ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత, రామదూత క్రియేషన్స్ అధినేత దాసరి కిరణ్ కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనని టీటీడి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మరియు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరిగారికి, టీటీడి బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Related posts
-
Director Komal R. Bharadwaj Promises a New Cinematic Experience with Rahasyam Idam Jagath
Spread the love The upcoming film Rahasyam Idam Jagath has been generating buzz with its promotional content,... -
కార్తికేయ, హనుమాన్, కల్కి తరహాలోనే మా ‘రహస్యం ఇదం జగత్’ కూడా అందరినీ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది: దర్శకుడు కోమల్ ఆర్.భరద్వాజ్
Spread the love ఇటీవల తమ ప్రమోషన్ కంటెంట్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం రహస్యం ఇదం జగత్. సైన్స్ ఫిక్షన్ అండ్... -
Dulquer Salmaan, Venky Atluri, Sithara Entertainments’ Lucky Baskhar Trailer is enthralling and captivating
Spread the love Dulquer Salmaan, multilingual actor and prominent star of Indian Cinema, has been known for...