సంతోష్ శోభన్, ఫల్గుణి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘జోరుగా హుషారుగా షికారు పోదమ’. స్టోరీ క్యాట్ ఎంటర్టైన్మెంట్స్, ఎస్.ఒరిజినల్స్ అసోసియేషన్ విత్ ఎం.ఆర్.ప్రొడక్షన్స్ బ్యానర్స్పై సుభాష్ చంద్ర దర్శకత్వంలో ప్రవీణ్ నంబారు, సృజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా నుంచి ‘హ్యాపీ జర్నీ..’ అనే సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ర్యాప్ మిక్స్ చేసిన ఈ పాట జీవితం అనే జర్నీ గురించి అందులో ప్రేమ, భావోద్వేగాల గురించి వివరిస్తుంది. పాట అహ్లాదంగా మనసుకు హత్తుకునేలా ఉంది. వెంగి రాసిన ఈ పాటను కార్తీక్ ఆలపించారు. ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ ‘‘లవ్, ఎమోషన్స్ కలయికలో ప్రేక్షకులను మెప్పించే సినిమాగా ‘జోరుగా హుషారుగా షికారు పోదమ’ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ సహా…
Month: October 2023
Happy Journey song from Joruga Hushaaruga Shikaaru Podhama is out now
Young actor Santosh Sobhan and debutant Phalguni Khanna starrer ‘Joruga Hushaaruga Shikaaru Podhama’. The movie is being produced by Praveen Nambaru and Srujan Yerabolu under the banner of Story Cat Entertainments in association with S Originals and MR Production. The film is directed by Subhash Chandra. The film’s first single, “Happy Journey,” was released today by the makers. Exploration, discovery of new worlds, companionship, love, passion, and the beautiful journey. This lovely song, with its musical charm, encompasses all. Naga Vamshi composed a soulful tune full of life, and Vengi’s…
ముంబైలో ప్రారంభమైన ‘వృషభ’ కొత్త షెడ్యూల్.. విడుదల తేదీకి ముహూర్తం ఖరారు!
టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘వృషభ’… ‘ది వారియర్ అరైజ్’ ట్యాగ్ లైన్. శనయ కపూర్, జహ్రా ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్, ఏవీఎస్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నంద కిషోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, మలయాళీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీని హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయబోతోన్నారు. రోజు రోజుకీ ఎక్స్పెక్టేషన్స్ను పెంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ శుక్రవారం ముంబైలో…
‘Vrushabha’ Latest Schedule Kick-started In Mumbai… Time Locked For Release Date Announcement
Tollywood Young Hero Roshan Meka, Malayalam Superstar Mohan Lal starrer Pan India Film ‘Vrushabha’… ‘The Warrior Arise’ is the tagline. Shanaya Kapoor, Zahrah Khan are playing key roles. Connect Media, Balaji Telefilms and AVS Studios jointly bank-rolling the film. Nanda Kishore is directing this film. Abhishek Vyas, Vishal Gurnani, Juhi Parekh Mehatha, Shyam Sundar, Ekta Kapoor, Sobha Kapoor, Varun Mathur, Sourabh Mishra are combinely producing ‘Vrushabha’. The film is being made simultaneously in Telugu, Malayalam languages while it is also getting ready to release in Hindi, Kannada, Tamil, languages. The…
‘టైగర్ నాగేశ్వరరావు’లో హేమలతా లవణం గారి పాత్ర పోషించడం నా పూర్వజన్మ సుకృతం: రేణు దేశాయ్
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ ల క్రేజీ కాంబినేషన్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. గ్రిప్పింగ్ టీజర్, మ్యాసివ్ ట్రైలర్, చార్ట్బస్టర్ పాటలతో టైగర్ ఇప్పటికే నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానున్న నేపధ్యంలో ఈ చిత్రంలో కీలకమైన హేమలతా లవణం పాత్ర పోషించిన నటి రేణు దేశాయ్ విలేకరుల సమావేశంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ విశేషాలని పంచుకున్నారు. హేమలత లవణం పాత్ర గురించి చెప్పండి ? హేమలతా లవణం గారిది లార్జర్ దేన్ లైఫ్…
Madurapoodi gramam ane nenu Movie Review : ‘మధురపూడి గ్రామం అనే నేను’ స్వచ్చమైన ఓ ఊరికథ
