పలు ప్రతిష్టాత్మక అవార్డ్ లు పొందిన చిల్డ్రన్ ఫిలింస్ రూపొందించి దర్శక నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు డా. భీమగాని సుధాకర్ గౌడ్. ఆయన శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్ బ్యానర్స్ పై ఆదిత్య, క్రియేటివ్ జీనియస్, విక్కీస్ డ్రీమ్, డాక్టర్ గౌతమ్, అభినవ్ వంటి బాలల చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. తమ ప్రొడక్షన్ లో ఆరవ చిత్రంగా మాస్టర్ సంకల్ప్ ను మన ముందుకు తీసుకొస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ నటులు శివాజీ రాజా మాస్టర్ సంకల్ప్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత డా. భీమగాని సుధాకర్ గౌడ్, శ్రీ…
Author: M.D ABDUL
రామ్ చరణ్ ‘పెద్ది’నుంచి ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి అదిరిపోయే ప్రోమో రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పాత్రకు ప్రాణం పోసేందుకు రామ్ చరణ్ అద్భుతంగా ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఫస్ట్ గ్లింప్స్ పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరింత ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ సింగిల్- చికిరి చికిరి ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో, దర్శకుడు బుచ్చి బాబు సానా, అకాడమీ అవార్డు విన్నింగ్ కంపోజర్ ఎ.ఆర్. రెహమాన్ పట్ల తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని పంచుకుంటూ, పాట సందర్భాన్ని వివరిస్తూ…
నిర్మాతగా నాకు ఎంతో సంతృప్తిని కలిగించిన సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’ : ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 7న హిందీతో పాటు తెలుగులో.. ఈ నెల 14న, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. ఎడిటర్ ఛోటా కె ప్రసాద్…
కుంభమేళా ఫేమ్ మోనాలిసా కథానాయికగా ‘లైఫ్’ ప్రారంభం
కుంభమేళాలో పూసలమ్ముతూ విశాలమైన కనులతో సోషల్ మీడియా ద్వారా అందరినీ ఆకట్టుకున్న మోనాలిసా తెలుగులో కథానాయికగా మారింది. సాయిచరణ్ హీరోగా వెంగమాంబ క్రియేషనర్స్ బేనర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి లైఫ్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. నిర్మాత అంజన్న నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్నారు. లైఫ్ సినిమా బుధవారం నాడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రారంభమైంది. సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి పూజతో లైఫ్ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు సురేష్ క్లాప్ కొట్టగా, నిర్మాత డీఎస్ రావ్ కెమెరా స్విచ్చాన్ చేయగా శివన్నారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నిర్మాత అంజన్న మాట్లాడుతూ.. ఈరోజు సినిమాను ప్రారంభించాం. అలాగే రెగ్యులర్ షూటింగ్ కూడా జరుగుతుంది. సరికొత్త ప్రయోగంగా…
భారత్ డి.ఎమ్.ఎఫ్ డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025 .. భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ ఎక్సలెన్స్ వేడుక
హైదరాబాద్లోని హెచ్.ఐ.సి.సి కన్వెన్షన్ సెంటర్లో జరిగిన డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025 విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కంటెంట్ క్రియేటర్స్, సినిమా రంగం మరియు మీడియా రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు కొందరు విశిష్ట ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. సినిమాటికా ఎక్స్పోతో కలిసి భారత్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం మరియు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం దేశ డిజిటల్ భవిష్యత్తు రూపురేఖలు మార్చబోయే ఎందరో టాలెంటెడ్ క్రియేటర్స్ ను ఒక చోటకు చేర్చింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా, తెలంగాణ ప్రభుత్వ ఐ.అండ్ పి. ఆర్ విభాగం ప్రత్యేక కమిషనర్ సి.హెచ్. ప్రియాంక ఐ.ఏ.ఎస్ పాల్గొని విజేతలకు అవార్డులను ప్రదానం చేసి అనంతరం ప్రసంగింస్తూ “డిజిటల్ క్రియేటర్స్ అంటే కేవలం…
