‘లేడీస్ టైలర్ ‘ విడుదలైన 38 ఏళ్ల తర్వాత డా. రాజేంద్ర ప్రసాద్, అర్చన కలిసి నటించడం.. ‘ మేస్ట్రో ‘ ఇళయరాజా చాలా ఏళ్ల తర్వాత ఒక తెలుగు సినిమా ప్రచారం కోసం హైదరాబాద్ రావడం , మీడియా తో ముచ్చడించడం..‘ఆస్కార్ విజేత ‘ ఎమ్ ఎమ్ కీరవాణి తొలిసారి ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాట రాయడం ..‘ ఎస్.పి. చరణ్ తొలిసారిగా ఇళయరాజా స్వర సారధ్యంలో పాట పాడటం.. ఏనాడూ ప్రెస్ మీట్స్ లో కనపడని సుప్రసిద్ద కళా దర్శకుడు ‘ పద్మశ్రీ ‘ తోట తరణి ఈ సినిమా టీజర్ రిలీజ్ వేడుకలో పాల్గొని మాట్లాడటం.. ఇలాంటి ఎన్నో విశేషాలతో ‘షష్టి పూర్తి’ చిత్రం ‘టాక్ ఆఫ్ ది టాలీవుడ్‘గా నిలిచింది. రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం…
Year: 2025
Dr. Pratani Ramakrishna Goud Condemns Trump’s Decision to Impose 100% Tax on Telugu Films
Dr. Pratani Ramakrishna Goud, President of the Telangana Film Chamber, strongly condemned the recent decision by U.S. President Donald Trump to impose a 100% tax on Indian and non-American films. He stated that the order, which he saw in the news yesterday, is highly unjust and deeply concerning. He emphasized that the film industry is not merely a business but a livelihood for lakhs of workers across 24 crafts. South Indian films, in particular, involve investments worth thousands of crores, and these films see significant collections both in India and…
తెలుగు సినిమాలపై 100శాతం ట్యాక్స్ విధించిన ట్రంప్ నిర్ణయాన్ని ఖండించిన డా.ప్రతాని రామకృష్ణ గౌడ్.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిన్న ఒక జీవో జారీ చేసినట్లు న్యూస్ లో చూడడం జరిగింది. ఇండియన్ సినిమాలు, అమెరికాయేతర సినిమాలపై 100 శాతం టాక్స్ విధిస్తున్నట్లు ట్రంప్ తీసుకున్న నిర్ణయం చాలా అన్యాయం అని తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక కంపెనీ కాదు. 24 క్రాఫ్ట్ లలో కొన్ని లక్షల మంది కార్మికుల జీవనాధారం ఫిల్మ్ ఇండస్ట్రీ. మన సౌత్ ఇండియన్ సినిమాలు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి తీస్తున్నారు. ఇక్కడ ఎంత కలెక్షన్స్ వస్తాయో, అమెరికాలో కూడా అదే విధంగా కలెక్షన్స్ వస్తున్నాయి. అలాగే అమెరికా లో మన ఇండియన్స్ కూడా లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఇండియన్ సినిమాలకు కూడా అక్కడ కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. ఇవన్నీ…
అంతర్జాతీయ చదరంగంలో హైదరాబాద్ సూపర్ ట్విన్స్కు అరుదైన ఘనత
అమాయా అగర్వాల్కు ప్రపంచ నంబర్-2 ర్యాంక్, ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ టైటిల్ అనయ్ అగర్వాల్ బోస్నియా ర్యాపిడ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు హైదరాబాద్, మే 5: హైదరాబాద్కు చెందిన సూపర్ ట్విన్స్ అమాయా అగర్వాల్, అనయ్ అగర్వాల్ అంతర్జాతీయ చదరంగ రంగంలో సంచలన విజయాలు సాధించి నగరానికి గర్వకారణమయ్యారు. కేవలం 10 ఏళ్ల వయస్సులో అమాయా అగర్వాల్, రెండేళ్లలోనే ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ (WCM) టైటిల్ సాధించి, 10 ఏళ్లలోపు బాలికల కేటగిరీలో ప్రపంచ నంబర్-2 ర్యాంక్ కైవసం చేసుకుంది. అదే సమయంలో, ఆమె సోదరుడు అనయ్ అగర్వాల్ బోస్నియాలో జరిగిన ఎఫ్ఎం బెజిలీనా ఓపెన్ ర్యాపిడ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏకాగ్రా చెస్ అకాడమీ చీఫ్ కోచ్ డాక్టర్ సురేష్…
Hyderabad-Born Twins Triumph: Amaya Becomes WCM, Anay Wins Bosnia Rapid
Hyderabad, May 05 (Tollywoodtimes) : 10-year-old Amaya earns WCM title in record 2.5 years and ranks World No. 2 in U10 girls, while twin brother Anay clinches Bosnia Rapid title with a round to spare. Hyderabad, May 5, 2025: In a remarkable display of talent, 10-year-old twins Amaya and Anay Agarwal from Hyderabad have taken the international chess world by storm, achieving milestones that have placed them among the brightest young stars in the sport. Amaya Agarwal has earned the prestigious Woman Candidate Master (WCM) title, reaching a FIDE rating…
Should we stand by and watch while people are being killed in the name of religion?: Special interview with Uppal Assembly BJP spokesperson Ilitam Narasimha Reddy
