హైదరాబాద్, సెప్టెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను భావితరాలకు తెలిసేలా పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ గుంటి నగేష్ కోరారు. శనివారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ 110 వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుంటి నాగేష్ మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజి ప్రజా సేవకే జీవితం అంకితం చేశారని, ఆయన జీవితం తెలంగాణ సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. తొలిదశ, మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. గాంధీజీ సిద్ధాంతాలను ఆచరించి, అణగారిన వర్గాల అభ్యున్నతికి బాపూజీ కృషి చేశారనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో చరణ్ దాసు…
Category: ఇతరములు
Kottha Sripriya appointed as Chairperson of Telangana State Gazetted Officers Association
Warangal: Kotha Sri Priya has been appointed as the additional chairperson of the Telangana Gazetted Officers Association Central (State) Women’s Section. State chairperson Dr. G. Deepareddy announced the state committee of the association. Many are expressing happiness over the appointment of Kotha Sri Priya, who is working as a Business Support Officer in the Fertilizer Control Laboratory in Hanumakonda Subedari, Warangal district, as the chairperson of the Telangana State Gazetted Officers Association. To this extent, she was handed over the relevant appointment letters at a meeting held at the association…
ఘనంగా ఎమ్.ఏ హమీద్ పుట్టిన రోజు వేడుక
హైదరాబాద్: పుట్టిన రోజు…ప్రతి ఒక్కరికి ఎంతో ప్రత్యేకమైన రోజు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకుంటారు. బర్త్ డే….చాలా మందికి ఎంతో స్పెషల్ డే. యువకళావాహిని ఉపాధ్యక్షులు ఎమ్.ఏ హమీద్ జన్మదినోత్సవం 14.9.2025 (ఆదివారం) సాయంత్రం 7 గంటలకు గెట్ టు గెదర్ ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం అత్యంత సన్నిహితులు, మిత్రుల మధ్య ఆడంబరంగా జరిగింది. ఈ సందర్బంగా జరిగిన వేడుకలో రసమయి డాక్టర్ ఎం.కె.రాము, కిన్నెర రఘురాం, యువకళావాహిని లంక లక్ష్మీనారాయణ, సంగీత దర్శకుడు కలగా కృష్ణమోహన్, టివి సినీ నటులు కాదంబరి కిరణ్ కుమార్, కృష్ణ తేజ, ఏసీపీ రాజశేఖర్, రెరా డైరెక్టర్ కొత్త శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ డా. మహ్మద్ రఫీ, నంది అవార్డు గ్రహీత ఎండి అబ్దుల్, కో ఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్…
JNJ సభ్యుల రిలే దీక్ష
– పేద జర్నలిస్టులు ఓ ఇంటివాళ్ళను చేయండి – JNJ సొసైటీకి కేటాయించిన స్థలాలు అప్పగించాలి – ప్లాట్లు చేసుకునేందుకు సహకరించాలని అధికారులను ఆదేశించండి – సీఎం రేవంత్ రెడ్డికి JNJ సభ్యుల వినతి జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 38 ఎకరాలు అప్పగించి ఏడాది పూర్తి అయింది.. అయినా ప్రభుత్వ అధికారులు కేసులు ఉన్నాయన్న సాకుతో సొసైటీకి పెట్ బషీరాబాద్ స్థలాన్ని సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. దీంతో పేద జర్నలిస్టులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 1100 మంది సీనియర్ జర్నలిస్టుల్లో సగం మందికి పైగా కెరీర్ చరమాంకంలో ఉన్నారు. ఇప్పటికే 80 మంది జర్నలిస్టు మృత్యువాత పడ్డారు.. మరో 300 మంది జర్నలిస్టులు అనారోగ్య సమస్యలతో మంచాన పడ్డారు. జర్నలిస్టుల జీవితకాల కోరిక అయిన సొంత గూడు…
యువతులు ఫిట్నెస్పై దృష్టి సారించాలి : ఫిట్నెస్ ట్రైనర్ అను ప్రసాద్
హైదరాబాద్: యువతులు, మహిళలు ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టి సారించి నిత్యం వ్యాయామం, యోగ వంటి ఆరోగ్యాన్ని పెంపొందించే అంశాలను అలవాటు చేసుకోవాలని ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ అను ప్రసాద్ సూచించారు. మంగళవారం నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక ఫిట్నెస్ క్యాంపులో మాట్లాడారు. క్షణం తీరికలేని నగర జీవితంలో శారీరక శ్రమ తగ్గిపోవడంతో పలు రకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని చెప్పారు. ముఖ్యంగా యువతులు, మహిళలు ఊబకాయం వంటి సమస్యలతో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో యుక్త వయసు నుంచే వ్యాయామం, జుంబా, డ్యాన్స్ వంటి ఫిట్నెస్ కార్యక్రమాలు చేయాలని అను ప్రసాద్ సూచించారు. విద్యార్థి దశ నుంచే వ్యాయామానికి సమయం కేటాయించడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే సమస్యలను నివారించవచ్చని కళాశాల ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారి ఉదయశ్రీ…
Happy Birthday : చక్కని చిరునవ్వుకు సాక్షి పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి
