Ahead of the release of Avatar: Fire & Ash on 19th December, relive the Oscar-winning visual spectacle Avatar: The Way of Water for only one week in 3D, a day ahead of US As the wait for Avatar: Fire and Ash is mounting, 20th Century Studios is set to take you back to Pandora a little earlier with the re-release of Avatar: The Way of Water on 2nd October (Thursday), 2025. James Cameron’s visually stunning sequel and one of the highest-grossing films ever will return in 3D for one week,…
Day: September 4, 2025
అక్టోబర్ 2న అవతార్: ది వే ఆఫ్ వాటర్ రీ రిలీజ్
అవతార్: ఫైర్ అండ్ యాష్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ముందే ఒక ప్రత్యేక గిఫ్ట్తో 20th సెంచరీ స్టూడియోస్ వచ్చింది. జేమ్స్ కామెరూన్ మాస్టర్పీస్ అవతార్: ది వే ఆఫ్ వాటర్ అక్టోబర్ 2, 2025 న భారతీయ థియేటర్స్లో ఒక వారం పాటు 3D లో రీ-రిలీజ్ కానుంది. ఈ విజువల్ స్పెక్టాక్యులర్ మూవీ మొదటిసారి 2022 డిసెంబర్లో విడుదలై, అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమా అనే రికార్డుతో పాటు, ఆస్కార్ అవార్డు (బెస్ట్ అచీవ్మెంట్ ఇన్ విజువల్ ఎఫెక్ట్స్) కూడా గెలుచుకుంది. ఈ సినిమాలో సామ్ వర్తింగ్టన్, జోయి సాల్డానా ప్రధాన పాత్రల్లో నటించగా, సిగోర్నీ వీవర్, కేట్ విన్స్లెట్, స్టీఫెన్ లాంగ్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు. అవతార్: ది వే ఆఫ్ వాటర్…
Financial Assistance to Ailing Actor Ramachandra by Kadambari Kiran through ‘Manam Saitam’
Telugu film actor and Manam Saitam founder Kadambari Kiran has once again showcased his humanitarian spirit. Noted actor Ramachandra, who became familiar to audiences with the film Venky, has been suffering from health issues in recent times. Upon learning about his condition, Kadambari Kiran extended financial support. Recently, Ramachandra suffered a paralytic attack which forced him to stay away from films. Kadambari Kiran personally visited him at his residence in Hyderabad and announced financial aid of ₹25,000 towards his medical expenses. During the visit, Kadambari Kiran warmly interacted with Ramachandra,…
అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు రామచంద్రకు ‘మనంసైతం’ ఆర్థిక సాయం
తెలుగు సినీ నటుడు, ‘మనంసైతం’ నిర్వహకులు కాదంబరి కిరణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ‘వెంకీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు రామచంద్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలుసుకుని, కాదంబరి కిరణ్ ఆయనకు సహాయం అందించారు. ఇటీవల పక్షవాతం రావడంతో సినిమా రంగానికి దూరమైన రామచంద్రను హైదరాబాద్లోని ఆయన నివాసంలో సందర్శించి, వైద్య ఖర్చుల కోసం 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కాదంబరి కిరణ్ రామచంద్రను ఆప్యాయంగా పలకరించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అతనికి ధైర్యం, భరోసా కల్పించారు. కాదంబరి కిరణ్ అందించిన సాయానికి రామచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. ‘మనం సైతం’ సంస్థ ద్వారా దశాబ్దకాలంగా అనేకమంది అవసరార్థులకు సాయం అందిస్తున్న కాదంబరి కిరణ్, సమాజ సేవకు తమ సంస్థ ఎల్లప్పుడూ అంకితమై ఉంటుందని పునరుద్ఘాటించారు.…
కవిత ఎపిసోడ్ పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా : యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ
ఆలేరు : ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ ఎపిసోడ్ అంతా పొలిటికల్, ఫ్యామిలీ డ్రామా అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ కొట్టిపారేశారు. భవిష్యత్తులో అందరూ కలిసిపోతారని జోస్యం చెప్పారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ .. కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేని బలహీన పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నాడా? నలుగురు కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి మాట్లాడి సర్దుబాటు చేయలేని స్థితికి చేరుకున్నాడా? అని ప్రశ్నించారు. అవినీతి సొమ్ము, అక్రమ సంపాదన పంపకాల్లో వచ్చిన తేడాలతోనే కేసీఆర్ కుటుంబ సభ్యులు గొడవలు పడుతున్నారని తేల్చి చెప్పారు. కేటీఆర్ ప్రోత్సాహం లేనిదే కవితను సస్పెండ్ చేయడం సాధ్యమా? కేటీఆర్ను కవిత వెనకేసుకురావడం పెద్ద డ్రామా…మొదట కేటీఆర్ ను టార్గెట్ చేసిన కవిత.. ఇప్పుడు హరీష్ రావు సంతోష్ రావు లను టార్గెట్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏదేమైనా…