అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ ‘కస్టడీ’ ఈ ఏడాది విడుదలవుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటి. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సినిమా మ్యూజిక్ జర్నీమొదలుపెట్టారు. ఫస్ట్ సింగిల్ హెడ్ అప్ హై లిరికల్ వీడియో ఇప్పుడు విడుదలైంది. లెజెండరీ కంపోజర్ ఇళయరాజా, ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హెడ్ అప్ హై థంపింగ్ బీట్లు, పవర్ ఫుల్ లిరిక్స్ మాస్ కాంబో. ఈ పాట పోలీసులకు ఘనమైన ట్రిబ్యుట్. అరుణ్ కౌండిన్య, అసల్ కోలార్లతో పాటు యువన్ శంకర్ రాజా స్వయంగా పాడిన ఈ పాటకు సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. పాట మొత్తం ఎనర్జిటిక్గా ఉంది. సాహిత్యం…
Author: M.D ABDUL - Tollywoodtimes
Naga Chaitanya, Venkat Prabhu, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen’s Bilingual Film Custody First Single Head Up High Released
Young hero Akkineni Naga Chaitanya’s Telugu-Tamil bilingual project Custody under the direction of leading filmmaker Venkat Prabhu is one of the most awaited movies releasing this year. The teaser of the movie that was released recently got a thumping response. Now, they started the musical journey of the movie. The lyrical video of the first single Head Up High is out now. Legendary musician Ilayaraja and his son Yuvan Shankar Raja composed the soundtracks for the movie. Head Up High is a massy combo of thumping beats and powerful lyrics.…
సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు మరియు దర్శకుడు వెంకటేష్ మహా ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు”. షార్ట్ ఫిల్మ్స్ తో కెరియర్ మొదలు ‘కలర్ ఫోటో’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు సుహాస్. కేవలం యూత్ కి నచ్చే కాన్సెప్ట్స్ బేస్డ్ సినిమాలు మాత్రమే కాకుండా, రీసెంట్ గా ‘రైటర్ పద్మభూషణ్’ వంటి సినిమా చేసి ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా దగ్గరయ్యాడు సుహాస్. ప్రస్తుతం సుహాస్ హీరోగా చేస్తున్న ‘అంబాజీపేట…
Suhas and GA2 Pictures’ Ambajipeta Marriage Band FL release date locked
‘Ambajipeta Marriage Band’ is the title of an upcoming movie starring Suhas of ‘Colour Photo and Writer Padmabhushan’ fame in the lead. To be produced jointly by GA2 Pictures and director Venkatesh Maha’s Maha Creations, the film is coming also under the banner of Swecha Creations’ Dheeraj Mogilineni. It is directed by newcomer Dushyanth Katikineni, the film’s pre-look poster was released today. The pre looks interesting and the makers announced that the film’s first look will be releasing on April 11th. It looks like Suhas is ready to entertain with…
సినిమాటోగ్రాఫర్ గా మారిన అనుపమ
దక్షిణాది భాషలన్నింటిలో తన కెరీర్లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే నటి అనుపమ పరమేశ్వరన్. నటిగానే కాక తనలో మంచి ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్ కూడా ఉందని ప్రూవ్ చేసుకుంది. సంకల్ప్ గోరా దర్శకత్వం వహించిన ఐ మిస్ యు అనే షార్ట్ ఫిల్మ్తో DOP గా మారి ఆశ్చర్య పరిచింది అనుపమ.ఈ షార్ట్ ఫిల్మ్ను చాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానెల్లో చూడవచ్చు. ఈ షార్ట్ ఫిల్మ్ లో అనుపమ కెమెరా వర్క్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. యూ ఎస్ లో నివసిస్తున్న ఒక యువకుdu.. అతని తల్లిదండ్రులతో అతని సంబంధం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.ఎంచి ఆఫర్స్ .. వరుస హిట్స్ కూడా ఉన్న ఒక హీరోయిన్ ఇలా ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయడం సౌత్ లో ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. అనుపమ…
Actress Anupama Parameshwaran turns DOP
