తమ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి చేయూత నివ్వాలని స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఆఫ్ ఛత్తీస్ గఢ్ ప్రతినిధి బృందం ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ)ను విజ్ఞప్తి చేసింది. ఐదుగురితో కూడిన ప్రతినిధి బృందం మంగళవారం నాడు హైదరాబాద్ పర్యటించి ఐజేయూ జాతీయ అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డిని కలుసుకుంది. ఈ సందర్భంగా లోవర్ ట్యాంక్ బండ్ లోని టీయూడబ్ల్యూజే కార్యాలయంలో దాదాపు మూడు గంటల పాటు సమావేశం జరిగింది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మీడియా స్థితిగతులు, మీడియా స్వేచ్ఛను హరించే చర్యలు, జర్నలిస్టులపై అక్రమ కేసులు, దాడులు తదితర అంశాలను ప్రతినిధి బృందం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. దేశంలో వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐజేయూ కొనసాగిస్తున్న రాజీలేని పోరాటాలకు తాము ఆకర్షితులైనట్లు వారు స్పష్టం చేశారు. ఐజేయూ ప్రతినిధి బృందం తమ…
Year: 2022
‘ఎస్ 5 నో ఎగ్జిట్’ కు విడుదలకు మందే భారీ అమౌంట్ కు థియేట్రికల్ హక్కులు : దర్శక నిర్మాతలు భరత్ కోమలపాటి, గౌతమ్ కొండెపూడి.
తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఎస్ 5 నో ఎగ్జిట్’. భరత్ కోమలపాటి (సన్నీ కోమలపాటి) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శౌరీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఆదూరి ప్రతాప్ రెడ్డి, దేవు శామ్యూల్, షైక్ రెహీమ్, మెల్కి రెడ్డి గాదె, గౌతమ్ కొండెపూడి నిర్మిస్తున్నారు. హర్రర్ థ్రిల్లర్ సినిమా గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30 న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలిపారు దర్శక నిర్మాతలు భరత్ కోమలపాటి, నిర్మాత గౌతమ్ కొండెపూడి దర్శకుడు భరత్ కోమలపాటి మాట్లాడుతూ….నేను 2004లో ఇండస్ట్రీకి వచ్చాను. మొదట్లో హీరో కావాలనే ఆలోచన ఉండేది. ఆ తర్వాత ఓ కార్యక్రమంలో నేను చేసిన డాన్సులు చూసి బాగా డాన్సులు చేస్తున్నావు అని…
హీరో క్యారెక్టర్ ‘టాప్ గేర్’లోనే ఉంటుంది : హీరో ఆది సాయికుమార్
యంగ్ అండ్ లవ్లీ హీరో ఆది సాయి కుమార్ వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పుడు ‘టాప్ గేర్’ వేసి మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కె. శశికాంత్ దర్శకత్వంలో కె.వి. శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఈ ‘టాప్ గేర్’ సినిమా తెరకెక్కింది. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సర్వ హంగులతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదల కాబోతున్న సందర్భంగా ఆది సాయికుమార్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే.. ఒకే ఏడాది మూడు సినిమాలు వచ్చాయి.. దీనిపై మీ స్పందన ఏంటి? -కరోనా వల్ల అన్ని సినిమాలు ఆలస్యమయ్యాయి. అందుకే అన్నీ ఒకే సారి వస్తున్నాయి. ఇక సమ్మర్ సీజన్లో పెద్ద సినిమాలు రావడంతో డేట్స్…
Top Gear Is A Racy Thriller With A Different Story: Aadi Saikumar
Promising young hero Aadi Saikumar is coming up with a unique action thriller Top Gear directed by K.Shashikanth. Aditya Movies & Entertainments is presenting the film, while K. V. Sridhar Reddy is producing it under the banner of Sri Dhanalakshmi Productions. Giridhar Mamidipalli is the executive producer. Sai Sriram, who worked as a cinematographer for several superhit films, is working on the film, while Harshavardhan Rameshwar who right now is one of the busiest composers scored music for Top Gear. A few days ahead of the release, Aadi interacted with…
నిరాహారదీక్షలు చేస్తున్ననిర్మాతలను పట్టించుకోకపోవడం దారుణం : సీనియర్ నిర్మాత నట్టికుమార్
ఎన్నికలు జరపకపోవడం అప్రజాస్వామికం రెండేళ్ల కాలపరిమితి పూర్తయి, మూడవ ఏడాది గడుస్తున్నప్పటికీ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) ఎన్నికలు జరపకపోవడం అప్రజాస్వామికమని సీనియర్ నిర్మాత నట్టి కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ ఎదుట నిర్మాత జె.వి. మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు తొమ్మిదవ రోజుకు చేరుకున్న నేపథ్యంలో నట్టి కుమార్ స్పందిస్తూ…రిలే నిరాహార దీక్షలు చేస్తున్న నిర్మాతలందరికీ తన మద్దతు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాతల మండలి అధ్యక్ష,కార్యదర్శులుగా కొనసాగుతున్న సి.కల్యాణ్, టి.ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల గడువు ఎప్పుడో పూర్తయినా, వారు ఆ పదవులనే పట్టుకుని ఊరేగడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. లేక 99 ఏళ్ల వరకు ఎలాంటి ఎలక్షన్స్ జరపకుండా తామే ఆ పదవులలో కొనసాగాలని…
తారలతో వైభవంగా సికే ఇంఫిని క్రిస్టమస్ సంబరాలు !!!
