మోహన్ లాల్ హీరోగా శ్రీకర్ మూవీ మేకర్స్ పతాకంపై కాసుల రామకృష్ణ (శ్రీధర్), శ్రీకరగుప్త, సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “1000 కోట్లు. గతంలో “100 కోట్లు”వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన కాసుల రామకృష్ణ ప్రస్తుతం “1000 కోట్లు” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుత ఈ చిత్రం కేరళ లో డబ్బింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుపుకుంటుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కాసుల రామకృష్ణ మాట్లాడుతూ.. మలయాళంలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో 1000 కోట్లు పేరుతో విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తున్నాము. మోహన్ లాల్ సరసన కావ్య మాధవన్ హీరోయిన్ గా నటిస్తుంది. మరో విశేషమేమిటంటే ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్ నాగ మహేష్ మోహన్ లాల్ కు వాయిస్ ఓవర్ ఇచ్చారు.ఈ చిత్రానికి ప్రముఖ పీఆర్ ఓ వీరబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా…
Month: January 2025
“1000 Crores” Undergoing Re-recording
The movie “1000 Crores,” starring Mohanlal, is being produced by Kasula Ramakrishna (Sridhar), and Srikar Movie Makers, with co-producers Srikar Gupta and Kasula Ramakrishna. This film is a follow-up to the hit “100 Crores” produced by Kasula Ramakrishna. The film has recently completed its dubbing in Kerala and is now undergoing re-recording. On this occasion, the producer Kasula Ramakrishna shared, “We are planning to release this Malayalam superhit film as ‘1000 Crores’ in Telugu. Alongside Mohanlal, the heroine is Kavya Madhavan. Another highlight of the film is that the legendary…
టీయూడబ్ల్యూజే డైరీని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి
సమగ్ర మీడియా సమాచారంతో, దాదాపు నలభై యేండ్లుగా ప్రతి ఏటా జనవరి మొదటి వారంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) సంఘ ఆనవాయితీగా డైరీని ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2025 మీడియా డైరీని గురువారం నాడు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయంలోని తన ఛాంబర్ లో సమాచార శాఖ కమిషనర్ ఎస్. హరీష్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐజేయు మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, ఐజేయు జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు,…
ఏపీ, తెలంగాణలో 5 రోజుల్లో రూ.3.11 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న “డ్రింకర్ సాయి” మూవీ
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. గత నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “డ్రింకర్ సాయి” సినిమా యునానమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. “డ్రింకర్ సాయి” సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో విడుదలైన అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3.11 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాలోని కంటెంట్…
“Drinker Sai” Movie Running successfully and collects Rs. 3.11 Crores in 5 Days in AP and Telangana
Drinker Sai, starring Dharma and Aishwarya Sharma in the lead roles, is making a successful run at the box office. The movie’s tagline, “Brand of Bad Boys,” perfectly complements its edgy theme. Produced by Basavaraju Srinivas, Ismail Shaik, and Basavaraju Laharidhar under the banners of Everest Cinemass and Smart Screen Entertainments, the film is based on real events and directed by Kiran Tirumalasetti. Released with a grand theatrical opening on the 27th of last month, Drinker Sai has quickly garnered unanimous praise and is being hailed as a super hit.…
Wait is Over! Much-Anticipated Theatrical Trailer of Global Star Ram Charan’s “Game Changer” to be Out on January 2