ఘనంగా పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి జన్మదినోత్సవం హైద్రాబాద్: పుట్టిన రోజు…ప్రతి ఒక్కరికి ఎంతో ప్రత్యేకమైన రోజు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకుంటారు. బర్త్ డే….చాలా మందికి ఎంతో స్పెషల్ డే. సీనియర్ బీజేపీ నాయకులు పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి 42వ జన్మదినోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. రామంతాపూర్ పరిధిలోని కేసీఆర్ నగర్ కు చెందిన మహేశ్వర్ రెడ్డి ఈ జన్మదినోత్సవాన్ని తన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, మిత్రుల మధ్య ఆడంబరంగా జరుపుకున్నారు పోరెడ్డి రంగారెడ్డి -కే.శే. నారాయణమ్మల రెండవ కొడుకు అయిన పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి చిన్నప్పటి నుంచే అనురాగాలు.. ఆప్యాయతలకు పెట్టింది పేరుగా జీవనం సాగించారు. పోరెడ్డి మహేశ్వర్ రెడ్డికు భార్య మమత, ఇద్దరు పిల్లలు సంజన, సంకీర్త్ రెడ్డిలు. ఈ సందర్బంగా మారుపాక గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు…
YSR’s services as Chief Minister are memorable: TPCC General Secretary Palle Srinivas Goud
Dr. YSR’s death anniversary celebrated in Manthapuri Aleru, September 2: Former Chief Minister Dr. YSR distributed fruits to children in the village school on the occasion of his death anniversary in Mantapuri village of Aleru mandal of Yadadri Bhuvanagiri district. Speaking at the event held on this occasion, TPCC General Secretary Palle Srinivas Goud said that Rajasekhara Reddy was known for his straightforwardness and outspokenness in politics. Rajasekhara Reddy, who showed interest in politics since his college days, held the post of minister in the state government from 1980-83. He…
ముక్కుసూటితనానికి, నిర్మొహమాట ధోరణికి డాక్టర్ వై.ఎస్.ఆర్ ప్రసిద్ధుడు : టిపిసిసి ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్
మంతపురి గ్రామంలో ఘనంగా డాక్టర్ వై.ఎస్.ఆర్ వర్ధంతి ఆలేరు, సెప్టెంబర్ 2 (టాలీవుడ్ టైమ్స్) : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మంతపురి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వై.ఎస్.ఆర్ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని పాఠశాలలో పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. రాజకీయాల్లో ముక్కుసూటితనానికి, నిర్మొహమాట ధోరణికి రాజశేఖరరెడ్డి ప్రసిద్ధుడు అని పేర్కొన్నారు. కళాశాల దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపిన రాజశేఖరరెడ్డి 1980-83 కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవిని నిర్వహించారు. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎన్నికయ్యారు. పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి 6 సార్లు విజయం సాధించారు. రాష్ట్ర శాసనసభ ప్రతిపక్షనేత గా, రెండు సార్లు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడిగానూ…
State-of-the-art digital screens launched at Yadadri Temple
Digital signage revolution in Yadagirigutta With an aim to enhance the experience of the pilgrims and strengthen the temple administration, the Principal Secretary, Endowments Department, Smt. Sailaja Ramayyar, IAS and District Collector M. Hanumantha Rao inaugurated state-of-the-art digital screens at Yadadri Lakshminarasimhaswamy Temple (Yadagirigutta), Yadadri Tirumala Temple. This is a significant step in introducing digital signage solutions at the temples. Through this, real-time information, temple timings and other important announcements will be conveyed to the devotees in an efficient and eco-friendly manner. This digital transformation project has been designed and…
యాదగిరిగుట్టలో డిజిటల్ సైనేజ్ విప్లవం ..యాదాద్రి ఆలయంలో అత్యాధునిక డిజిటల్ స్క్రీన్ల ప్రారంభం
యాత్రికుల అనుభవాన్ని మెరుగుపరచి, ఆలయ పరిపాలనను బలోపేతం చేయాలనే లక్ష్యంతో దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శైలజా రమయ్యర్, ఐఏఎస్ మరియు జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు ఆధ్వర్యంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో (యాదగిరిగుట్ట), యాదాద్రి తిరుమల దేవస్థానంలో అత్యాధునిక డిజిటల్ స్క్రీన్లను ప్రారంభించారు. మందిరాలలో డిజిటల్ సైనేజ్ సొల్యూషన్లను ప్రవేశపెట్టడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు. దీని ద్వారా భక్తులకు రియల్-టైమ్ సమాచారం, ఆలయ సమయ పట్టికలు మరియు ఇతర ముఖ్య ప్రకటనలు సమర్థవంతంగా, పర్యావరణహితంగా చేరవేయబడతాయి. ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ను 5th ఎస్టేట్ మీడియా రూపకల్పన చేసి అమలు చేసింది. ఈ సంస్థ స్థాపకులు సంకేపల్లి రలిత్ రెడ్డి, కుమారి జి. నిరూపమ వర్మ, శ్రీ పి. అర్జున్ రెడ్డి. ఈ వినూత్న డిజిటల్ ఇన్స్టాలేషన్లు ఆలయ ప్రాంగణంలో వ్యూహాత్మకంగా ఏర్పాటు…

 
			 
			 
			 
			 
			 
			 
			 
			 
			