Actress Anupama Parameshwaran who is known for choosing varied roles in her career across all south languages, has added yet another feather to her hat by turning into a DOP with the short film, I Miss You, which is directed by Sankalp Gora. The short film can be watched on the Chai Bisket’s YouTube channel. The actress’s cinematography stint is quite a successful one. The short film revolves around a young boy living in the US and his relationship with his parents. The actress was last seen in Butterfly, a…
‘పారిజాత పర్వం’ టైటిల్ లుక్ పోస్టర్ విడుదల
సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న కొత్త చిత్రానికి టైటిల్ ఖరారైయింది. ఈ చిత్రానికి ‘పారిజాత పర్వం’ అనే ఆసక్తికరమైన టైటిల్ ని పెట్టారు. టైటిల్ పోస్టర్ కూడా చాలా ఇంట్రస్టింగా వుంది. ఓ అమ్మాయికి ముసుగు వేసి చైర్ లో బంధించినట్లు విడుదల చేసిన టైటిల్ లుక్ పోస్టర్ క్యురియాసిటీని పెంచింది. త్వరలోనే మేకర్స్ ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తారు. ఈ చిత్రంలో వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్ , గుండు సుదర్శన్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. బాల సరస్వతి కెమరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి రీ సంగీతం అందిస్తున్నారు. శశాంక్ వుప్పుటూరి ఎడిటర్ గా…
హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ నెల 16 నుంచి పెట్టుబడిదారుల సదస్సు -2023
యువ పారిశ్రామికవేత్తలు మరియు మహిళా పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం… దేశంలో తొలిసారిగా రూ. 1 లక్ష నుంచి రూ.2 కోట్ల వరకు పెట్టుబడితో విస్తృత వ్యాపార అవకాశాలను ఎలా పొందవచ్చో ఈ సదస్సులో తెలుసు కోవచ్చు నైమిషా బిజినెస్ క్లబ్ ఆధ్వర్యంలో తొలిసారిగా నెల 16న హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో వ్యాపార సదస్సు 2023 నిర్వహించనున్నారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సదస్సును ఇక్కడ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అంకుర సంస్థల నిర్వాహకులకు అవసరమైన నిధుల సేకరణ, పెట్టుబడులతోపాటు, ప్రముఖులైన మార్గదర్శకుల నేతృత్వంలోని అన్ని విధాలుగా ఉపయోగపడే రీతిలో ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. సదస్సులో అక్కడికక్కడే ఒప్పందాలు సైతం జరిగే అవకాశాలను కల్పిస్తున్నారు. సదస్సులో అంకుర సంస్థల వ్యవస్థాపకులకు, పెట్టుబడిదారులతో ఒకరితో ఒకరు సమావేశాలు నిర్వహించుకోవడానికి మరియు విజయవంతమైన స్టార్టప్ల వ్యవస్థాపకుల కృషిని, వారు…
విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ బ్రోచర్ ఆవిష్కరణ!!
తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో `టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023` వేడుకలు దుబాయ్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు డా.ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ సందర్బంగా `టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023` బ్రోచర్ ను ఈ రోజు ఫిలించాంబర్ లో ప్రముఖ రచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోనే `ఆర్ఆర్ఆర్` సినిమాటోగ్రాఫర్ కె.కె సెంథిల్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. విజయేంద్రపసాద్, కెకె.సెంథిల్ కుమార్, టియస్ ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు , ప్రసన్న కుమార్, కెయల్ న్ ప్రసాద్, శంకర్ గౌడ్, అశోక్ గౌడ్,వంశీ , శ్రీశైలం , నటి శుభశ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ….“గత కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డ్స్…
Haryana wants to learn from Punjab on toll tax prices
New Delhi 10th April 2023 – The Aam Aadmi Party politician Nyvaan Sharma has spoken on the toll tax issue of the Haryana government. In a one-minute video on Twitter that has been viewed more than 3000 times, he very eloquently compared the Punjab and Haryana governments on their differing stances on this issue. While toll taxes are inevitable in travel, just like a lot of other taxes in today’s economy, they are very high in the Haryana area, inviting a lot of frustration from the consumers. BJP has a…