The countdown begins for the release of Global Star Ram Charan’s much-awaited political action drama “Game Changer,” helmed by master filmmaker Shankar. To double the expectations and excitement for the project, the team is getting ready to unveil the theatrical trailer for the film on January 2 as a New Year treat. Fans and audiences who are waiting with bated breath for the trailer are now getting ready to be blown away by the glimpse into the world of Shankar, led by Ram Charan. The makers are confident that the…
జనవరి 2న గ్లోబల్స్టార్ రామ్ చరణ్ భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’ థియేట్రికల్ ట్రైలర్
గ్లోబల్స్టార్ రామ్ చరణ్ భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’కి కౌంట్ డౌన్ షురూ అయ్యింది. మాస్టర్ ఫిల్మ్ మేకర్ శంకర్ ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించారు. సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. మెగాభిమానులు, ప్రేక్షకులు సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా! అని ఎగ్జయిట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు. ఈ ఎగ్జయిట్మెంట్ను నెక్ట్స్ రేంజ్కు తీసుకెళ్లే కార్యక్రమానికి చిత్ర యూనిట్ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జనవరి 2న ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ను విడుదల చేసి న్యూ ఇయర్ ట్రీట్ను అందించటానికి సిద్ధమైంది. ఇప్పటి వరకు ‘గేమ్ చేంజర్’ నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్, ప్రమోషనల్ కంటెంట్తో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్కి చేరుకున్నాయి. ఇప్పుడు ట్రైలర్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రపంచంలో గ్లోబల్ స్టార్ ఎలా ఉంటాడో…
New Year 2025 Celebrations Held Grandly at Filmnagar Cultural Centre
New Year 2025 Celebrations event held Grandly at Filmnagar Cultural Centre, Hyderabad. The Event was attended by FNCC President KS Rama Rao, Vice President SN Reddy, Secretary Tummala Ranga Rao, Joint Secretary Keshireddy Siva Reddy, Treasurer Jujala Sailaja, MC Members Kaja Suryanarayana, K Muralimohan Rao, CS Navakanth, Bhaskar Naidu, J Balaraju, Edida Raja, VVG Krishnamraju, Venu, CH Varaprasada Rao, Koganti Bhavani, and others participated. Cultural Committee Convenor Edida Raja, Cultural Committee Chairman A Gopala Rao and Cultural Committee Additional Chairman Suresh Kondeti, Cultural Committee Members Padmaja, Shiva organized the New…
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా ‘న్యూ ఇయర్ 2025’ వేడుకలు
హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో న్యూ ఇయర్ 2025 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి, సెక్రటరీ తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రటరీ కేశిరెడ్డి శివారెడ్డి, ట్రెజరర్ జూజాల శైలజ, ఎంసీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, కె మురళీమోహన్ రావు, సీఎస్ నవకాంత్, భాస్కర్ నాయుడు, జె బాలరాజు, ఏడిద రాజా, వివిజి కృష్ణంరాజు, వేణు, సీహెచ్ వరప్రసాదరావు, కోగంటి భవానీ, తదితరులు పాల్గొన్నారు. కల్చరల్ కమిటీ కన్వీనర్ ఏడిద రాజా, కల్చరల్ కమిటీ ఛైర్మన్ ఎ గోపాలరావు, కల్చరల్ కమిటీ అడిషనల్ ఛైర్మన్ సురేష్ కొండేటి, కల్చరల్ కమిటీ మెంబర్స్ పద్మజ, శివ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. శ్రీముఖి వ్యాఖ్యాతగా ఆద్యంతం కార్యక్రమం సందడిగా సాగింది. శివారెడ్డి…
తుది దశకు చేరుకున్న ‘7G బృందావన కాలనీ 2’ చిత్రీకరణ!
దక్షిణ భాషా చిత్రాలలో కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలిచిన వాటిలో ‘7G బృందావన కాలనీ’ చిత్రం ఒకటి. సినిమా విడుదలై రెండు దశాబ్దాలవుతున్నా, ఇప్పటికీ ఎందరికో అభిమాన చిత్రంగా ఉంది. అలాంటి కల్ట్ క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ గా ‘7G బృందావన కాలనీ 2’ రూపొందుతోంది. శ్రీ సూర్య మూవీస్ పతాకంపై పలు అద్భుతమైన బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ చిత్రీకరణ తుది దశకు చేరుకుందని నూతన సంవత్సరం సందర్భంగా చిత్ర బృందం ప్రకటించింది. ‘7G బృందావన కాలనీ 2’ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. కట్టిపడేసే కథాకథనాలు, హత్తుకునే భావోద్వేగాలతో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించేలా అద్భుతంగా ఈ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.…