సికే ఆట్మోస్ లో ఫామ్ ల్యాండ్ కొన్న 300 ఫ్యామిలీస్ తో క్రిస్టమస్ రోజున గెట్ టు గెథర్ జరిగింది. ఈ కార్యక్రమం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న శంషాబాద్ సమీపంలో మహేశ్వరంలో జరిగింది. ఈ ఈవెంట్ లో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. హీరో అగస్త్య, హీరో అఖిల్ రాజ్, హీరోయిన్ ఐశ్వర్య హాలకల్, స్నేహ మాధురి శర్మ, రిషికా వర్మ, ప్రాచి టక్కర్, యస్న చౌదరి, తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. వీరి అనుబంధ సంస్థ అయిన సికె.ఎఫ్ ఎమ్ వారు ఈ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేశారు. సికే ఎఫ్ఎమ్ అనేది ఒక ఫిలిం ప్రొడక్షన్ మరియు ఈవెంట్ ఆర్గనైజేషన్ సంస్థ. 2023లో ఈ సంస్థ మరిన్ని ప్రాజెక్ట్స్ తో రానుంది. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ బ్యాండ్, చిల్డ్రన్ గేమ్స్, సీక్రెట్…
Samantha : పోరాటమే ఆమె బలం!
సమంత తాజాగా తన ట్విట్టర్ వేదికగా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది! టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఒక్క రిమార్కు లేకుండా ఎంతో హుందాగా వ్యవరిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని సృష్టించుకుంది. తన నిజ జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా.. ధైర్యంగా నిలబడింది. ఎప్పుడూ నిరాశ చెందలేదు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎదురొడ్డి ఒంటరి పోరునే సాగిస్తోంది! పోరాటమే ఆయుధంగా మలచుకుంటోంది! ఇలాంటి కష్టాల్లో కూడా ఎక్కడా తగ్గకుండా తన పాత్రని సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. అందరి చేత మరింత అభిమానాన్ని పొందుతోంది! మోడలింగ్ లో పేరుతెచ్చుకున్నాక వెండితెరపై అడుగుపెట్టిన ఈ బ్యూటీ ‘ఏ మాయ చేశావే’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అదే సినిమాలో హీరోగా చేసిన నాగ చైతన్యను…
ఇలాంటి పాత్రలు చేయాలంటే దేవుడి పర్మిషన్ ఉండాలి : ‘జయహో రామానుజ’ ఈవెంట్లో హీరో సుమన్
సుదర్శనం ప్రొడక్షన్స్ లో జయహో రామానుజ చిత్రాన్ని లయన్ డా. సాయివెంకట్ స్వీయ దర్శకత్వం లో నటిస్తున్న చిత్రానికి సాయిప్రసన్న ప్రవలిక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు జరిగింది. ఈ కార్యక్రమానికి బి.సి. కమీషన్ ఛైర్మెన్ వకుళాభరణం కృష్ణ మోహన్ గారు, f.d.c చైర్మెన్ కూర్మాచలం అనీల్ కుమార్ గారు, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసి రెడ్డి, తెలుగు ఫిలిం ఛాంబర్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, సుమన్, సింగర్ పద్మ, తుమ్మల రామసత్యనారాయణ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసి రెడ్డి మాట్లాడుతూ.. ‘నాలానే సాయి వెంకట్ కూడా ఎన్నారై. జయహో రామానుజ సినిమా చిత్రం మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఈవెంట్కు చిన్నజీయర్ స్వామిని తీసుకురండి. ఆయన…
ఘనంగా ‘నువ్వే నా ప్రాణం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్
వరుణ్ కృష్ణ ఫిల్మ్స్ బ్యానర్ పై శేషుదేవరావ్ మలిశెట్టి నిర్మాణంలో శ్రీకృష్ణ మలిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “నువ్వే నా ప్రాణం!. కిరణ్రాజ్, ప్రియాహెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సుమన్, భానుచందర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని డిసెంబర్ 30న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్ ప్రసాద్ల్యాబ్స్లో ఘనంగా నిర్వహించారు. విలేఖరుల సమావేశంలో… చిత్ర నిర్మాత శేషుదేవరావ్ మల్లిశెట్టి మాట్లాడుతూ… మొట్ట మొదటిసారి సినిమా రంగంలో అడుగుపెట్టాము. మమ్మల్ని ఆదరించి మా సినిమాను హిట్ చేయాలని కోరుకుంటున్నాను. మా చిత్రంలో సుమన్, భానుచందర్ లాంటి లెజండ్స్ నటించారు. ఎన్నో చిత్రాల్లో నటించిన వాళ్ళ దగ్గర నేర్చుకోవలసింది చాలా ఉంది అన్నారు. దర్శకుడు శ్రీకృష్ణ మల్లిశెట్టి మాట్లాడుతూ… ఈ చిత్రం ఒక ప్యాషన్తో తీయలేదు.…
Telugu Film Journalists Association, Ethika Insurance successfully conduct free health camp
Telugu Film Journalists Association on December 25th organized a Free Health Checkup Camp for its members in association with Ethika Insurance Broking Pvt. Ltd. at Hyderabad’s Film Chamber building. The TFJA hosted celebrity guests on the occasion. The event was graced by guests. Actress-director Jeevitha Rajasekhar, hero Nikhil Siddharth, Bigg Boss Telugu 6 winner LV Revanth, Jabardasth fame Hyper Aadi were present. Experts and doctors from Yashoda, Oasis Fertility, Clove dental, Derma 360 and Max Vision hospitals guided the camp. The TFJA President Lakshmi Narayana, General Secretary YJ Rambabu, Vice-President…