“In fact, the rulers of Pakistan, who were formed by dividing India on the basis of religion, have never been honest. They only show India as a class enemy and live a life of luxury, and they show Kashmir as a disgrace and subjugate the people. Even if that country is completely destroyed, they do not care. All this should be considered as the evil political shadow of the Indian rulers of that time, which has befallen us.” “The spark that caused the division of the country is still burning…
మతం పేరుతో చంపేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా ? : ఉప్పల్ అసెంబ్లీ బీజేపీ అధికార ప్రతినిధి ఇలిటం నరసింహ్మరెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ
”నిజానికి మత ప్రాతిపదికన భారత్ను చీల్చుకుని ఏర్పడ్డ పాక్ పాలకులు ఏనాడూ నిజాయితీగా లేరు. భారత్ను వర్గశతృవుగా చూపించి పబ్బం గడుపుకోవడం, కాశ్మీర్ బూచి చూపి ప్రజలను వశపర్చుకోవడం తప్ప..ఆ దేశం సర్వ నాశనం అయినా వారికి పట్టింపు లేదు. ఇదంతా నాటి భారత పాలకులు చేసిన దుర్మార్గపు రాజకీయ క్రీనీడ కారణంగా మనకు సంక్రమించిన రావణకాష్టంగా చెప్పుకోవాలి” ”దేశ విభజన తెచ్చి పెట్టిన చిచ్చు ఇంకా రావణ కాష్టంలా కాలుతూనే ఉంది. మత ప్రాతిపదికన దేశాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు సమాధానం చెప్పడం లేదు. ఆనాడు దేశాన్ని విభజించకుండా మహాత్ముడు కూడా అడ్డుకోలేక పోయాడు. కేవలం నెహ్రూకు ప్రధాని పదవి కావాలన్న పట్టుదలతో దేశం ముక్కలైనా ఫర్వాలేదన్న రీతిలో ఆనాడు వ్యవహరించారు. దాని ఫలితాలను నేటికీ అనుభవిస్తున్నారని ఉప్పల్ అసెంబ్లీ బీజేపీ అధికార…
Actress Ananya Nagalla Launches Vindhya Gold Bar Challenge Event
Hyderabad: The Vindhya Gold Bar Challenge event was held with grandeur at the L-2 Main Atrium of Inorbit Mall in Hyderabad. Popular Tollywood actress Ananya Nagalla attended the event as the chief guest, adding glamour and charm to the occasion. The Gold Bar Challenge is a game that tests participants’ strength and skill. In this challenge, contestants must retrieve a gold bar from a locked box using one hand within a set time limit. Participants enthusiastically showcased their skills and competed with great energy. Winners were awarded cash prizes, attractive…
వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ లాంచ్ చేసిన నటి అనన్య నాగళ్ల
హైదరాబాద్: హైదరాబాద్లోని ఇన్ఓర్బిట్ మాల్లోని L-2 మెయిన్ ఆట్రియంలో వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల హాజరై, ఈవెంట్కు మరింత ఆకర్షణను జోడించారు. గోల్డ్ బార్ ఛాలెంజ్ అనేది బలం, నైపుణ్యాన్ని పరీక్షించే ఒక ఆట, ఇందులో పాల్గొనేవారు నిర్ణీత సమయంలో ఒక చేతితో లాక్ చేయబడిన బాక్స్ నుండి బంగారు బార్ను బయటకు తీయాలి. ఈ ఈవెంట్లో పాల్గొన్నవారు తమ నైపుణ్యాలను ప్రదర్శించి, ఉత్సాహంగా పోటీపడ్డారు. విజేతలకు నగదు బహుమతులు, ఆకర్షణీయమైన బహుమానాలు లేదా ఇతర ప్రత్యేక బహుమతులు అందుకున్నారు. అనన్య నాగళ్ల మాట్లాడుతూ, “ఈ గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ చాలా ఉత్తేజకరంగా ఉంది. పాల్గొనేవారి ఉత్సాహం, నైపుణ్యం చూసి ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో ఉత్సాహాన్ని…
మణికొండలో “గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ హెయిర్ అండ్ స్టైల్ సెలూన్” ప్రారంభించిన ప్రముఖ నటి హిమజ
ప్రముఖ నటి హిమజ మణికొండలో “గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ హెయిర్ అండ్ స్టైల్ సెలూన్” ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంఛైజీ ఓనర్స్ యమున, విజయ్ తో పాటు ఏపీ, తెలంగాణ గ్రీన్ ట్రెండ్స్ బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ హరికృష్ణ పాల్గొన్నారు. గ్రీన్ ట్రెండ్స్ బ్రాండ్ వ్యాల్యూ, క్వాలిటీ మేకోవర్ ను మణికొండ వాసులకు ఈ ఫ్రాంఛైజీ అందించబోతోంది. అత్యాధునిక టెక్నాలజీతో హెయిర్ అండ్ స్టైలింగ్ ఇక్కడ అందుబాటులో ఉండనుంది. మణికొండలో గ్రీన్ ట్రెండ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో… గ్రీన్ ట్రెండ్స్ బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ హరికృష్ణ మాట్లాడుతూ – దేశవ్యాప్తంగా గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంఛైజీలు బాగా రన్ అవుతున్నాయి. తెలంగాణ, ఏపీలో దాదాపు వంద వరకు మా ఫ్రాంఛైజీలు అందుబాటులో ఉన్నాయి. గ్రీన్ ట్రెంట్స్ ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా యమున, విజయ్…
