IQ క్రియేషన్స్ పతాకంలో మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం లాంటి విభిన్నమైన వినోదాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు శివనాగేశ్వరరావు నూతన నటీ నటులతో, బొడ్డు కోటేశ్వరరావుగారు రూపొందిస్తున్న సరికొత్త కామెడీ థ్రిల్లర్ చిత్రం దోచేవారెవరురా.. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి ప్రత్యేక పాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్కుని షూటింగ్ దశలో ఉంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా సాంగ్, ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా దర్శకులు శివనాగేశ్వరరావు మాట్లాడుతూ… దోచేవారెవారురా సినిమా అనుకున్నదానికన్నా చాలా బాగా వస్తుంది, క్వాలిటీ పరంగా, నిర్మాణ పరంగా ఎక్కడ రాజి పడకుండా నిర్మాతలు సినిమాను నిర్మించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్, టీజర్ మరియు ట్రైలర్ విడుదల చేయబోతున్నాము. సెప్టెంబర్…
Category: FILM NEWS
‘తీస్ మార్ ఖాన్’ అందరినీ ఆకట్టుకుంటుంది : నిర్మాత డా.నాగం తిరుపతి రెడ్డి
స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం “తీస్ మార్ ఖాన్”. విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3 గా ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా నటిస్తుంది.నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్స్ సినిమా పట్ల ఆసక్తి పెంచాయి. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా.. చిత్ర హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ… ఈ మధ్య నేను…
ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ‘సాక్షి’ చిత్రం టైటిల్ విడుదల
చేతన్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై మట్టిపల్లి ఆంథోనీ దర్శకత్వంలో ఆదర్శ్, చిత్ర శుక్ల హీరో, హీరోయిన్లుగా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, జయలలిత, సుదర్శన్, భరణి ముఖ్య తారాగణంగా నిర్మాత చేతన్ రాజ్ నిర్మించిన చిత్రం ‘సాక్షి’. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఈ సందర్బంగా .. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. సమాజంలో నేడు ఆడపిల్లలపై లైంగిక దాడులు, అరాచకాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు ఎన్నో మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తరుణంలో జనాన్ని ఉద్రేకపరిచే, ఉత్తేజపరిచే వాళ్లకు విజ్ఞానాన్ని పెంపొందింపజేసే చిత్రాలు రావలసిన అవసరం ఉంది. అలాంటి చిత్రమే ఈ ‘సాక్షి’ అని అనుకుంటున్నాను. ఈ చిత్రం మహిళా ఇతివృత్తమని చెప్పారు. చేతన్…
ఆగస్ట్ 26న ‘భళా చోర భళా’ థియేటర్లలో విడుదల
ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ, చింటు, శాంతి దేవగుడి, రామ్ జగన్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో యాక్టివ్ స్టూడియోస్ బ్యానర్పై తెరకెక్కుతోన్న చిత్రం ‘భళా చోర భళా’. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ మిస్టరీ చిత్రానికి ఏ. ప్రదీప్ దర్శకత్వం వహిస్తుండగా.. ఏ. జనని ప్రదీప్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 26న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. చిత్ర ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో నటుడు ఖయ్యుమ్ మాట్లాడుతూ.. ‘‘ఈనెల 26న మా భళా చోర భళా చిత్రం విడుదల కాబోతోంది.. కంప్లీట్ నెపోటీజమ్ సినిమా అనొచ్చు.. ఎందుకంటే ఇందులో అందరం సీనియర్ ఆర్టిస్టులకు సంబంధించిన వాళ్ళమే ఉన్నాం.. ప్రదీప్ నాకు ఏవీఎస్గారి అబ్బాయిగా 20ఏళ్ల క్రితమే తెలుసు..…
నిర్మాత బెక్కం వేణుగోపాల్ చేతుల మీదుగా ‘ఏయ్ బుజ్జి నీకు నేనే’ ఆడియో సీడీ విడుదల
సంజన చరణ్ సమర్పణలో.. ఎస్ఎస్ మూవీ కార్పోరేషన్ బ్యానర్పై సతీష్ మేరుగు, హృతికా సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఏయ్ బుజ్జి నీకు నేనే’. హీరోగానే కాకుండా ఈ చిత్రానికి కథ, స్ర్కీన్ప్లే, డైలాగ్స్, నిర్మాత, దర్శకత్వం బాధ్యతలను సతీష్ మేరుగు నిర్వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్ర ఆడియో విడుదల వేడుకను చిత్రయూనిట్ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ ఆడియో సీడీని ఆవిష్కరించి.. చిత్రయూనిట్కు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమానికి SI కృష్ణమూర్తి, CI రామిరెడ్డి, తెలంగాణ స్టేట్ ఫీచర్స్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్, ‘మీలో ఒకడు’ దర్శకుడు కుప్పిలి శ్రీనివాస్, నటుడు దేవా తదితరులు హాజరై.. సినిమా ఘన విజయం సాధించాలని…
మణి సాయితేజ ‘మెకానిక్’ (ట్రబుల్ షూటర్) షూటింగ్ ప్రారంభం!!
టీనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మున్నా (ఎమ్.నాగమునెయ్య) – కొండ్రాసి ఉపేందర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “మెకానిక్” “ట్రబుల్ షూటర్” అన్నది ట్యాగ్ లైన్. ఈ చిత్రం ద్వారా ముని సహేకర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో గ్రామీణ నేపథ్యంలో ఒక బర్నింగ్ ప్రాబ్లం నేపథ్యంలో వినోదానికి పెద్ద పీట వేస్తూ సందేశాత్మకంగా రూపొందనుంది. మణిసాయితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రంలో రేఖనిరోషా హీరోయిన్!! తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, ఛత్రపతి శేఖర్, సంధ్యా జనక్, సునీత మనోహర్, దొరబాబు, కిరీటి దామరాజు, బిందాస్ భాస్కర్, ఘర్షణ శ్రీనివాస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఛాయాగ్రహణం: ఎస్.వి.శివరాం, ఎడిటర్: ఎమ్.ఆర్.వర్మ, ఆర్ట్: శ్రీజాయ్ శ్రీను, సంగీతం: వినోద్ యాజమాన్య, సాహిత్యం…
ఆగస్ట్ 12 నుండి ZEE 5 లో స్ట్రీమ్ అవుతున్న సదా, ఆర్యన్ రాజేష్ ల “హలో వరల్డ్” వెబ్ సిరీస్
ఘనంగా జరుపుకున్న ZEE 5, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ “హలో వరల్డ్” వెబ్ సిరీస్ ప్రి రిలీజ్ ఈవెంట్ ఇప్పటి వరకు ZEE5 ప్రేక్షకులకు అద్భుతమైన వెబ్ సిరీస్ లను అందిస్తుంది . పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, అన్నపూర్ణ స్టూడియోస్ స్టేబుల్ నుండి ‘లూజర్ 2’, BBC స్టూడియోస్ మరియు నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ నుండి ‘గాలివాన’ ప్రదర్శించిన తర్వాత, ఇది ఇటీవల వచ్చిన ‘రెక్కీ,మరియు టాలీవుడ్ నటుడు సుశాంత్ OTT అరంగేట్రం చేసిన ‘మా నీళ్ల ట్యాంక్’ పేపర్ రాకెట్’. లు కూడా ఎంతో సూపర్ హిట్ అయ్యి వీక్షకుల మనసులు గెలుచుకున్నాయి. తాజాగా సదా, ఆర్యన్ రాజేష్ లు కూడా OTT అరంగేట్రం చేసిన 8-ఎపిసోడ్ల ‘హలో వరల్డ్’ వెబ్ సిరీస్ ‘ ఆగస్టు 12…
ZEE5 streams ‘Hello World’ from August 12
The 8-episode series’s pre-release event was held in a novel way at T-Hub Hyderabad, 13th August, 2022: ZEE5 has been relentlessly dishing out a wide variety of content in various formats in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, Marathi, Gujarathi, Bengali and other languages. ZEE5 has made a name for itself nationwide as a prominent streaming platform since its inception. The streaming giant has been streaming ‘Roudram Ranam Rudhiram’ to a blockbuster response. On the web series front, ZEE5 has been spectacular. After presenting the comedy-drama ‘Oka Chinna Family Story’ from…
నా కెరీర్ లోనే ‘మాచర్ల నియోజకవర్గం’ బెస్ట్ ఓపెనింగ్ : సక్సెస్ మీట్ లో హీరో నితిన్
యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ భారీ మాస్ కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మాతలుగా, ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ మీడియా మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు చాలా పెద్ద థాంక్స్. నా కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చారు. మీ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని నమ్మాను, నా నమ్మకం ‘మాచర్ల నియోజకవర్గం’తో మరోసారి నిజమైయింది. చాలా కాలం తర్వాత…
aha OTT goes premium with “aha Gold
~innovation for enhancing Customer experience and delight ~ ~Enjoy both Telugu and Tamil entertainment in 4K and Dolby Audio with aha Gold~ National, August XX, 2022: aha, one of India’s leading language OTT platforms announced the launch of aha GOLD– a premium annual subscription offering created to deliver exciting 4K ultra HD video streaming combined with high quality Dolby audio to enhance the overall customer experience. As part of this annual subscription, viewers now have access to all of aha’s new releases, including movies, TV shows, and original content –…
