రోషన్, అనశ్వర రాజన్ హీరోహీరోయిన్లుగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఛాంపియన్. ఈ చిత్రం ఈ గురువారం (డిసెంబర్ 25, 2025) విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం… కథ : ఔత్సాహిక ఫుట్బాల్ క్రీడాకారుడు మైఖేల్ (రోషన్). లండన్ కి వెళ్లి అక్కడే తనకు ఇష్టమైన ఫుట్ బాల్ ఆడాలని కలలు కంటాడు. మరోవైపు భైరాన్పల్లి అనే గ్రామంలో రజాకార్లు దాడులు చేస్తూ ఉంటారు. వారి దాడులను ఆ గ్రామ ప్రజలు తిప్పి కొడుతూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మైఖేల్ తెలంగాణ ప్రాంతంలోని ఉద్యమాలకు పుట్టినిల్లు భైరాన్పల్లి గ్రామానికి వస్తాడు. అనుకోని పరిస్థితుల్లో అక్కడే ఉండాల్సి వస్తోంది. అక్కడ జరిగిన సంఘటనలు మైఖేల్ జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పాయి? అంతర్జాతీయ…
Year: 2025
‘రాజా సాబ్’ నుంచి ‘రాజే యువరాజే..’ సాంగ్ ప్రోమో
రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్” టీమ్ ప్రేక్షకులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘రాజే యువరాజే..’ పాట ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రోమోలో ప్రభాస్ క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు చేయడం, చర్చికి వెళ్లి నిధి అగర్వాల్ తో ప్రేయర్ చేయించుకోవడం చూపించారు. ఈ సాంగ్ ప్రోమో ద్వారా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగ విషెస్ చెప్పడం యాప్ట్ గా ఉంది. త్వరలోనే ఈ సాంగ్ ఫుల్ వెర్షన్ రిలీజ్ చేయబోతున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న “రాజా సాబ్” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు…
వైభవంగా వెండితెర ఆణిముత్యాల సన్మాన కార్యక్రమం
హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ నందు ఆదివారం నాడు జరిగిన వెండితెర ఆణిముత్యాల సన్మాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నటకిరీటి,హాస్య నట చక్రవర్తి డా!రాజేంద్రప్రసాద్ విచ్చేసి నటీ,నటులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటులకు అవార్డులు, సన్మాన కార్యక్రమాలు బూస్ట్ లాంటివని,ప్రేక్షకుల కరత్వాల ధనులే వారు పడిన కష్టానికి ప్రతిఫలాని అన్నారు.నాతో కలసి నటించిన నటులకు నా చేతుల మీదుగా సన్మానం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని,ఈ అవకాశం ఇచ్చిన మాదల నాగూర్ కు మన ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర జె ఎన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాని అన్నారు. అదేవిధంగా సీనియర్ హీరో భానుచందర్ మాట్లాడుతూ సీనియర్ నటులను గౌరవించి సన్మానించుకోవటం అనేది చాలా గొప్ప విషయం అని ఇలాంటి…
దీప్శిఖకు శక్తివంతమైన కన్నడ సినీ అరంగేట్రం
నటి దీప్శిఖ కన్నడ సినీ పరిశ్రమలోకి ఘనమైన అరంగేట్రం చేయబోతోంది. ఆమె సూపర్స్టార్ కిచ్చా సుదీప్తో కలిసి తెరను పంచుకోనుండటంతో ఈ ప్రకటన అభిమానులు, సినీ వర్గాల్లో విపరీతమైన ఉత్సాహాన్ని రేపింది. ఇది దీప్శిఖ సినీ ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. అభిమానులు ఇప్పటికే ఆమెను “మార్క్ క్వీన్”గా పిలుచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఆఫిషియల్ డెబ్యూ కి ముందే, దీప్శిఖ తన శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్తో, కొత్తదనం నిండిన ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమా నుంచి వచ్చిన ప్రారంభ అప్డేట్స్, లుక్స్తో సోషల్ మీడియా మొత్తం ఆమెపై ప్రశంసలతో మార్మోగుతోంది. ఆమె వేసిన ప్రభావానికి గుర్తింపుగా అభిమానులు ఆమెకు “మార్క్ క్వీన్” అనే బిరుదును ఇచ్చారు. ఈ అవకాశంపై తన కృతజ్ఞతను వ్యక్తం చేసిన దీప్శిఖ, కిచ్చా సుదీప్తో కలిసి పనిచేయడం తనకు ఒక…
‘పతంగ్’ టీమ్ను అభినందించిన దర్శకుడు త్రివిక్రమ్
సినీ పరిశ్రమలో నూతన టాలెంట్ ఎక్కడా కనిపించినా కొంత మంది దర్శకులు, హీరోలు ఆ టీమ్ క్రియేటివిటిని, వర్క్ను అభినందిస్తుంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇటీవల పతంగ్ సినిమా ట్రైలర్ను, ఆ టీమ్ చేస్తున్నప్రమోషన్ కంటెంట్, ఆ సినిమా కాన్సెప్ట్ గురించి విని ఇంప్రెస్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ టీమ్ను పిలిచి అభినందించడంతో పాటు టీమ్కు తన బెస్ట్ విషెస్ అందజేశాడు. పతంగుల పోటీ నేపథ్యంలో ఇలాంటి కాన్సెప్ట్తో సౌత్ ఇండియాలోనే మొదటిసారిగా మీ టీమ్ చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని ఆయన కోరుకున్నారు.నాకెందుకో ఈ సినిమా ఆడుతుందని అనిపిపిస్తుంది అని త్రివిక్రమ్ గారు ఎంతో పాజిటివ్గా మాట్లాడటంతో పతంగ్ టీమ్ ఎంతో ఎనర్జీతో ఉంది. త్రివిక్రమ్ను కలిసిన వారిలో పతంగ్ హీరోలు వంశీ పూజిత్, ప్రణవ్ కౌశిక్,…
నయనతార..హీరోలకు మించిన స్టార్ డమ్!
దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒక్క సినిమాకు అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఈ అమ్మడు.. దాదాపు 20 ఏళ్లుగా సినిమాల్లో చక్రం తిప్పుతోంది. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. ఈ అమ్మడు సినిమాలతోపాటు ఎప్పుడూ వివాదాల్లోనూ చిక్కుకుంటుంది. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న హీరోయిన్ నయనతార తెలుగు, తమిళం, హిందీ భాషలలో స్టార్ హీరోలతో కలిసి నటిస్తుంది. ఇప్పుడు నయన్ సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. షారుఖ్ ఖాన్ చిత్రం జవాన్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ, ఆ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఈ మూవీ దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. అలాగే ఈ చిత్రానికి నయన్ రూ.10…
మెగాస్టార్ జోరు తగ్గేలా లేదు..
* సెట్స్ పై ఏకంగా నాలుగు సినిమాలు మెగాస్టార్ చిరంజీవి ఈ యేడాది ఆగస్టు 22తో 70 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. గత రెండేళ్ళుగా చిరంజీవి నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే రాబోయే 2026లో మాత్రం చిరంజీవి నటించిన రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. వాటిలో ముందుగా జనవరి 12న ‘మన శంకర వరప్రసాద్ గారు’ రానుంది. ఇక రెండేళ్ళ నుంచీ రూపొందుతోన్న ‘విశ్వంభర’ను కూడా వచ్చే యేడాది విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా మరో రెండు చిత్రాలలో చిరంజీవి నటిస్తున్నారు. ‘భోళాశంకర్’ తరువాత ‘విశ్వంభర’లో నటించారు చిరంజీవి. ఆ మూవీ ఈ యేడాది సంక్రాంతికే విడుదల కావలసింది. అయితే కథానుగుణంగా ‘విశ్వంభర’లో వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉంది. అందువల్ల సరైన సమయం తీసుకొని దానిని చక్కగా…
ఆ మాటలు నన్ను వెంటాడాయి… 36 గంటలు నిద్ర పట్టలేదు
దండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన శివాజీ దండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో తాను చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన భావోద్వేగంతో క్షమాపణ చెప్పారు. వేదికపై తాను రెండు అనుచితమైన పదాలు ఉపయోగించినందుకు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నానని శివాజీ తెలిపారు. స్టేజ్పై నుంచి దిగిన వెంటనే తన తప్పు ఎంత పెద్దదో తనకు అర్థమైందని, ఆ మాటలు చెప్పడం పూర్తిగా తప్పేనని ఆయన అంగీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో .. నటుడు శివాజీ మాట్లాడుతూ ‘‘నేను ఆరోజు స్టేజీ మీద ఉన్న నా తోటి నటీనటులకు, ఆడబిడ్డలకు క్షమాపణలు చెబుతున్నాను. ఆ రెండు పదాలను మాట్లాడకుండా ఉండాల్సింది. జీవితంలో అలా పదాలను ఎప్పుడూ దొర్లలేదు. నేను ఇక్కడకు వచ్చి 30…
‘డైమండ్ డెకాయిట్’ టీజర్ రిలీజ్
హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో సినీ ప్రముకుల సమక్షంలో విన్నుత్నం గా హీరో పార్ధ గోపాల్ మరియు హీరోయిన్ మేఘన టీజర్ ని ప్రేక్షకులు మరియు పాత్రికేయ మిత్రుల కరత్వాలా ధ్వనుల మధ్య మూవీ టీజర్ ని రిలీజ్ చేసారు ముందుగా హీరో పార్ద గోపాల్ మాట్లాడుతూ నేను మా డైరెక్టర్ సూర్య జి యాదవ్ గారు గత మూడు సంవత్సరాలనుండి జర్నీ చేస్తూ చాలా ఒడి దుడుకులు ఎదుర్కొని ఇ చిత్రాన్ని తెర కేక్కించ్చినాము ఈరోజు మీ అందరి సమక్షంలో టీజర్ రిలీజ్ చేయటం చాలా ఆనందం గా వుంది, డైమండ్ డెకాయిట్ ఒక ఫ్యామిలీ ఎమోషనల్ రివంజ్ డ్రామా 2026 ఫిబ్రవరి లో ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నాం మీ అందరి సపోర్ట్ కావాలి అని ముగించారు. హీరోయిన్ మేఘన మాట్లాడుతూ ఇ సినిమా ని…
Within first five minutes, the audience will be transported into the world of Shambhala: Heroine Archana Iyer
Shambhala: A Mystic World stars versatile actor Aadi Saikumar in the lead and is produced by Mahidhar Reddy and Rajasekhar Annabhimoju under the Shining Pictures banner. The film is directed by Ugandhar Muni, with music composed by Sricharan Pakala. Scheduled for a grand release on December 25, every piece of content released so far from Shambhala has impressed audiences. As part of the film’s promotions, heroine Archana Iyer interacted with the media. Here are the highlights from her conversation: Tell us about your background I’m a Telugu girl. I’m from…
