విశాఖపట్నంలో జరిగిన Women Ayurveda Parishad Conference–2026 (WAPCON–2026) దేశంలో తొలి జాతీయ మహిళా ఆయుర్వేద పరిషత్ సదస్సుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆయుష్ శాఖ మద్దతుతో “స్వస్థ నారి – శశక్త భారత్” అనే థీమ్తో జరిగిన ఈ కాన్ఫరెన్స్ ఆరోగ్యవంతమైన మహిళ బలమైన కుటుంబం, సుస్థిర సమాజం, శక్తివంతమైన దేశానికి పునాది అనే సందేశాన్ని ఇచ్చింది.ఈ సదస్సులో మహిళల బహుముఖ పాత్ర, నాయకత్వం, అలాగే వారు ఎదుర్కొనే ప్రత్యేక ఆరోగ్య సవాళ్ల ( హార్మోనల్, మానసిక ఆరోగ్యం మొదలైనవి)పై నిపుణులు చర్చించారు. మహిళా ఆరోగ్యం మెరుగు పడితే భవిష్యత్తు తరాల సౌఖ్యం, పిల్లల విద్యా పురోగతి, కుటుంబాల ఆర్థిక స్థిరత్వం, సామాజిక భద్రత అన్నీ సుస్థిరంగా బలపడతాయని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే విధానాలు అవలంబించినప్పుడే సమాజంలో సమానత్వం, న్యాయం,…
Month: February 2026
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ‘వాట్స్ అప్ నరేష్’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
యూత్ ఫుల్, కామెడీ, లవ్ ఎంటర్టైనర్ చిత్రాలు ఇప్పుడు థియేటర్లో ఎక్కువగా విజయాన్ని సాధిస్తున్నాయి. యూత్ని టార్గెట్ చేసే చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉన్న క్రమంలో తాజాగా అలాంటి ఓ చిత్రమే రూపుదిద్దుకుంటోంది. ‘బలగం’ తర్వాత కావ్య కళ్యాణ్రామ్..’కొత్తపోరడు’ తర్వాత అన్వేష్ మైఖేల్ జంటగా రాబోతోన్న చిత్రం ‘వాట్స్ అప్ నరేష్’. సివివి సినిమా బ్యానర్ మీద భాగ్యలక్ష్మీ చింత నిర్మించిన ఈ చిత్రానికి సివి విశాల్ దర్శకత్వం వహించారు. యూత్ ఫుల్, లవ్ ఎంటర్టైనర్గా రానున్న ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ను రిలీజ్ చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నారు. ‘వాట్స్ అప్ నరేష్’ గ్లింప్స్ని గమనిస్తే నరేష్ పాత్రలో అన్వేష్ మైఖేల్ చిల్ గాయ్లా కనిపిస్తున్నాడు. ఎనిమిది కోట్లు కట్నం ఇస్తే ఎన్ని కాలాలు అయినా వెయిట్ చేస్తా అనే డైలాగ్తో…
Kavya Kalyanram, Anvesh Michael’s pleasant love story “What’s Up Naresh” First Look, Glimpse Released
Kavya Kalyanram, who rose to prominence with Balagam, teams up with Kotha Poradu fame Anvesh Michael for one of the most pleasant love stories of the year- “What’s Up Naresh.” Written and directed by CV Vishal and produced by Bhagya Laxmi Chinta under the CVV Cinema banner, the makers kick-started the film’s promotions with the unveiling of its first look and first glimpse. The very title, “What’s Up Naresh,” sparks instant curiosity. The first-look poster exudes a warm, breezy, feel-good charm. Anvesh Michael, as Naresh, looks rooted and effortlessly endearing,…
31వ గనుల పర్యావరణ & ఖనిజ సంరక్షణ వారం ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహణ
హైదరాబాద్: శంకర్పల్లి రోడ్లోని జాన్వాడలో 31వ గనుల పర్యావరణ & ఖనిజ సంరక్షణ వారం ముగింపు (వాలెడిక్టరీ) కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. తాండూరుకు చెందిన ఎం/ఎస్ పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (అదానీ సిమెంట్ అనుబంధ సంస్థ) ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చింది. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన గనుల సంస్థలకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి నాగ్పూర్లోని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ కంట్రోలర్ జనరల్ శ్రీ పంకజ్ కుల్ష్రేష్ఠ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గనుల చీఫ్ కంట్రోలర్ డా. వై.జి. కాలే, దక్షిణ మండల గనుల కంట్రోలర్ శ్రీ శైలేంద్ర కుమార్, ఎం/ఎస్ పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (అదానీ సిమెంట్) సీఈఓ & నామినేటెడ్ ఓనర్ శ్రీ సుకురు రామారావు, ఏవీపీ మైన్స్ & జియాలజీ శ్రీ భాను ప్రకాష్ భట్నాగర్,…
31st Mines Environment & Mineral Conservation Week Concludes with Valedictory Ceremony
Hyderabad: The valedictory ceremony of the 31st Mines Environment & Mineral Conservation Week was held grandly at Janwada on Shankarpally Road. M/s Penna Cement Industries Limited, Tandur (an Adani Cement subsidiary), hosted the event. On this occasion, awards were presented to the best-performing mining companies. The event was graced by Shri Pankaj Kulshreshtha, Controller General, Indian Bureau of Mines, Nagpur as the Chief Guest. Dr. Y. G. Kale, Chief Controller of Mines, and Shri Shailendra Kumar, Controller of Mines – South Zone, Shri Sukuru Ramarao – CEO & Nominated Owner…
