తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లెహరాయి.డిసెంబర్ 9న లెహరాయి సినిమా విడుదలకానుంది.ఇందులో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది ఈ చిత్ర బృందం. హీరో కార్తికేయ మాట్లాడుతూ… అందరికి నమస్కారం, ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి మూవీ ను సపోర్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. కొత్త సినిమా హిట్ ఎంత హిట్ అయితే అంతమంది కొత్తవాళ్లు వస్తారు. ఎంతమంది కొత్తవాళ్లు వస్తే ఇండిస్ట్రీ అంత బాగుంటుంది.సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అభినందనలు తెలిపారు. ఈ సినిమా హిట్…
Year: 2022
డిసెంబర్13న ‘నారప్ప’ మళ్లీ వస్తున్నాడు!
విక్టరీ వెంకటేష్ బర్త్ డే కానుకగా డిసెంబర్13న ‘నారప్ప’ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. వెంకటేష్ కథానాయుకుడిగా, సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ‘నారప్ప’ లాక్ డౌన్ పరిస్థితుల నేపధ్యంలో ఓటీటీలో విడుదలై బిగ్గెస్ట్ హిట్ ని అందుకుంది. అయితే ‘నారప్ప’ ని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆశపడ్డారు అభిమానులు. ‘నారప్ప’ థియేటర్స్ విడుదల కాకపోవడంతో నిరాశ చెందారు. ఇప్పుడు ‘నారప్ప’ థియేటర్స్ లో విడుదలౌతుండటంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఓటీటీలో విడుదలైన సినిమాని థియేటర్స్ లో విడుదల చేయడం ఇదే తొలిసారి. దీంతో విక్టరీ వెంకటేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తారాగణం: దగ్గుబాటి వెంకటేష్, ప్రియమణి సాంకేతిక విభాగం :బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్, నిర్మాతలు: డి.…
‘దోచేవారెవరురా..’లోని ‘కల్లాసు అన్ని వర్రీసూ…’ పాట విడుదల
ఐ క్యూ క్రియేషన్స్ బ్యానర్ లో బొడ్డు కోటేశ్వరరావు నిర్మాత గా ప్రముఖ దర్శకుడు శివనాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “‘దోచేవారెవరురా..’” ఈ చిత్రం లోని ‘ కల్లాసు అన్ని వర్రీసూ..నువ్వేలే..నీ బాసూ..’ పాట ను గుంటూరు “మలినేని లక్ష్మయ్య” మహిళా ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ మలినేని పెరుమాళ్ళు గారి చేతులు మీదుగా విడుదల చేసారు. కాలేజ్ చైర్మన్ మలినేని పెరుమాళ్ళు మాట్లాడుతూ.. ముందుగా చిత్ర యూనిట్ కి మన కాలేజ్ తరుపున స్వాగతం!! శివనాగేశ్వరరావు గారి “మని” చిత్రం నా స్కూల్ డేస్ లో చూసాను. ఆ రోజుల్లో ట్రెండ్ సెట్టర్. తర్వాత చాలా మంచి మూవీస్ ఆయన దర్శకత్వంలో వచ్చాయి..ఈ రోజు మన కాలేజ్ కి రావడం.. సాంగ్ లాంచ్ నేను చేయడం చాలా అదృష్టం గా భావిస్తున్నాను..ఈ చిత్ర యూనిట్ మన కాలేజ్…
విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ సింగిల్ ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల’ విడుదల
డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తన తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ టైటిల్ రోల్ పోషిస్తుండటంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో విశ్వక్ సేన్ కనిపించిన ‘దాస్ కా ధమ్కీ’ థియేట్రికల్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫుట్-ట్యాపింగ్ నంబర్ తో సినిమా మ్యూజిక్ ప్రమోషన్ లను ప్రారంభించారు. హిందీ వెర్షన్ ఆల్మోస్ట్ దిల్ కా పథ మిలా పాటని రానా దగ్గుబాటి లాంచ్ చేయగా, తెలుగు వెర్షన్ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల పాటను సిద్ధు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు. లియోన్ జేమ్స్ స్కోర్ చేసిన ట్యూన్ చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వుంది. పాట కోసం ఫారిన్ లోకేషన్స్ లోషూట్ చేసిన స్టైలిష్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విశ్వక్ సేన్ స్టైలిష్…
మా కెరీర్ కు బ్రేక్ నిచ్చే సినిమా ‘ముఖచిత్రం’ : హీరోయిన్లు ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “ముఖచిత్రం”. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో గంగాధర్ దర్శకుడిగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రంలో నటించిన అనుభవాలు తెలిపారు హీరోయిన్స్ ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్. హీరోయిన్ ప్రియా వడ్లమాని మాట్లాడుతూ…నేను ఇప్పటిదాకా ఐదు సినిమాల్లో నటించాను. ఈ చిత్రంలో రెండు విభిన్న…
