించి, వైద్య ఖర్చుల కోసం 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కాదంబరి కిరణ్ రామచంద్రను ఆప్యాయంగా పలకరించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరంగా తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా అత‌నికి ధైర్యం, భరోసా కల్పించారు. కాదంబరి కిరణ్ అందించిన సాయానికి రామచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. ‘మనం సైతం’ సంస్థ ద్వారా దశాబ్దకాలంగా అనేకమంది అవసరార్థులకు సాయం అందిస్తున్న కాదంబరి కిరణ్, సమాజ సేవకు తమ సంస్థ ఎల్లప్పుడూ అంకితమై ఉంటుందని పునరుద్ఘాటించారు.…

కవిత ఎపిసోడ్ పొలిటిక‌ల్ ఫ్యామిలీ డ్రామా : యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ

Kavitha Episode Political Family Drama: Yadadri Bhuvanagiri District Mahila Congress President Neelam Padma

ఆలేరు : ఎమ్మెల్సీ క‌విత స‌స్పెన్ష‌న్ ఎపిసోడ్ అంతా పొలిటిక‌ల్‌, ఫ్యామిలీ డ్రామా అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ కొట్టిపారేశారు. భ‌విష్య‌త్తులో అంద‌రూ క‌లిసిపోతార‌ని జోస్యం చెప్పారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ .. కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేని బలహీన పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నాడా? నలుగురు కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి మాట్లాడి సర్దుబాటు చేయలేని స్థితికి చేరుకున్నాడా? అని ప్ర‌శ్నించారు. అవినీతి సొమ్ము, అక్రమ సంపాదన పంపకాల్లో వచ్చిన తేడాలతోనే కేసీఆర్ కుటుంబ సభ్యులు గొడవలు పడుతున్నారని తేల్చి చెప్పారు. కేటీఆర్ ప్రోత్సాహం లేనిదే కవితను సస్పెండ్ చేయడం సాధ్యమా? కేటీఆర్‌ను కవిత వెనకేసుకురావడం పెద్ద డ్రామా…మొదట కేటీఆర్ ను టార్గెట్ చేసిన కవిత.. ఇప్పుడు హరీష్ రావు సంతోష్ రావు లను టార్గెట్ చేయ‌డంపై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఏదేమైనా…

కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతికి అంతం లేదు

There is no end to the corruption committed by the Kalvakuntla family.

* కెసిఆర్ కుటుంబం ఓ దొంగల ముఠా * టీపీసీసీ ప్రధానకార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ కెసిఆర్ కుటుంబం ఓ దొంగల ముఠా అని టీపీసీసీ ప్రధానకార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. పదేళ్ల టీఆర్ ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతికి అంతం లేదని పేర్కొన్నారు, భూముల అమ్మకాలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనుల్లో అవినీతి జరిగినా కాళేశ్వరం అవినీతి అనకొండ అని ఆయన పేర్కొన్నారు, వాటాల పంపకాల తేడాతోనే కే సీ ఆర్ కుటుంబం లో అంతర్గత కుమ్ములాటలు నెలకొన్నాయని చెప్పారు, కవిత చిలక పలుకులు పలుకుతూ కే సీ ఆర్ ను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు, ముఖ్యమంత్రిగా కే సీ ఆర్ ఆజ్ఞ లేనిదే కుటుంబం లో చీమ కూడా కదలలేని పరిస్థితి ఉండే దని వివరించారు,…

నీ ప్రచారం బావుందయ్యా మోహనయ్యా!

Your campaign is good, Mohanayya!

ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్! సినిమా రంగం అయితే మరీనూ! ఎన్ని రకాలుగా వెర్రి తలలు వేస్తారో చెప్పక్కరలేదు! ఇప్పుడు దర్శకుడు మోహన్ శ్రీవత్స అదే కోవలో నిలిచారు! ఏడ్చి సానుభూతి తెచ్చుకుని సినిమా చూసేలా చేయడమన్న మాట! సింపతి కార్డుకు జనం పడిపోతారనే పిచ్చి అమాయకపు తెలివి! ఆయన ఏడుపుకు చాలామంది కరిగిపోయారు! బార్బరిక్ సినిమా గురించి గూగుల్ లో బాగా సెర్చ్ చేశారు! ఇప్పుడు ట్రెండింగ్ లో ఆయనే నంబర్ వన్! ఆయన తీసిన సినిమా ఏంటో ఒక్క ఏడుపుతో లక్షల మందికి తెలిసిపోయింది! సానుభూతిపరులు కొండొకచో నిన్నే థియేటర్ కు వెళ్లి చూసారు! ఇంకొంతమంది ఇవాళ రేపు ప్లాన్ చేసుకున్నారు! కొందరు మిత్రులు ఫోన్ చేసి బార్బరిక్ చూద్దాం అని ఫోన్! రివ్యూ రాయండి పాపం అని కొందరు! మొత్తానికి మోహన్ శ్రీవత్స సక్సెస్…

YSR’s services as Chief Minister are memorable: TPCC General Secretary Palle Srinivas Goud

YSR's services as Chief Minister are memorable: TPCC General Secretary Palle Srinivas Goud

Dr. YSR’s death anniversary celebrated in Manthapuri Aleru, September 2: Former Chief Minister Dr. YSR distributed fruits to children in the village school on the occasion of his death anniversary in Mantapuri village of Aleru mandal of Yadadri Bhuvanagiri district. Speaking at the event held on this occasion, TPCC General Secretary Palle Srinivas Goud said that Rajasekhara Reddy was known for his straightforwardness and outspokenness in politics. Rajasekhara Reddy, who showed interest in politics since his college days, held the post of minister in the state government from 1980-83. He…

ముక్కుసూటితనానికి, నిర్మొహమాట ధోరణికి డాక్టర్ వై.ఎస్.ఆర్ ప్రసిద్ధుడు : టిపిసిసి ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్

Dr. YSR is known for his straightforwardness and outspokenness: TPCC General Secretary Palle Srinivas Goud

మంతపురి గ్రామంలో ఘనంగా డాక్టర్ వై.ఎస్.ఆర్ వర్ధంతి ఆలేరు, సెప్టెంబర్ 2 (టాలీవుడ్ టైమ్స్) : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మంతపురి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వై.ఎస్.ఆర్ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని పాఠశాలలో పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. రాజకీయాల్లో ముక్కుసూటితనానికి, నిర్మొహమాట ధోరణికి రాజశేఖరరెడ్డి ప్రసిద్ధుడు అని పేర్కొన్నారు. కళాశాల దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపిన రాజశేఖరరెడ్డి 1980-83 కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవిని నిర్వహించారు. కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎన్నికయ్యారు. పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి 6 సార్లు విజయం సాధించారు. రాష్ట్ర శాసనసభ ప్రతిపక్షనేత గా, రెండు సార్లు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడిగానూ…

అభిమాని రాజేశ్వరి పట్ల మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయ స్పందన

Megastar Chiranjeevi's heartfelt response to fan Rajeshwari

మహోన్నతమైన వ్యక్తిత్వం, యెనలేని సేవాతత్వంతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవత్వాన్ని చాటారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణానికి చెందిన చిరంజీవి వీరాభిమాని రాజేశ్వరి, మెగాస్టార్ ని కలవాలనే కలతో సైకిల్‌పై హైదరాబాద్‌కు సాహసోపేత ప్రయాణం మొదలుపెట్టారు. ఎన్నో శారీరక, మానసిక సవాళ్లు ఎదురైనా చిరంజీవిపై వున్న అపారమైన అభిమానమే ఆమెను విజయవంతంగా ముందుకు నడిపింది. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, రాజేశ్వరిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఆమె అంకితభావానికి, తనను చేరుకోవడానికి చేసిన కృషికి చలించిపోయిన చిరు, ఒక చిరస్మరణీయ జ్ఞాపకాన్ని ఇచ్చారు. ఆ సందర్భంలో రాజేశ్వరి, మెగాస్టార్ కి రాఖీ కట్టగా, ఆమెకు ఆశీస్సులు అందించి అందమైన సాంప్రదాయ చీరను బహుమతిగా ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రధాన ఘట్టం చిరంజీవి తన మానవతా విలువలను చాటిన…