(Tollywood Times correspondent) Hyderabad, April 26: Former Principal K. S. Donthiri Narasimha Reddy, who had been performing his professional duties effectively for a long time, looking after the well-being of the schools he was working in, and paving flower paths so that the future of the students could follow a proper path, has passed away this month, i.e. on Wednesday, 16-04-2025. The 12th day of the funeral of such a distinguished Principal K. S. Donthiri Narasimha Reddy was held on Saturday, 26-4-2025 at 12 noon in the presence of relatives…
Category: ఇతరములు
మాజీ ప్రధానోపాధ్యాయులు కీ. శే. దొంతిరి నర్సింహా రెడ్డి ద్వాదశ దినకర్మ
(టాలీవుడ్ టైమ్స్ ప్రతినిధి) హైదరాబాద్, ఏప్రిల్ 26 : సుదీర్ఘకాలం ప్రధానోపాధ్యాయులుగా సమర్థవంతంగా తన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ.. పనిచేస్తున్న పాఠశాలల బాగోగులు చూస్తూ, విద్యార్థుల భవిష్యత్తు సక్రమమైన మార్గంలో నడిచేలా పూలబాటలు వేస్తూ ఉన్నతమైన సేవలను అందించిన మాజీ ప్రధానోపాధ్యాయులు కీ. శే. దొంతిరి నర్సింహా రెడ్డి ఈ నెల అంటే 16-04-2025 బుధవారం రోజున స్వర్గస్తులైన విషయం తెలిసిందే. అలాంటి మహోన్నత ప్రధానోపాధ్యాయులు కీ. శే. దొంతిరి నర్సింహా రెడ్డి గారి ద్వాదశ దినకర్మ 26-4-2025 శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమాన్నిదొంతిరి నర్సింహా రెడ్డి గారి కుమారులు దొంతిరి విద్యాసాగర్ రెడ్ట్, దొంతిరి వినోద్ సాగర్ రెడ్డిలు నిర్వహించారు. హైదరాబాద్ ఉప్పల్ డిపో సమీపంలోని మేడిపల్లి ఏ.వి ఇన్ఫో ఫ్రాయిడ్ అపార్ట్మెంట్స్ క్లబ్ హౌస్ లో…
Bobbala Shivani – Bobbala Shashank Reddy’s house construction ground ceremony
Hyderabad, April 27: The house construction Bhoomi Puja ceremony for Bobbala Shivani-Bobbala Shashank Reddy was held on Thursday morning in a grand manner with the blessings of Sri Venkateswara Swamy and the chanting of mantras by Sri Ram Ayyavari. Bobbala Shashank Reddy’s parents Bobbala Alivelu Manga – Yakub Reddy participated in this house construction Bhoomi Puja held in KCR Nagar near Uppal, Hyderabad and performed special pujas. Since Bobbala Shivani-Bobbala Shashank Reddy couple were abroad, their parents Bobbala Alivelu Manga – Yakub Reddy personally supervised this ceremony and participated in…
వైభవంగా బొబ్బల శివాని – బొబ్బల శశాంక్ రెడ్డి గృహ నిర్మాణ భూమి పూజ
బొబ్బల శివాని- బొబ్బల శశాంక్ రెడ్డిలకు సంబంధించిన గృహ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం గురువారం ఉదయం సంప్రదాయబద్ధంగా శ్రీ వేంకటేశ్వరా స్వామి వారి ఆశీస్సులతో శ్రీరామ్ అయ్యవారి మంత్రోచ్చారణల మధ్య వైభవంగా జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని కేసీఆర్ నగర్ లో జరిగిన ఈ గృహ నిర్మాణ భూమి పూజలో బొబ్బల శశాంక్ రెడ్డి తల్లిదండ్రులైన బొబ్బల అలివేలు మంగ – యాకూబ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొబ్బల శివాని – బొబ్బల శశాంక్ రెడ్డి దంపతులు విదేశాల్లో ఉండడం వల్ల ఈ కార్యక్రమాన్ని వారి తల్లిదండ్రులైన బొబ్బల అలివేలు మంగ – యాకూబ్ రెడ్డిలు స్వయంగా పర్యవేక్షించి భూమి పూజలో పాల్గొన్నారు. బొబ్బల శివాని తల్లిదండ్రులు అనూరాధ-మారుపాక గోవర్ధన్ రెడ్డి. కాగా.. శివాని తల్లి అనూరాధ కూడా కూతురితో పాటు విదేశాల్లో…
A feast for the eyes at the wedding of Maunika – Santosh Goud
Hyderabad, April 23: The marriage of Chi.L.Sou Mounika, daughter of Balayya Goud, brother of former Sarpanch Vaddepalli Papayya Goud of Taramati Pet in Hayatnagar Mandal in Hyderabad, was held in a grand manner with Santosh Goud, son of Smt. & Sri Gunaganti Manga-Swami. On Wednesday (23-April-2025) at 10.45 am on the auspicious day of Mithuna Lagna, a large number of relatives and friends attended the wedding ceremony and showered their blessings on the newlyweds Mounika-Santosh Goud and wished the couple a long and happy life together and a full hundred…
కన్నుల పండువగా మౌనిక -సంతోష్ గౌడ్ కళ్యాణోత్సవం
