సత్యానికి, ప్రేమకు అంకితమైన ‘రెక్కల’ కవి, పైగంబరుడు ఎం.కె సుగమ్ బాబు (మహాబూబ్ ఖాన్) మంగళవారం 18-10-2022న తెల్లవారు జామున తుది శ్వాస నిలిచిపోయింది. అయన గత రెండుళ్లుగా అస్వస్థులుగా మంచంలో ఉన్నారు. తెలుగు సాహిత్యంలో ‘సూరీడు’ పాటలతో కవిగా అయన ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ‘రెక్కలు’ ప్రక్రియను సాహితీలోకానికి పరిచయం చేసి ‘రెక్కలు’ కవిగా సుప్రసిద్దులయ్యారు. ప్రముఖ కవి, పైగంబర కవితోద్యమ నాయకుడు ఎమ్.కె. సుగమ్ బాబు వెళ్ళిపోయారన్న విషయాన్ని ఆయనతో పనిచేసిన ఆంధ్రభూమి సహచర పాత్రికేయులు గుర్తు చేసుకొని ఆయన పవిత్ర ఆత్మకు శ్రద్థాంజలి ఘటించారు. హైదరాబాదునుండి ఆయన పార్థివ దేహాన్నిమంగళవారం గుంటూరు కొరిటెపాడు లైబ్రరీ వీధి వినాయకుడి గుడి, కార్ ట్రావెల్ దగ్గర వున్న వారి అబ్బాయి స్వగృహానికి తరలించారు. తెలుగు సాహిత్య రంగంలో విన్నూతమైన కవిగా ‘రెక్కలు’ ఆవిష్కర్తగా ప్రభావవంతమైన…
Category: ఇతరములు
Union Railway Minister Shri Ashwini Vaishnaw flags off India’s first aluminium freight rake developed by Hindalco
-Significant milestone in India’s modernisation drive in mass transportation – Switch to aluminium significantly shrinks carbon footprint for Indian railways; a single rake can save over 14,500 tonnes of CO2 over its lifetime – The silvery-white metal is the preferred choice for metro trains worldwide – Move precursor to Hindalco’s plan to contribute to lighter, cost-efficient and durable Aluminium rail car body structures for high-speed passenger trains. BHUBANESWAR: October 16, 2022 Hindalco today launched India’s first all-aluminium freight rail rakes, helping fast-track the country’s ambitious plan to modernise freight transportation…
మంగు రాజగోపాల్ కు డా. వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు
-జర్నలిజంలో ఉత్తరాంధ్రకు గుర్తింపు : రాజగోపాల్ జర్నలిజం లో డాక్టర్ వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు పొందిన మంగు రాజగోపాల్ ఉత్తరాంధ్రకు చెందినవారు. 1953 లో జన్మించిన ఆయన స్వస్థలం శ్రీకాకుళం కాగా స్థిరపడ్డ ఊరు విశాఖపట్నం. శ్రీకాకుళం మునిసిపల్ స్కూలులో ప్రాధమిక విద్యాభ్యాసం చేశారు. విశాఖపట్నం మిసెస్ ఏవిఎన్ కళాశాలలో బి.కాం చదివారు. తెలుగు భాష, సాహిత్యాల పట్ల ఎనలేని అభిమానం ఉన్న రాజగోపాల్ హైస్కూలు, డిగ్రీ చదివే రోజుల్లోనే ఎన్నో కథలు రాశారు. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి వార పత్రికల్లో, తరుణి, వసుధ వంటి ఎన్నో మాస పత్రికల్లో ఆయన కథలు అచ్చయ్యాయి. 1976 లో హైదరాబాద్ ఈనాడు లో సబ్ ఎడిటర్ ట్రయినీగా రాజగోపాల్ పాత్రికేయ ప్రస్థానం ప్రారంభమైంది. ఈనాడు, ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆంధ్రభూమి, సూర్యప్రభ, ఆంధ్రజ్యోతి,…
“Mass Movie Makers” Producers gifted a car to ‘Baby’ film director Sai Rajesh even before the film’s release
