యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలోని కర్రె కిష్టయ్య, మరియు నిమిషకవి దశరథలు ఇటీవలే మరణించినారు ఆ విషయం వైస్ ఎంపీపీ గాజుల లావణ్య వెంకటేష్ యాదవ్ ద్వారా తెలుసుకున్న కాంగ్రేస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇంచార్జ్ బీర్ల అయిలయ్యా వారి కుటుంబానికి కొంత ఆర్థిక సహాయంగా 50kg ల బియ్యం మందనపల్లి గ్రామ కాంగ్రేస్ పార్టీ కార్యకర్తల ద్వారా పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు ఊట్కూరి అంజయ్య, వార్డు సభ్యులు కడకంచి పద్మ-రాజు నార్ముల్ పాల సంఘం డైరెక్టర్ నోముల చిన్న వెంకటేష్ యూత్ కాంగ్రేస్ మండల అధ్యక్షుడు ఊట్కూరి సురేష్, సోకం వెంకటేష్, దడిగే చంద్రయ్య, దొప్ప వెంకటేష్, జంగ పవన్, జంగ దీపక్, ఎర్రం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
Related posts
-
Director Komal R. Bharadwaj Promises a New Cinematic Experience with Rahasyam Idam Jagath
Spread the love The upcoming film Rahasyam Idam Jagath has been generating buzz with its promotional content,... -
కార్తికేయ, హనుమాన్, కల్కి తరహాలోనే మా ‘రహస్యం ఇదం జగత్’ కూడా అందరినీ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది: దర్శకుడు కోమల్ ఆర్.భరద్వాజ్
Spread the love ఇటీవల తమ ప్రమోషన్ కంటెంట్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం రహస్యం ఇదం జగత్. సైన్స్ ఫిక్షన్ అండ్... -
Dulquer Salmaan, Venky Atluri, Sithara Entertainments’ Lucky Baskhar Trailer is enthralling and captivating
Spread the love Dulquer Salmaan, multilingual actor and prominent star of Indian Cinema, has been known for...