హుమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్

General News
Spread the love

మాతృదేవోభవ ఈరోజు హుమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీవో ఆధ్వర్యంలో మెట్టుగూడ సికింద్రాబాద్ లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా గా కె బి శ్రీధర్ జాతీయ అధ్యక్షులు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ ipc ఏ పద్మ చారి హానర్ ఈ చైర్మన్ తెలంగాణ ఉద్యోగుల సంఘం సిబా ప్రెసిడెంట్ ఉమెన్ ఫ్రంట్ సౌత్ ఇండియా కౌన్సిల్ మేరీ ఆల్ఫోన్సా అడ్వకేట్ చిత్ర సోషల్ యాక్టివిటీస్ ఆర్ ఎస్ జె తామస్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ ఆచార్య ఘోరం తీగుళ్ల ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ తబిత ఆశ్రమం పాల్గొన్నారు ఈ సందర్భంగా కె బి శ్రీధర్ గారు మాట్లాడుతూ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ ఐకమత్యంతో సుఖ సంతోషాలతో జీవించాలని దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది భారతదేశం ఆదర్శంగా ఉండాలని కోరారు

Related posts

Leave a Comment