“Mirzapuram Rani Krishnaveni” Book A Rare Scholarly Endeavour
Renowned senior journalist and author Bhageeratha was lauded for his exceptional research and literary contribution at the book introduction programme of “Mirzapuram Rani Krishnaveni”, held on Thursday at Film Nagar Cultural Centre. Presiding over the event as the chief guest, Paruchuri Gopala krishna, President of the Telugu Film Writers Association, remarked that Bhagiratha deserves a Doctorate for his scholarly works such as Shakapurushudu, Tarakaramam, Nagaladevi, and Mirzapuram Rani Krishnaveni. He stated that if he were part of a university, he would have ensured a doctorate for Bhagiratha. Expressing deep reverence…
‘మీర్జాపురం రాణి కృష్ణవేణి’ అరుదైన భగీరథ ప్రయత్నం
శకపురుషుడు, తారకరామం, నాగలాదేవి, మీర్జాపురం రాణి కృష్ణవేణి లాంటి పరిశోధనాత్మక గ్రంథాలను రచించిన భగీరథ డాక్టరేటుకు అర్హుడు , నేను యూనివర్సిటీ లో ఉంటే డాక్టరేట్ ఇప్పించేవాడిని అని తెలుగు సినిమా రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ రచించిన “మీర్జాపురం రాణి కృష్ణవేణి” పుస్తక పరిచయ కార్యక్రమం గురువారం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా వచ్చిన గోపాల కృష్ణ మాట్లాడుతూ.. ఎన్. టి. రామారావు గారిని తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసిన కృష్ణవేణమ్మ అంటే నాకు ఎంతో గౌరవం, అలాంటి కృష్ణవేణమ్మ జీవిత చరిత్రను వెలువరించిన భగీరధను, నిర్మాత అనురాధాదేవిని నేను మనసారా అభినందిస్తున్నా అని చెప్పారు గోపాలకృష్ణ . దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ మాట్లాడుతూ.. భగీరథ గారు చేయి తిరిగిన…
జియోస్టార్లో ప్రభాస్ ‘ది రాజా సాబ్’ స్ట్రీమింగ్..
ప్రముఖ ఓటీటీ మాధ్యమం జియో స్టార్లో ది రాజా సాబ్ సినిమాను ఫిబ్రవరి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఎక్స్టెండెడ్ కట్తో డిజిటల్ ప్రీమియర్గా ఈ మూవీ రిలీజ్ కానుందని సోషల్ మీడియాలో జియో స్టార్ అనౌన్స్ చేసింది. భారతదేశంలో బిగ్గెస్ట్ సూపర్స్టార్గా పేరున్న ప్రభాస్ ఈ చిత్రంలో నటించారు. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి ఏర్పడింది. ఫిబ్రవరి 6న స్ట్రీమింగ్ అవుతుందనే అధికారిక ప్రకటనతో పాటు, జియో హాట్ స్టార్ కొత్త ట్రైలర్ను విడుదల చేసింది. హిప్నాటిక్ థ్రిల్లర్గా ఉత్కంఠతను పెంచే కథతో సినిమా ప్రేక్షకులను అంచనాలను పెంచుతోంది. ఎక్స్టెండెడ్ కట్తో ది రాజా సాబ్ను రిలీజ్ చేస్తన్నామనే ప్రకటనతో పాటు, ట్రైలర్కు అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ అనౌన్స్మెంట్ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్లో ఊపందుకున్నాయి.…
400 కోట్ల మార్కును చేరుకునే దిశగా.. బాక్సాఫీస్ సంచలనం
*’మన శంకర వర ప్రసాద్ గారు’ 25 రోజుల్లో 375 కోట్లకు పైగా వసూలు సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ సంచలనంగా మారింది. ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకుని, అన్ని ప్రాంతాలలోనూ అద్భుతంగా కొనసాగుతోంది. ఈ చిత్రం ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, ఈ చిత్రంలోని వినోదం, భావోద్వేగం, చిరంజీవి మాగ్నటిక్ పెర్ఫార్మెన్స్ కోసం థియేటర్లకు పోటెత్తుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎం.ఎస్.జి’ నాల్గవ వారంలో కూడా తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 375 కోట్ల మార్కును దాటిన ఈ చిత్రం ఇప్పుడు ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్గా నిలిచి, అద్భుతమైన వసూళ్లను నమోదు చేస్తూనే ఉంది. ఇది చిరంజీవి,…
భీమిలిలో మిస్టర్ వర్క్ ఫార్మ్ హోమ్ సినిమా బృందం సందడి
శనివారం భీమిలి తిమ్మాపురం లో విశాఖ ఫిల్మ్ నగర్ సెంటర్ లో మిస్టర్ వర్క్ ఫ్రొమ్ హోమ్ సినిమా బృందం ప్రీ రిలీజ్ వేడుక ను ఘనంగా నిర్వహించారు . ఈ సినిమా ను అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మధు దర్శకత్వం వహించగా, త్రిగున్ హీరోగా పాలయి రాధా కృష్ణ హారోహిన్ గా నటిస్తున్నారు.దర్శకుడు మధు మాట్లాడుతూ ఈ సినిమా వ్యవసాయంలో నూతన యంత్ర పరికరాలు వినియోగ ఆధారిత నేపథ్యంలో కధ నడుస్తుంది అని అన్నారు. గ్రామీణ వ్యవసాయ కుటుంబం లో జన్మించిన ఒక యావకుడు, యువతి ప్రేమ పెళ్లి వ్యవహారం, వినోదం కుటుంబ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది అని అన్నారు. హీరో త్రిగున్ మాట్లాడుతూ ఈ సినిమా నేటి తరానికి చాలా అవసరం అని భావి తరాలకు ఈ సినిమా ఒక మెస్సేజ్…