అక్కడొకడుంటాడు ఫేమ్ శివ కంఠమనేని హీరోగా భద్రాద్రి, కత్తి చిత్రాల దర్శకుడు మల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం మధురపూడి గ్రామం అనే నేను. క్యాథలిన్ గౌడ హీరోయిన్గా నటించింది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించాడు. ముప్పా వెంకయ్య చౌదరి సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం. కథలోకి.. మధురపూడి గ్రామంలోనే ఈ కథ అంతా సాగుతుంది. ఆ ఊరే తన ఆత్మకథ చెప్పుకున్నట్టుగా ఆ కోణంలోనే కథ జరుగుతుంది. ఊర్లో సూరి (శివ కంఠమనేని) ఓ మొరటోడు, మొండోడు. సూరి తన స్నేహితుడు బాబ్జీ కోసం ఎంత…
ఇర్ఫాన్ ఖాన్ హీరోగా ‘మృత్యుంజయుడు’
వీఐపీ మోషన్ పిక్చర్స్ – ఖడ్గధార క్రియేషన్స్ బ్యానర్లపై ఇర్ఫాన్ ఖాన్ హీరోగా ‘మృత్యుంజయుడు’ అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. రామారావు బండారు దర్శకత్వంలో భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని, ప్రస్తుతం వస్తోన్న చిత్రాలకు ఇది పూర్తి భిన్నంగా తెరకెక్కుతోందని నిర్మాత వీఐపీ శ్రీ తెలిపారు. ఇర్ఫాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ఐదవ చిత్రమిది. అతడి పాత్ర ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుందని, హీరో క్యారక్టర్ విభిన్నతరహాలో ఉంటూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా డిజైన్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ సెప్టెంబర్ లో పూర్తి అయింది. సెకండ్ షెడ్యూల్ అమెరికాలోని కొలివియాలో ఈ నెలలోనే ప్రారంభం కానుందని ఆయన వివరించారు. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ విషయంలో ఇంకా కన్ఫర్మ్ కావలసి…
యువత ఇంటర్నెట్ వ్యవస్థను జాగ్రత్తగా వినియోగించుకుంటూ పురోగతిని సాధించాలి : టీస్ ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి
ఇంటర్నెట్ వ్యవస్థను యువత జాగ్రత్తగా వినియోగించుకుంటూ పురోగతిని సాధించాలని లేని పక్షంలో మనకు తెలియకుండానే క్రైమ్ కార్నర్లో ఇరుక్కుపోతారని టీస్ ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి తెలియజేశారు. రూం టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఓ హోటల్లో ‘మి అండ్ మై డిజిటల్ వరల్డ్’ అనే ప్రచార కార్యక్రమాన్ని ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన సుమతి మాట్లాడుతూ గతంలో విద్యార్థులకు ఫోన్లు వద్దంటూ తల్లిదండ్రులు నివారించే వారని, అయితే ప్రస్తుతం అన్ని అవసరాలకు ఇంటర్నెట్ వినియోగిస్తున్నందువల్ల దాని వాడకం ఎక్కువైందని పేర్కొన్నారు. మన పిల్లలు ఇంటర్నెట్లో ఎలాంటి సైట్స్ను వినియోగిస్తున్నారు. వారి స్నేహితులు ఎవరనే విషయాన్ని మాత్రం తల్లిదండ్రులు తప్పనిసరిగా గమనిస్తూ ఉండాలని పేర్కొన్నారు. -ఒక్కోసారి అగంతకులు ఫేక్ అకౌంట్స్ను క్రియేట్ చేసి స్నేహం ముసుగులో అమాయక యువతులను మోసం చేస్తూ…
అన్ని రకాల ఎమోషన్స్తో కూడిన చిత్రం..`మధురపూడి గ్రామం అనే నేను` – హీరో శివ కంఠమనేని
`అక్కడొకడుంటాడు` ఫేమ్ శివ కంఠమనేని హీరోగా నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా `మధురపూడి గ్రామం అనే నేను`. కళ్యాణ్ రామ్ “కత్తి” ఫేమ్ మల్లి దర్శకత్వం వహించారు. క్యాథలిన్ గౌడ హీరోయిన్గా నటించగా మెలోడి బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ముప్పా వెంకయ్య చౌదరి సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్ 13న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాల గురించి హీరో శివ కంఠమనేని మీడియాతో ముచ్చటించారు. ఆ వివరాలు.. `మధురపూడి గ్రామం అనే నేను` అనే సినిమా ఎలా మొదలైంది? – నేను హీరోగా నటించిన `అక్కడొకడుంటాడు` చిత్రం బీ, సీ సెంటర్లలో బాగా ఆడింది. ఆ సినిమాలోని ఓ…
Unleashed : ‘On the Road’ Trailer Revealed by Ram Gopal Varma
“On the Road” is India’s first film shot entirely in Ladakh valley, set to release across Telugu, Hindi, Kannada, Tamil, and Malayalam languages. yesterday, acclaimed filmmaker Mr. Ram Gopal Varma (RGV) unveiled the film’s first look posters and trailers. He praised the stunning visual mood and slick look, congratulating the team for their hard work and expressing his best wishes for success. The film is directed by Mr. Surya Lakkoju, who has collaborated on multiple projects with Mr. Ram Gopal Varma in the past. Renowned film producer and Vice President…