Surya and Ravi Teja at the ‘Mass Jathara’ Pre-Release Event
The upcoming film Mass Jathara, starring Mass Maharaj Ravi Teja and Sreeleela, directed by Bhanu Bhogavarapu and produced by Naga Vamsi and Sai Soujanya under the banners of Sithara Entertainments, Fortune Four Cinemas and Srikara Studios is all set for a grand release on October 31. The team held a massive pre release event on Tuesday attended by versatile star Surya as the chief guest. Surya’s speech I’m really happy to have been invited to the Mass Jathara event. Meeting Ravi Teja garu today honestly feels like a fan boy…
ఘనంగా ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ వేడుక
అక్టోబర్ 31న ‘మాస్ జాతర’ చిత్రంతో రవితేజ జాతర చూడబోతున్నాం : ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ కథానాయకుడు సూర్య ‘మాస్ జాతర’ చిత్రం మీ అందరికీ నచ్చుతుంది : అభిమానులకు మాస్ మహారాజా రవితేజ హామీ మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల…
‘లవ్ ఓటీపీ’ అందరినీ అలరిస్తుంది.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో రాజీవ్ కనకాల
శ్రీమతి. పుష్ప మణిరెడ్డి సమర్పణలో భావప్రీత ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనీష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రానున్న ‘లవ్ ఓటీపీ’ చిత్రాన్ని విజయ్ ఎం రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించారు. జాన్విక, నాట్య రంగ వంటి వారు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను నవంబర్ 14న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు బుధవారం నాడు ‘లవ్ ఓటీపీ’కి సంబంధించిన ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన ఈవెంట్లో.. రాజీవ్ కనకాల మాట్లాడుతూ .. ‘‘లవ్ ఓటీపీ’ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో చిత్రీకరించాం. ఈ ప్రయాణంలో నన్ను అనీష్, అతని టీం మెంబర్స్ ఎంతో సపోర్ట్ చేశారు. ఇందులో నేను తండ్రి పాత్రను పోషించాను. కొడుకుని కూతురిలా చూసుకునే ఓ డిఫరెంట్ ఫాదర్ కారెక్టర్ను చేశాను. థియేటర్లో…
ప్రముఖ నటి సమంతకు చెందిన ఎన్జీఓ ప్రత్యూష సపోర్ట్ అధ్వర్యంలో ‘లైట్ ఆఫ్ జాయ్ 2025’ దీపావళి వేడుక
ఈ దీపావళికి, నటి సమంత రూత్ ప్రభు స్థాపించిన ఛారిటబుల్ ట్రస్ట్ అయిన ప్రత్యూష సపోర్ట్, తన వార్షిక లైట్ ఆఫ్ జాయ్ ఈవెంట్ను జరుపుకుంది — హైదరాబాద్ అంతటా వివిధ ఎన్జీఓల నుండి 250 మందికి పైగా అనాథ పిల్లలను ఒకచోట చేర్చిన హృదయపూర్వక దీపావళి సమావేశం ఆనందం మరియు కృతజ్ఞతతో నిండిన సాయంత్రం. సంవత్సరాల క్రితం పేద పిల్లలకు పండుగ సీజన్ను ప్రకాశవంతంగా మార్చడానికి ఒక చిన్న ప్రయత్నంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రత్యూష సపోర్ట్ యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన వార్షిక సంప్రదాయాలలో ఒకటిగా మారింది. ఈ సంవత్సరం, NGO యొక్క 11వ వార్షికోత్సవాన్ని గుర్తుచేసుకుంటూ మరియు ఒక దశాబ్ద లక్ష్యాన్ని దాటిన తరువాత, లైట్ ఆఫ్ జాయ్ 2025ని పెద్ద ఎత్తున జరుపుకున్నారు – బహుళ సంస్థల నుండి పిల్లలు, స్వచ్ఛంద…