Director and producer Sai Rajesh recently made headlines after his film ‘Color Photo’ won the National Award for Best Feature Film Telugu at the 68th National Film Awards. The film was released directly on aha OTT in the year 2020, and it received great success and appreciation. Sai Rajesh is now working on his upcoming film “Baby,” which stars Anand Deverakonda, Viraj Ashwin, and Vaishnavi Chaitanya. Under the banner of Mass Movie Makers, SKN and filmmaker Maruthi partnered to produce this film. The filming of ‘Baby,’ which is being created…
డ్రామా థ్రిల్లర్ గా రాబోతున్న ఐశ్వర్య లక్ష్మి, నవీన్ చంద్ర ‘అమ్ము’ ట్రైలర్ విడుదల
ఐశ్వర్య లక్ష్మి (Ishwarya Laxmi) ప్రస్తుతం తన తాజా చిత్రం పొన్నియన్ సెల్వన్ (PS-1)లో తన పూంగుజాలి పాత్రతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి తన రాబోయే చిత్రం “అమ్ము” (Ammu movie) లో కనిపించనుంది. ‘అమ్ము’ గ్రిప్పింగ్, ఎమోషనల్ థ్రిల్లర్ గా అక్టోబర్ 19న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఓటీటీ వేదికలకు మంచి డిమాండ్ చేకూరిన సంగతి తెలిసిందే. చాలా సినిమాలు ఓటీటీ విడుదలై కూడా సక్సెస్ సాధించాయి. ఇప్పుడు అదే బాటలో వెళ్లేందుకు సిద్ధమైంది ఈ అమ్ము మూవీ. ఇదివరకే రిలీజైన ఈ చిత్ర టీజర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ అమ్ము చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. ట్రైలర్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది. గృహ…
ఈ టీవీలో ట్రెండీగా రాబోతున్న సరికొత్త రియాలిటీ షో ‘మిస్టర్ అండ్ మిసెస్’….ఒకరికి ఒకరు
తెలుగు టీవీరంగంలో గత పదేళ్లుగా విశిష్ట సేవలందిస్తుంది జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ సంస్థ. దర్శకుడు అనిల్ కడియాలను, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ సంస్థను ఈటీవి మొదటినుండి ఎంతో సపోర్టు చేయటంతో అనేక బ్లాక్బస్టర్ టీవీషోలను అనిల్ తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఉదాహరణకు అనిల్ కడియాల దర్శకత్వంలో ఈ టీవీలో గత ఆరేళ్లుగా ‘అలీతో సరదాగా’ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ‘వావ్’, ‘పాడుతా తీయగా’, ‘స్వరాభిషేకం’ వంటి అనేక షోలతో పాటు పండగల పూట ప్రసారమయ్యే స్పెషల్ షోలను డిజైన్ చేసి దర్శకత్వం వహించారు అనిల్ కడియాల. ఈ షోలన్నింటికి కంటెంట్ పార్టును దగ్గరుండి చూసుకుంటూ నిర్మాతగా వ్యవహరించే వ్యక్తే ప్రవీణా కడియాల. నిర్మాత–దర్శకులిద్దరూ భార్య,భర్తలు కావటంతో ఎంత పెద్ద షోనైనా సక్సెస్ బాట పట్టించటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇదే స్పీడుతో ‘మిస్టర్ అండ్ మిసెస్’ ఒకరికి…
నా తెలుగు ప్రజలకి హృదయ పూర్వక నమస్కారం: Raccha Ravi
తెలుగు రాష్టాల్లో నాకు మొట్టమొదటి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆల్ఫా E-CVT వేరియంట్ ని వర్థమాన హాస్యనటుడు, టీవీ & సినిమా ఆర్టిస్ట్ రచ్చరవి గారి సొంతం అయ్యింది. హైదరాబాద్ సెక్రటేరియట్ దగ్గర గల RKS-NEXA LUMBINI షోరూం నందు బుధవారం ఈ కారు ను నేను నెక్సా షోరూమ్ ఎండీ మిస్టర్ వినయ్ సబూ మరియు షో రూమ్ మేనేజర్ సునీల్ కుమార్ చింతా గారు సెలబ్రిటీ స్టేటస్ కింద మొదటి స్ట్రాంగ్ హైబ్రిడ్ టాప్ వేరియంట్ను అందించడంలో నాకు అందించడం జరిగింది. రచ్చ రవి గారికి మొదటి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. మా యొక్క బ్రాండ్ న్యూ వేరియంట్ ఫస్ట్ వెహికల్ అందుకున్నారని, ఇందుకు రచ్చ రవి గారిని షోరూం ఎమ్ డీ, మేనేజర్ అభినందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కారు మొట్ట…