‘ఓ తండ్రి తీర్పు’ పోస్టర్ ఆవిష్కరించిన ప్రముఖ నిర్మాత నటులు మురళీమోహన్
ఏవీకే ఫిలిమ్స్ బ్యానర్స్ పై లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణ లో లయన్ శ్రీరామ్ దత్తి నిర్మిస్తున్న ఓ తండ్రి తీర్పు చిత్రం పోస్టర్ ఫస్ట్ లుక్ ప్రముఖ నటుడు నిర్మాత మురళీమోహన్ ఆవిష్కరించారు. రాజేందర్ రాజు కాంచనపల్లి పర్యవేక్షణలో ప్రతాప్ భీమవరపు దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఓ తండ్రి తీర్పు చలన చిత్రం పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం మురళీమోహన్ మాట్లాడుతూ… ” 1985 వ సంవత్సరం జయభేరి బ్యానర్లో నేను కథానాయకుడుగా నిర్మించిన ఓ తండ్రి తీర్పు ఘన విజయం సాధించింది. నంది అవార్డు కూడా వచ్చింది. అది నా సినీ జీవితంలో ఒక మైలు రాయి. ఇప్పుడు 37 సంవత్సరాల తర్వాత మళ్లీ అదే టైటిల్ తో వస్తున్న ఓ తండ్రి తీర్పు కూడా ఘన విజయం సాధించి అవార్డ్స్ అందుకుంటుంది.…
కంటెంట్ ఉన్న సినిమాలకు సీజన్ అంటూ ఏమీ ఉండదని “మసూద” నిరూపించింది: సక్సెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు
ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న మసూద ప్రపంచవ్యాప్తంగా విడుదలై నేటికీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సంద్భంగా రామానాయుడు స్టూడియో లో థాంక్యూ మీట్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి నిర్మాతలు దిల్ రాజు, రాజ్ కందుకూరి, బెక్కం వేణుగోపాల్, లగడపాటి శ్రీధర్, హీరో సుమంత్, సుహాస్ డైరెక్టర్ సందీప్ రాజ్,శుభలేఖ సుధాకర్, జూబ్లీ హిల్స్…
‘గుర్తుందా శీతాకాలం’ ప్రతి ఒక్కరి టీనేజ్ ప్రేమలను గుర్తుకు తెస్తుంది : ప్రి రిలీజ్ ఈవెంట్ హీరో సత్య దేవ్.
టాలెంటెడ్ వెర్సటైల్ యాక్టర్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన సినిమా ‘గుర్తుందా శీతాకాలం”. కన్నడలో సక్సస్ఫుల్ దర్శకుడు మరియు నటుడు నాగశేఖర్ ని తెలుగుకి దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వేదాక్షర ఫిల్మ్స్ , నాగశేఖర్ మూవీస్ మరియు మణికంఠ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని చినబాబు, ఎం, సుబ్బారెడ్ది లు సమర్సించగా కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు, చిత్రాన్ని డిసెంబర్ 9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత సి. కళ్యాణ్, హీరో అడవి శేష్, డైరెక్టర్ సతీష్…
‘గుర్తుందా శీతాకాలం’ను క్లాసికల్ హిట్ ‘గీతాంజలి’తో పోల్చడం హ్యాపీ గా ఉంది : మిల్క్ బ్యూటీ తమన్నా
దాదాపు రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్ గా కెరీర్ కొన సాగిస్తుంది మిల్క్ బ్యూటీ తమన్నా ఆమె నటించిన తాజా చిత్రం “గుర్తుందా శీతాకాలం”.. ఈ చిత్ర ద్వారా మన జీవితంలోని మొదటి ప్రేమ మ్యాజిక్, అందమైన రొమాంటిక్ క్షణాలను ఎప్పటికి మరచిపోలేము అటువంటి జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తూ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే రొమాంటిక్ ఎంటర్టైనర్ మన ముందుకు వస్తుంది.”. చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పణలో శ్రీ వేదాక్షర ఫిలింస్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై యంగ్ & టాలెంటెడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్, పాన్ ఇండియా యాక్టరస్ తమన్నా భాటియా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి, ప్రియదర్శి, సుహాసిని నటిస్తున్నారు. కన్నడలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా.…
ప్రియాంక జవాల్కర్ భలే ఛాన్స్ పట్టేసింది!
‘అఖండ’ చిత్రంతో ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో యమ బిజీగా దూసుకెళుతున్నారు. ‘అఖండ’ తోనే బాలయ్యలో మరింత హుషారు కనిపిస్తోంది. ఫుల్ ఎనర్జీతో ‘వీర సింహారెడ్డి’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. రెట్టింపు ఉత్సాహంతో ‘వీర సింహారెడ్డి’ రూపంలో సంక్రాంతి సమరానికి కూడా సిద్ధమయ్యారు. ఈ చిత్రం తర్వాత ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీ లీల నటించనుంది. అలాగే బాలకృష్ణ ఈ 108వ సినిమాలో ప్రియాంక జవాల్కర్ నటించబోతున్నట్లుగా తెలిసింది. బాలయ్యతో సినిమా చేసిన తర్వాత ఈమె ఫేట్ మారుతుందని సోషల్ మీడియా వేదికగా అందరూ తమ పోస్టులను పెడుతున్నారు. మొదట విజయ్ దేవరకొండ తో కలిసి ‘ టాక్సీవాలా;…
