ఈ నెల 28వ తేదిన విజయవాడలో టి.డి. జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఎన్.టి.ఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయని హీరో నందమూరి బాలకృష్ట తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నారా చంద్రబాబు నాయుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ తదితరులు, సినీ రాజకీయ నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు. అందరికీ ఇదే మా ఆహ్వానమని భావించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా బాలకృష్ట కోరారు.
Author: M.D ABDUL - Tollywoodtimes
తెలుగు సినిమాకు ‘పూర్ణోదయ’ వెలుగులు!
(ఏప్రిల్ 24 న ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు 89 వ జయంతి) ఆయన ప్లాన్ చేసి సినిమాలు తీయలేదు.. పాన్ ఇండియా సినిమా కలలు కనలేదు. తీసిన ప్రతి సినిమా పాన్ ఇండియాగా మారింది. ఆయన ఎవరో ఏమిటోచూద్దాం. ఆయన మరెవరో కాదు – శంకరాభరణం ,సాగరసంగమం,స్వయంకృషి ,స్వాతిముత్యం , ఆపద్భాంధవుడు , సితార , సీతాకోకచిలుక మొ: కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు . వారి 89వ జయంతి సందర్భంగా ఆయన మనకు అందించిన ఆణి ముత్యాల్లాంటి చిత్రాల గురించి గుర్తు చేసుకుందాం . కాలేజీ రోజుల నుండి నాటక అనుభవం ఉన్నందున , ఆయన దృష్టి నటన పై పడి, మద్రాస్ రైలెక్కిన ఈయనకు నిరాశే మిగిలింది .చేసేది లేక అక్కడే…
Virupaksha Movie Telugu Review : ఆకట్టుకునే థ్రిల్లర్ ‘విరూపాక్ష’!
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బైక్ యాక్సిడెంట్ తర్వాత అతడి నుంచి వస్తున్న చిత్రమిది. తేజ్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత నటిస్తున్న తొలి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన దర్శకులెవరూ ఈ మధ్య కాలంలో తమ చిత్రాలతో ప్రేక్షకులను నిరాశపరచలేదు. ‘ఉప్పెన’తో వచ్చిన బుచ్చిబాబు సెన్సేషనల్ హిట్ నమోదు చేస్తే..…
‘డీజే టిల్లు’ స్టార్ సిద్దు జొన్నలగడ్డ చేతుల మీదుగా విడుదలైన జీ 5 ఒరిజినల్ ‘వ్యవస్థ’ ట్రైలర్
ఏప్రిల్ 28న స్ట్రీమింగ్ కానున్న థ్రిల్లింగ్ కోర్టు డ్రామా వైవిధ్యమైన కంటెంట్ను అందిస్తూ ఆడియెన్స్ హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకుని దూసుకెళ్తోన్న ఓటీటీ మాధ్యమం జీ 5. త్వరలోనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో కట్టి పడేసే కోర్టు రూమ్ డ్రామా ఈ లిస్టులో చేరనుంది. అదే ‘వ్యవస్థ’. జీ 5లో ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ను ఓయ్ ఫేమ్ ఆనంద్ రంగ తెరకెక్కించారు. ఇంతకు ఆయన జీ 5లో వచ్చి ‘షూట్ ఔట్ ఎట్ అలేర్’ సిరీస్ను తెరకెక్కించారు. కార్తీక్ రత్నం, సంపత్ రాజ్, హెబ్బా పటేల్, కామ్నా జెఠ్మలానీ ఇందులో ప్రధాన పాత్రధారులు. వ్యవవస్థ వెబ్ సిరీస్ ట్రైలర్ను డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ చేతుల మీదుగా జీ 5 గురువారం విడుదల చేసింది. అందులో ఈరోజు న్యాయం…
ZEE5 Original ‘Vyavastha’ lands its gripping Trailer via ‘DJ Tillu’ star Siddhu Jonnalagadda
The thrilling courtroom drama will stream from April 28th Hyderabad, 15th April, 2023: ‘Vyavastha’ is the title of ZEE5’s upcoming Original. A riveting thriller and courtroom drama, it is directed by the talented Anand Ranga of ‘Oy!’ fame. He has previously made ‘Shootout At Alair’ for ZEE5. Karthik Ratnam, Sampath Raj, Hebbah Patel and Kamna Jethmalani play leading roles. ZEE5 today unveiled its Trailer digitally via ‘DJ Tillu’ and ‘Tillu Square’ actor Siddhu Jonnalagadda. The trailer begins with a Law trainer saying that today’s law might become tomorrow’s crime much…
