యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దేవాలయాన్ని సందర్శించిన గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ .వి రమణ, గౌరవ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గుంట కండ్ల జగదీశ్వర్రెడ్డి, గౌరవ దేవాదాయ శాఖ మాత్యులు ఇంద్రకరణ్ రెడ్డి, గౌరవ ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్రెడ్డి, గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్.ఎలిమినేటి సందీప్ రెడ్డి, యాదాద్రి జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేల సత్పతి, రాచకొండ సీపీ మురళి మహేష్ భగవత్ తో పాటు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి రమణ
