నవీన్ చంద్ర, స్వాతిరెడ్డి ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘మంత్ ఆఫ్ మధు”. విమర్శకుల ప్రశంసలు పొందిన భానుమతి & రామకృష్ణ చిత్రాన్ని అందించిన దర్శకుడు శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించగా, యశ్వంత్ ములుకుట్ల క్రిషివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్పిక్డ్ స్టోరీస్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. సుమంత్ దామ సహ నిర్మాతగా, రఘువర్మ పేరూరి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆస్కార్ విజేత ఎం.ఎం కీరవాణి, హీరో సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిధులుగా హాజరైన ఈ ప్రీరిలీజ్ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీకాంత్…
Category: Entertainment
Jitender Reddy’s focus on experimental roles!
Rakesh Varre, who gained popularity with movies “Baahubali“ and “Evvarikee Cheppoddu” is known for taking on challenging roles. Recently, released mysterious posters with the name JITHENDER REDDY, raised curiosity about the character and the film’s title. In one of the intriguing posters, the character is shown sitting in front of group, leaving people curious about the actor’s identity and the unique storyline. The posters feature a dynamic character but didn’t reveal the hero’s name, leaving the audience in suspense. Rakesh Varre seems to be playing a role of a leader,…
ప్రయోగాత్మక పాత్రలవైపు జితేందర్ రెడ్డి చూపు…!
‘బాహుబలి’, ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ సినిమాల తో ప్రేక్షకులకి సుపరిచితులు అయిన రాకేష్ వర్రే ఎప్పుడూ ప్రయోగాత్మక పాత్రలనే ఎంచుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం జితేందర్ రెడ్డి అనే పేరుతో హీరో ఎవరో తెలియకుండా పోస్టర్లు రిలీజ్ చేశారు. పోస్టర్లు చూడడానికి చాలా పవర్ ఫుల్ గా ఉన్నప్పటికీ అందులో ఉన్న కథానాయకుడు ఎవరు?, అసలు టైటిల్ లో ఉన్న ఈ జితేందర్ రెడ్డి ఎవరు? అని చర్చనీయాంశం అయ్యింది. ఒక వ్యక్తి కొంత మంది జనాల ముందు కూర్చుని చిన్న పాప మీద చెయ్యి వేసి నాయకుడు శైలిలో కనిపిస్తాడు. కాని ఆ పోస్టర్ లో కూడా హీరో ఎవరు అనేది తెలియడం లేదు. ఆ పోస్టర్ తో అసలు ఆ పాత్ర చెయ్యబోతున్న హీరో ఎవరు?, ఎందుకు అతన్ని దాచారు అని రకరకాల కథనాలు ఇండస్ట్రీలో వినిపించాయి.…
కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ ఎలక్ట్రి ఫైయింగ్ ట్రైలర్ ను రిలీజ్ చేసిన ఏస్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి
కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ హీరోగా పాన్ ఇండియా యాక్షన్ స్పెక్టకిల్ గా రూపొందుతోన్న చిత్రం ‘ఘోస్ట్’. దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రాన్ని యాక్షన్ ఫీస్ట్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 19న దసరా కానుకగా కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో విడుదలకి సిద్ధమవుతుంది. అక్టోబర్ 1న చిత్ర బృందం ఘోస్ట్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసింది. ఏస్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెలుగు ట్రైలర్ ను తన సోషల్ మీడియా మాధ్యమాల్లో విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం హై ఓల్టేజ్ యాక్షన్ తో ట్రే మెండస్ బిజీఎం తో రొమాంచితంగా ఉంది. ట్రైలర్ ఇంతక ముందెన్నడూ చూడని…
Explosive Trailer Of Karunada Chakravarthy Shiva Rajkumar ‘s Pan India Spectacle GHOST Is Unveiled By Ace Director SS Rajamouli
Karunada Chakravarthy Shiva Rajkumar’s Pan India Action Spectacle ‘Ghost’ is being made as High Voltage Action Thriller. Director Srini is crafting the film as big daddy of all action films. Popular politician and producer Sandesh Nagraj is bank-rolling this biggie on a prestigious manner under his Sandesh Productions. ‘Ghost’ is gearing up to hit the screens globally on 19th October for Dussehra in Kannada, Telugu, Hindi, Tamil, and Malayalam languages. On October 1st, makers released the much anticipated trailer of ‘Ghost.’ SS Rajamouli has unveiled the trailer in Telugu via…
‘పెదకాపు-1’ ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు: ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్
యంగ్ టాలెంటెడ్ విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ‘అఖండ’ బ్లాక్బస్టర్ తర్వాత ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 29న విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ప్రెస్ మీట్ లో హీరో విరాట్ కర్ణ మాట్లాడుతూ..‘పెదకాపు-1′ చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సినిమా గురించి, నా పెర్ఫార్మెన్స్ గురించి చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. కథని నమ్మి కొత్త హీరోతో ఇంత గ్రాండ్ గా సినిమా నిర్మించిన మా బావగారు(మిర్యాల రవీందర్ రెడ్డి) గారికి…
Trivikram congratulates Pulagam Chinnarayana for penning ‘Janapada Brahma’ B. Vittalacharya’s authentic history
‘Janapada Brahma’ B. Vittalacharya’s folklore films are known to one and all. Telugu movie lovers hold the yesteryear filmmaker in high esteem, thanks to his tireless work that has been admired by people down the generations. Senior journalist and writer Pulagam Chinnarayana, a passionate film lover himself, has written a book named ‘Jai Vittalacharya’ to introduce the legend’s style and cinematic treatment to the new generation. The book encapsulates Vittalacharya’s journey comprehensively and meticulously. Zeelan Basha Shaikh has published this book under the auspices of Movie Volume Media. The book…
జానపద బ్రహ్మ విఠలాచార్య చరిత్రను అక్షరబద్ధం చేసిన పులగం చిన్నారాయణకు కంగ్రాట్స్ : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్
జానపద బ్రహ్మ బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన, నిర్మించిన సినిమాలు చూడని ప్రేక్షకులు ఉండరని అంటే అతిశయోక్తి కాదు. తరాలు మారినా తరగని ఆదరణ కల చిత్రాలు తీశారాయన. విఠలాచార్య సినిమా స్టైల్ ఆఫ్ మేకింగ్, ఆయన సినీ ప్రయాణాన్ని ఈతరం ప్రేక్షకులకు సమగ్రంగా పరిచయం చేయాలని సీనియర్ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ సంకల్పించి… ‘జై విఠలాచార్య’ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ‘మూవీ వాల్యూమ్ మీడియా’ ఆధ్వర్యంలో షేక్ జీలాన్ బాషా ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికులు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. తొలి ప్రతిని సీనియర్ సివిల్ సర్వెంట్, రైల్వే ఉన్నతాధికారి రవి పాడి అందుకున్నారు. ‘జై విఠలాచార్య’ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ”పులగం చిన్నారాయణ నాకు బాగా పరిచయం. ఆయన…
చంద్రబోస్కు ఘన సత్కారం
జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ని ఘనంగా సత్కరించారు. ప్రముఖ సినీ నటుడు ప్రదీప్ I FLY STATION ఆధ్వర్యంలో హైదరాబాద్లోని శిల్పకళావేదిక లో ఈ కార్యక్రమం జరిగింది. చంద్రబోస్ రచించిన గీతాల గురించి వారే స్వయంగా తమ మనసులోని మాటలను తెలియజేస్తూ , ఆ పాటను ప్రముఖ గాయనీ గాయకులు గీతామాధురి, దీపు, పి విఎన్ఎస్ రోహిత్, సత్య యామిని, అతిథి భావరాజు, సాయి చరణ్ లతో పాడించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. వారిలో మురళీ మోహన్ , సంగీత దర్శకురాలు శ్రీలేఖ, రచయిత రామ జోగయ్య శాస్త్రి, జర్నలిస్టులు ప్రభు, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భాంగా జరిగిన కార్యక్రమంలో చంద్రబోస్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం అంటూ.. తన అన్నయ్యను వేదికపై పరిచయం చేశారు.…
ది ఎక్సార్సిస్ట్ ఫ్రాంచైజీలో ది ఎక్సార్సిస్ట్: బిలీవర్ అక్టోబర్ 6న రాబోతుంది
ది ఎక్సార్సిస్ట్: బిలీవర్ అనేది డేవిడ్ గోర్డాన్ గ్రీన్ దర్శకత్వం వహించిన రాబోయే అమెరికన్ అతీంద్రియ భయానక చిత్రం. ది ఎక్సార్సిస్ట్ ఫ్రాంచైజీలో ఆరవ విడత, ఇది ది ఎక్సార్సిస్ట్కి ప్రత్యక్ష సీక్వెల్గా పనిచేస్తుంది. విలియం పీటర్ రాసిన ది సమె నేమ్ – నవల ఆధారంగా బ్లాటీ, ది ఎక్సార్సిస్ట్ (1973) ఒక సూపర్ నేచురల్ హారర్ చిత్రం, ఇది ప్రపంచాన్ని కదిలించింది. ది ఎక్సార్సిస్ట్ : బిలీవర్ – అక్టోబర్ 6న ఇంగ్లీష్, తమిళం, తెలుగు & హింది భాషల్లో విడుదల కాబోతుంది. ప్రసిద్ధ హాలోవీన్ చిత్రాల ఫ్రాంచైజీకి చెందిన డేవిడ్ గోర్డాన్ గ్రీన్ (హాలోవీన్,2018), హాలోవీన్ కిల్స్, 2021 & హాలోవీన్ ముగుస్తుంది (2022)! 1973 చిత్రం వసూళ్లు సాధించింది10 అకాడమీ నామినేషన్లు అత్యుత్తమంగా నామినేట్ చేయబడిన మొదటి భయానక చిత్రం చిత్రం.…