‘అన్నీ మంచి శకునములే’ నుంచి గల గల ఏరులా పాట విడుదల
స్వప్న సినిమా ప్రొడక్షన్ హౌస్ కథల ఎంపికలో ఎంత జాగ్రత్త తీసుకుంటుందో సంగీతం విషయంలో కూడా అంతే జాగ్రత్త తీసుకుంటుంది. స్వప్న సినిమా వారి గత సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్. ఇప్పుడు నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ సినిమా కూడా థియేటర్లలోకి రాకముందే మ్యూజికల్ హిట్ అవుతోంది. సినిమాలోని మొదటి రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు థర్డ్ సింగిల్ గల గల ఏరులా పాటని విడుదల చేసారు. ఈ డ్రీమీ నెంబర్ ప్లజంట్ గా ప్రారంభమైయింది. మిక్కీ జే మేయర్ తనదైన శైలిలో శ్రోతలని మెస్మరైజ్ చేసే నెంబర్ ని కంపోజ్ చేశారు. విభిన్న వాయిద్యాలతో పాటని చాలా రిచ్ గా ఆర్కెస్ట్రేషన్ చేశారు. రెహ్మాన్ లిరిక్స్ రాశారు. నకుల్ అభ్యంకర్, రమ్య…
Gala Gala Yerulaa Lyrical From Anni Manchi Sakunamule is out now
The production house Swapna Cinema takes the same care for the music of their movies, like how they are cautious about selecting stories. All their previous movies were musical hits. Similarly, their next outing Anni Manchi Sakunamule directed by Nandini Reddy and starring Santosh Sobhan and is also going to be a musical hit, before the movie arrives in cinemas. The first two songs of the movie got a tremendous response. Today, they released the third single- Gala Gala Yerulaa. This dreamy number starts off pleasantly. The feel continues subtly,…
శ్రీవిష్ణు ‘సామజవరగమన’ ఫస్ట్ సింగిల్ ‘వాట్ టు డూ’ విడుదల
శ్రీవిష్ణు కథానాయకుడిగా వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సామజవరగమన’. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణుకు జోడిగా రెబా మోనికా జాన్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతోందని భరోసా ఇచ్చింది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ‘వాట్ టు డూ’ పాటని విడుదల చేసిన సామజవరగమన మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేశారు మేకర్స్. గోపీ సుందర్ ఈ పాటని అందరికీ కనెక్ట్ అయ్యే క్యాచి ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. తనలోని ఫ్రస్టేషన్ ని చెబుతూ కథానాయకుడు…
Sree Vishnu, Ram Abbaraju, AK Entertainments, Hasya Movies, Razesh Danda’s Samajavaragamana First Single What To Do Launched
Hero Sree Vishnu will next be seen in a wholesome entertainer Samajavaragamana directed by Ram Abbaraju of Vivaha Bhojanambu fame. Razesh Danda is producing the movie under the banner of Hasya Movies, in association with AK Entertainments. Anil Sunkara proudly presents it. Reba Monica John is the heroine opposite Sree Vishnu in the movie. The film has music by Gopi Sundhar and today lyrical video of the first single What To Do has been launched. This humorous number is all about the protagonist showing all his frustration for all the…
‘విరూపాక్ష’ అందర్నీఆకట్టుకునేలా ఉంటుంది: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా బుధవారం నాడు సాయి ధరమ్ తేజ్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే.. – ఇప్పుడు కాస్త వయసు పెరిగింది. మెచ్యూరిటీ పెరిగింది. అందరినీ నవ్విస్తూ, సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నాను. సినిమా సక్సెస్ అయితే అందరం హ్యాపీగా ఉంటాం.…