హైదరాబాద్, ఏప్రిల్ 23 : హైదరాబాద్ లోని హయత్ నగర్ మండలం తారామతి పేట్ మాజీ సర్పంచ్ వడ్డేపల్లి పాపయ్య గౌడ్ సోదరుడు బాలయ్య గౌడ్ కుమార్తె చి.ల.సౌ మౌనిక వివాహం శ్రీమతి & శ్రీ గుణగంటి మంగ-స్వామి కుమారుడు సంతోష్ గౌడ్ తో వైభవంగా జరిగింది. బుధవారం (23-ఏప్రిల్-2025) రోజు ఉదయం 10.45 నిమిషములకు మిథున లగ్న సుమూహూర్తమున జరిగిన ఈ కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో హాజరైన బంధు మిత్రులు నూతన వధూవరులైన మౌనిక -సంతోష్ గౌడ్ లపై అక్షింతలు వెదజల్లుతూ ఈ జంట కలకాలం అన్యోన్యంగా సుఖమయమైన జీవితం గడపాలని, నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో, పిల్లాపాపలతో విలసిల్లాలని కోరుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మేట్ మండలం తారామతి పేట్ ఎన్. జె.కె. కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఈ మౌనిక -సంతోష్ గౌడ్…
Vedashree-Somashekhar’s wedding was grand
Hyderabad, April 18: The wedding of Chi.L.Sau Vedashree, the only daughter of Mrs. Kodem Sudha and Kodem Ramesh of Hyderabad, with Somasekhar, the youngest son of Mrs. Gottipamula Dhanalakshmi and K.She Kashinath of Aleru town in Yadadri Bhuvanagiri district, took place in a grand manner. This wedding ceremony, which was held on Friday (18-April-2025) at 10.26 am on the morning of Chaitra Krisha Panchami of the Swastishri Chandramana Sri Vishwavasunama year, was held grandly with the congratulations of Kodem Sravanti-Nagesh, Kodem Pramila-Sudarshan, Kodem Sri Ganesh, Bijja Shanti-Srikanth, Katakam Srinivas, Vivek,…
‘మన చంద్రన్న- అభివృద్ధి-సంక్షేమ విజనరీ’ పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్థన్ రూపొందించిన మన చంద్రన్న పుస్తకం 700 అంశాలతో పాకెట్ సైజ్ పుస్తకం రూపకల్పన అమరాతి : ‘మన చంద్రన్న అభివృద్ధి-సంక్షేమ విజనరీ’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ టీ.డీ జనార్థన్ రూపొందించిన ఈ పుస్తకాన్ని మంగళవారం సచివాలయంలో సీఎం ఆవిష్కరించారు. చంద్రబాబు బాల్యం, విద్యాభ్యాసం, యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా పోషించిన పాత్ర, రాజకీయ అరంగ్రేటం వంటి అంశాలు చిత్రాలతో కూడిన పుస్తకాన్ని రూపొందించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన సేవలను ఈ పుస్తకంలో ప్రస్తావించారు. మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో పోషించిన పాత్రను గురించి పొందుపరిచారు. అలిపిరిలో బాంబు ఘటన, వస్తున్నా మీకోసం పాదయాత్ర, ప్రజా పోరాటాలను గురించి వివరించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన పబ్లిక్…
మానవీయ తెలంగాణ కావాలి : విను తెలంగాణ పుస్తకావిష్కరణలో ప్రొఫెసర్ హరగోపాల్
చారిత్రాత్మకంగా తెలంగాణ ఉద్యమం గొప్ప అనుభవం అని, కానీ తెలంగాణ ఆకాంక్షలకు అనుభవానికి చాలా అంతరం కనిపిస్తున్నదని పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి నమూనా మార్పుతో ప్రపంచ వ్యాప్తంగా భయంకర వాతావరణం నెలకొని ఉందని ఆవేదన వెలిబుచ్చారు. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సీనియర్ పాత్రికేయులు కందుకూరి రమేష్ బాబు రచించిన “విను తెలంగాణ” పుస్తకావిష్కరణ జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆచార్య హరగోపాల్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పాలకులు ప్రజల గుండె చప్పుడు వినాలని, ప్రజల నాడి తెలుసుకోవాలని సూచించారు. గత పదేళ్ల ప్రభుత్వానికి ఖాళీగా వున్న భూములు మాత్రమే కనిపించాయని, భూమిపై వుండే మనుషులు కనిపించలేదని తీవ్రంగా విమర్శించారు. ప్రాణ త్యాగాలు చేసిన యువత స్ఫూర్తి ఏమయ్యిందని, మానవీయ తెలంగాణ…
‘పోలీస్ వారి హెచ్చరిక’ చిత్రంలో విలన్ల ప్రేమగీతం ఆవిష్కరణ.. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా లాంచ్!
అభ్యుదయ దర్శకుడు బాబ్జీ రూపొందించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ ‘పోలీస్ వారి హెచ్చరిక’ చిత్రం నుంచి ఒక వినూత్నమైన ప్రేమగీతం ఆవిష్కరణ జరిగింది. ఈ సినిమాలో విలన్లు ప్రేమగీతాలు పాడుకునే విభిన్నమైన కాన్సెప్ట్తో రూపొందిన ఈ పాటను నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గ్రాండ్గా లాంచ్ చేశారు. తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత బెల్లి జనార్థన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, “సాధారణంగా సినిమాల్లో హీరో-హీరోయిన్లు ప్రేమగీతాలు పాడుకుంటారు. కానీ, ఈ సినిమాలో విలన్లు డ్యూయెట్లు పాడుకోవడం ఒక వెరైటీ కాన్సెప్ట్. ఈ సినిమా విడుదలైన తర్వాత విలన్లకు కూడా డ్యూయెట్లు పెట్టే ట్రెండ్ మొదలవుతుందని నా నమ్మకం. ఇలాంటి సరికొత్త పాటను ఆవిష్కరించే అవకాశం రావడం నాకు సంతోషంగా ఉంది,” అని అన్నారు. దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ, “పోలీస్ వారి హెచ్చరిక’…