వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “18 పేజిస్” నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇటీవలే కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ & అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ “18పేజిస్” ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ “18పేజిస్” టీజర్ కి, “నన్నయ్య రాసిన” అలానే “టైం ఇవ్వు పిల్ల” అనే పాటలతో పాటు రీసెంట్ గా రిలీజైన “ఏడు రంగుల వాన” అనే పాటకు కూడా…
Category: Entertainment
Ideal Multiplex Launches AMR Planet Mall : Secunderabad’s first state-of-art Mall and a 7-screen Multiplex
Hyderabad, 14 December 2022: Ideal Multiplex launched AMR Planet, a state-of-art mall and multiplex in Secunderabad. The AMR Planet Mall was inaugurated by Shri Nandamuri Balakrishna, an eminent film personality and a super star of Telugu Cinema. The AMR Planet mall is situated in Moulali and is spread over 220,000 Sq ft with over 40 retail stores. The Mall also has a food court spread over 18,000 Sq ft with 14 brands catering multiple cuisines. It also has a capacity to park 450 cars for the convenience of the customers.…
సంక్రాంతి సంబరం ఎక్కడికి దారితీస్తుందో..!?
వెండితెరకు ఈ సంక్రాంతి సంబరం బాగా వేడిమిని పుట్టించనుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అందుకు కారణం లేకపోలేదు.. ఈ సారి సంక్రాంతి సినిమాల చుట్టూ రాజకీయ వాతావరణం చోటుచేసుకోనుందని సినీ జనాలు వాపోతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఈ పండగకు మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ , నందమూరి నటసింహం బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ చిత్రాలు పోటీకి సై అంటూ కాలు దువ్వుతున్నాయి. ఈ రెండు చిత్రాలు సంక్రాంతికే విడుదలవుతుండడంతో ఇరువర్గాల అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి యూరప్ లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రీకరణలో మెగాస్టార్ తో పాటు శృతిహాసన్ పాల్గొంటోంది.…
Pragya Jaiswal : ‘అఖండ’ బ్యూటీ పరువాల ప్రయోగం!
నందమూరి బాలయ్య ‘అఖండ’తో అందరి హృదయాల్ని కొల్లగొట్టిన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఈ అందాల సుందరి కుర్రాళ్ల మతులు పోగొట్టడమేకాదు.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎంతో హుషారుగా కనిపిస్తూ.. పోస్టులు పెడుతూ నెటిజనుల ప్రశ్నలకు, అభిమానుల చిలిపి పోస్టులకు అంతే చిలిపిగా సమాధానాలిస్తూ తనకంటూ ఓ క్రేజ్ ని ఏర్పరచుకుంటోంది! తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో రెడ్ బ్లౌజ్లో పరువాలు చూపిస్తూ ప్రగ్యాజైస్వాల్ పెట్టిన హాట్ పిక్స్ యువతరానికి కేక పుట్టిస్తున్నాయి. దీంతో ఈ రెడ్ కలర్ డ్రెస్లో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. తాను ధరించిన గాగ్రా, చోళీలో కుర్రాళ్ల హృదయాల్లో గిలిగింతలు పెడుతోంది! ఆఫర్ల కోసం పరువాల్ని వలగా విసురుతోంది ఈ ‘అఖండ’ బ్యూటీ!! ‘కంచె’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన ప్రగ్యా జైస్వాల్ తన నటనతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఆ సినిమా తర్వాత…
విశాల్ పాన్ ఇండియా చిత్రం ‘లాఠీ’ ట్రైలర్ విడుదల
యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్పై రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’. రమణ, నంద సంయుక్తగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన యాక్షన్ తో కూడిన ‘లాఠీ’ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. తీవ్రంగా గాయపడిన విశాల్ డంప్ యార్డ్ లో నగ్నంగా నడుస్తున్నట్లుగా ట్రైలర్ ప్రారంభమైయింది. నేరస్థులను లాఠీ తో కొట్టడానికి తన పై అధికారుల నుండి ఆదేశాలు పొందేందుకు ఇష్టపడే నిజాయితీ గల పోలీసు అధికారిగా విశాల్ పరిచమయ్యారు. ”మీ లాంటి వాళ్ళని చేతికి లాఠీ ఇచ్చి కొట్టమంటే.. అది మాకు పై అధికారులు ఇచ్చే ఆర్డర్ కాదురా.. ఆఫర్” అని విశాల్ చెప్పిన డైలాగ్ తన పాత్రలోని ఇంటెన్స్ ని తెలియజేస్తోంది. నిజాయితీగా నిర్వహించే…
నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సెకండ్ సింగిల్ ‘సుగుణ సుందరి’ లిరికల్ వీడియో టైం లాక్
గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’లో గతంలో ఎన్నడూ లేని విధంగా మాస్ ట్రీట్ అందించబోతున్నారు. మేకర్స్ సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషన్ మెటీరియల్ అంచనాలను పెంచుతోంది. ‘వీరసింహారెడ్డి’ సెకండ్ సింగిల్ సుగుణ సుందరిని డిసెంబర్ 15న విడుదల చేస్తామని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు పాటను లాంచ్ చేయడానికి టైం ని లాక్ చేసారు. సుగుణ సుందరి ఉదయం 9:42 గంటలకు విడుదల కానుంది. ఓ లవ్లీ పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ ప్రకటన చేశారు. పోస్టర్లో బాలకృష్ణ యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపించగా శృతి హాసన్ మల్టీ-కలర్ డ్రెస్లో ఆకట్టుకుంది. ఈ డ్యూయట్ లో లీడ్ పెయిర్ అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించబోతుతున్నారు.…
మాస్ మహారాజా రవితేజ “ధమాకా” థియేట్రికల్ ట్రైలర్ డిసెంబర్ 15న విడుదల
మాస్ మహారాజా రవితేజ, త్రినాధరావు నక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధమాకా’ టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దాదాపు ప్రతి పాట చార్ట్బస్టర్గా నిలిచింది. జింతాక్, దండకడియాల్ ట్రాక్లు మాస్ ని అలరిస్తున్నాయి. సక్సెస్ఫుల్ మ్యూజికల్ ప్రమోషన్ల తర్వాత మేకర్స్ ఈ రోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. డిసెంబర్ 15న ధమాకా ట్రైలర్ను విడుదల చేయనున్నారు. ట్రైలర్ పోస్టర్లో రవితేజ క్లాస్ అవతార్లో సూట్లో కళ్లజోడుతో కనిపించారు. ఇందులో క్లాస్ , మాస్ అవతార్లలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. రెండు పాత్రలు వినోదాత్మకంగా ఉండబోతున్నాయి. సినిమాలో యాక్షన్, ఇతర అంశాలతో పాటు హై ఎంటర్ టైన్మెంట్ వుండబోతుంది. శ్రీలీల కథానాయిక గా నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న’ ధమాకా’ భారీ బడ్జెట్తో…
‘దోచేవారేవారురా! (కల్లాసు అన్నీ వర్రీసు…నువ్వేలే ..నీ బాసు.) పాటకు అనూహ్య స్పందన..
ఐ క్యూ క్రియేషన్స్ బ్యానర్ లో బొడ్డు కోటేశ్వరరావు నిర్మాత గా ప్రముఖ దర్శకుడు శివనాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “దోచేవారేవారురా!” ఈచిత్రం లోని ” కల్లాసు అన్ని వర్రీసూ..నువ్వేలే..నీ బాసూ.. పాట ను గుంటూరు “మలినేని లక్ష్మయ్య” మహిళా ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ మలినేని పెరుమాళ్ళు గారి చేతులు మీదుగా విడుదల చేసారు. కాలేజ్ చైర్మన్ మలినేని పెరుమాళ్ళు మాట్లాడుతూ.. ముందుగా చిత్ర యూనిట్ కి మన కాలేజ్ తరుపున స్వాగతం!! శివనాగేశ్వరరావు గారి “మని” చిత్రం నా స్కూల్ డేస్ లో చూసాను. ఆ రోజుల్లో ట్రెండ్ సెట్టర్. తర్వాత చాలా మంచి మూవీస్ ఆయన దర్శకత్వంలో వచ్చాయి..ఈ రోజు మన కాలేజ్ కి వచ్చి.. సాంగ్ లాంచ్ చేయడం చాలా అదృష్టం గా భావిస్తున్నాను..ఈ చిత్ర యూనిట్ మన కాలేజ్ రావటానికి నా…
ప్రేమ ట్విస్టులతో ‘అమ్మాయిలు అర్థంకారు’
“1940లో ఒక గ్రామం”,”‘కమలతో నా ప్రయాణం”, “జాతీయ రహదారి” వంటి అవార్డు సినిమాల దర్శకుడు నరసింహ నంది తెరకెక్కిస్తున్న తాజా సినిమా “అమ్మాయిలు అర్థంకారు”. అల్లం శ్రీకాంత్, ప్రశాంత్, కమల్, మీరావలి హీరోలుగా, సాయిదివ్య. ప్రియాంక, స్వాతి, శ్రావణి హీరోయిన్లుగా నటించారు. శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నిర్మాతలు నందిరెడ్డి విజయలక్ష్మిరెడ్డి, కర్ర వెంకట సుబ్బయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. .అతిధులగా పాల్గొన్న సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, నిర్మాత మేడికొండ వెంకట మురళీకృష్ణ ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ…
40 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్తో ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ : నటుడు, నిర్మాత అలీ
అలీ, నరేశ్లు ముఖ్యపాత్రల్లో నటించి ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించి మెప్పించిన చిత్రం ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’. మౌర్యాని, పవిత్రా లోకేశ్ కీలకపాత్రల్లో నటించారు. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా వల్ల రోజుకో రకంగా ఎవరో ఒకరు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియానే తమ కథా వస్తువుగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’. 40రోజుల క్రితం ఆహా ఓటీటీ చానల్లో ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ విడుదలైంది ఈ సినిమా. విడుదలైన రోజు నుండి ఈ రోజు వరకు రకరకాల కాంప్లిమెంట్స్ వచ్చాయి. సినిమాలో నటించిన నటీ నటులందరికి మెసేజ్ల రూపంలో ఇప్పటికి రోజు మెసేజ్లు అందుతున్నాయి అన్నారు అలీ అండ్ టీమ్. ఆలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అలీ సమర్పణలో మోహన్ కొణతాల, అలీబాబా, శ్రీచరణ్ నిర్మించిన ఈ చిత్రానికి…
