యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలోని కర్రె కిష్టయ్య, మరియు నిమిషకవి దశరథలు ఇటీవలే మరణించినారు ఆ విషయం వైస్ ఎంపీపీ గాజుల లావణ్య వెంకటేష్ యాదవ్ ద్వారా తెలుసుకున్న కాంగ్రేస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇంచార్జ్ బీర్ల అయిలయ్యా వారి కుటుంబానికి కొంత ఆర్థిక సహాయంగా 50kg ల బియ్యం మందనపల్లి గ్రామ కాంగ్రేస్ పార్టీ కార్యకర్తల ద్వారా పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు ఊట్కూరి అంజయ్య, వార్డు సభ్యులు కడకంచి పద్మ-రాజు నార్ముల్ పాల సంఘం డైరెక్టర్ నోముల చిన్న వెంకటేష్ యూత్ కాంగ్రేస్ మండల అధ్యక్షుడు ఊట్కూరి సురేష్, సోకం వెంకటేష్, దడిగే చంద్రయ్య, దొప్ప వెంకటేష్, జంగ పవన్, జంగ దీపక్, ఎర్రం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
Related posts
-
‘భైరవం’ టీజర్ విడుదల
Spread the love బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం ఫస్ట్-లుక్... -
Trisha, Tovino Thomas, Vinay Roy starrer Identity Telugu trailer launched grandly – Film To Be Released in Telugu from 24th January
Spread the love Written & Directed by Akhil Paul, Anas Khan starring Tovino Thomas and Trisha... -
త్రిష, టోవినో థామస్, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్ – ఈనెల 24న తెలుగు విడుదల
Spread the love అఖిల్ పాల్, అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా టోవినో థామస్,...