మీడియా సంస్థల యాజమాన్యాల్లో చిత్తశుద్ది లోపిస్తోంది : జస్టీస్ సుదర్శన్ రెడ్డి ఆవేదన
”మీడియా నైతిక విలువల ఉల్లంఘన సర్వసాధారణమై పోయింది. ప్రపంచ వ్యాప్తంగా మీడియా రంగంలో రూపర్ట్ మర్డోక్ ప్రవేశించిన తర్వాత అన్ని ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చారు.సంచనల కోసం పాకులాడే మీడియా సంస్థలు ఏనాటికి ప్రజల విశ్వసాన్ని చూరగొనలేవు” – పద్మజషా, ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖా మాజీ అధిపతి విమర్శనాత్మక కథనాల్లో వాస్తవికత, నిజాయితీ ఉంటేనే ప్రజల విశ్వాసం సాధ్యమవుతుంది – కే.శ్రీనివాస్ రెడ్డి, ఐజేయూ అధ్యక్షులు మీడియా కథనాల్లో విశ్వసనీయత సన్నగిల్లుతోందని, వాస్తవాలు రాయాలన్న తపన జర్నలిస్టుల్లో కనిపిస్తున్నా, మీడియా సంస్థల యాజమాన్యాల్లో మాత్రం ఆ చిత్తశుద్ది లోపిస్తున్నదని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సరళీకృత నవీన ఆర్థిక వ్యవస్థలో నైతిక విలువలకు స్థానంలేకుండా పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) పదవ జాతీయ మహాసభల…
అమృతసర్ లో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి పుట్టిన రోజులు వేడుకలు
గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ అతి తక్కువ కాలంలోనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు కొట్టి తనకంటూ ఒక పేరు సాధించుకుని నేడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఎన్నో హిట్ చిత్రాలను సాధించడమే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఘనత అల్లు అర్జున్ ది. కేవలం సినిమాలు పరంగా మాత్రమే కాకుండా తన కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తూ నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు అల్లు అర్జున్. ఎప్పటికప్పుడు తన కూతురు వీడియోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అల్లు అర్జున్, నేడు తన సతీమణి స్నేహ రెడ్డి పుట్టినరోజు వేడుకను ట్విట్టర్ వేదికగా షేర్ చేసారు. తాజాగా అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో పాటు అమృతసర్ లోని గోల్డెన్ టెంపుల్ ను సందర్శించారు. ఒక పాన్ ఇండియా…
Icon Star Allu Arjun with his Family visits Golden Temple at Amritsar
Icon Star Allu Arjun always makes time for his family members. On the occasion of his wife Allu Sneha Reddy’s birthday, he visited the Golden Temple in Amritsar. The actor was seen entering the temple like a common man with the family. He sought the almighty’s blessings at the golden temple without disturbing the other visitors. Meanwhile, a large crowd had gathered around him. Fans flocked to take selfies with the actor and spend time with him. He has made the birthday of his loving life memorable and special. Not…