కేరళలో రీసెంట్ టైమ్స్ లో ఇండస్ట్రీ హిట్గా నిలబడిన 2018 చిత్రం నేడు తెలుగులో విడుదల అయింది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ మాస్టర్పీస్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. అంతేకాకుండా ఈ చిత్రం ప్రీమియర్ షోస్ ను రాత్రి హైదరాబాద్, వైజాగ్ మరియు విజయవాడలో ఘనంగా స్టార్ట్ చేసారు. ప్రెస్ స్క్రీనింగ్ మరియు సెలబ్రిటీ ప్రీమియర్ నుండి అనూహ్య స్పందన ఈ సినిమాకి లభించింది. అందుకే నిర్మాతలు కొన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లను ఏర్పాటు చేశారు. ప్రీమియర్ బుకింగ్లు కూడా త్వరగా నిండిపోవడం మంచి శుభసూచకం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడు సెకండాఫ్ లో ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్ లో కూర్చేబెట్టేలా కథనాన్ని నడిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుంటుంది. అంతేకాకుండా ఆ వరదల్లో ప్రేక్షకుడు చిక్కుకున్నట్లు అనిపించింది దర్శకుడు యొక్క దర్శకత్వ…
Author: M.D ABDUL - Tollywoodtimes
సూపర్ స్టార్ మహేష్ బాబు గారి మాటలు ‘మేమ్ ఫేమస్’ కి మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి: ‘మేమ్ ఫేమస్’ టీమ్
రైటర్ పద్మభూషణ్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేసిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ దీనికి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్ర పోషించారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి ఇతర ప్రముఖ తారాగణం. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ప్రామెసింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హై బజ్ ని క్రియేట్ చేసింది మేమ్ ఫేమస్. ఈ చిత్రం ఈనెల 26 న విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం నిర్వహించింది. ప్రెస్ మీట్ లో నిర్మాత అనురాగ్ రెడ్డి మాట్లాడుతూ.. నా జీవితంలో చాలా మిరాకిల్స్ చూశాను. పరిశ్రమకి చదువుని పట్టుకొని వచ్చాను. ఒక మిరాకిల్…
ప్రీమియర్స్ లోనే సూపర్బ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న కేరళ చిత్రం “2018” .
ఒక భాషలో సూపర్ హిట్ అయినా చిత్రాన్ని మరిన్ని భాషల్లో విడుదల చేయడం చాల పరిపాటి అయిపొయింది నేటి ట్రెండ్ లో . ఇక మన తెలుగు సినీ ప్రేక్షకులు అయితే భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే సినిమాని ఆదరించడం కొత్తేమీకాదు. కాంతారా అనే కన్నడ చిత్రాన్ని ఎంత పెద్ద విజయవంతం చేసారో అందరికి తెలిసిందే. కేరళ రాష్ట్రంలో 2018 వ సంవత్సరంలో సంభవించిన ప్రకృతి విపత్తు ( వరదలు ) వల్ల కేరళ రాష్ట్రము మొత్తం అతలా కుతలం అయ్యిందిఅన్నా విషయం తెలిసిందే . ఈ వాస్తవ సంఘటనల ఆధారంగా mollywood యాక్టర్ తొనివో థామస్ ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రమే “2018”. ఇప్పటికే మలయాళం లో రిలీజ్ అయ్యి సెన్సషనల్ విజయం సాధించింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం, 131 కోట్లు కొల్లగొట్టింది.…
కొత్త వారిని పరిచయం చేయడంలో తేజ గారిది లక్కీ హ్యాండ్ : ‘అహింస’ హీరోయిన్ గీతికా తివారీ
వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ ‘అహింస ‘తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది. జూన్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ గీతికా తివారీ మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. మీ నేపధ్యం గురించి చెప్పండి ? – మాది మధ్య ప్రదేశ్, జబల్పూర్. గ్రాడ్యుయేషన్ తర్వాత కెరీర్ మొదలు పెట్టాను. మొదట కొన్ని కమర్షియల్ యాడ్స్ చేశాను. తర్వాత సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. నాకు టాలీవుడ్ సినిమాలు అంటే చాలా ఇష్టం.…
మాస్ మహారాజా రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫియర్స్ & మెజెస్టిక్ ఫస్ట్ లుక్ లాంచ్
– ‘టైగర్ నాగేశ్వరరావు’తో అభిమానులు ఆకలి ఖచ్చితంగా తీర్చుతాను: డైరెక్టర్ వంశీ – ‘టైగర్ నాగేశ్వరరావు’ మాకు చాలా స్పెషల్ మూవీ : నిర్మాత అభిషేక్ అగర్వాల్ https://youtu.be/pUTy3w-A_dY TigerNageswaraRao Movie First Look Launch ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు. పాన్ ఇండియా లెవల్ బ్లాక్ బస్టర్స్ అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, దక్షిణాది తో పాటు ఉత్తరాది ప్రేక్షకులకు సుపరిచితమైన మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్ పోషిస్తున్న మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు తో వస్తోంది. ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్గా నిర్మించారు. ఈ చిత్రం ప్రమోషన్ లు వినూత్న పద్ధతిలో ప్రారంభమయ్యాయి. మేకర్స్ ఫియర్స్ & మెజెస్టిక్ ఫస్ట్-లుక్ పోస్టర్, ఆసక్తికరమైన కాన్సెప్ట్…
Mass Maharaja Ravi Teja, Vamsee, Abhishek Agarwal Arts’ Pan Indian Film Tiger Nageswara Rao’s Fierce & Majestic First Look Launched
The Kashmir Files, Karthikeya 2, and now Tiger Nageswara Rao. Abhishek Agarwal Arts which delivered blockbusters at the Pan India level is coming up with yet another Pan India project Tiger Nageswara Rao with Mass Maharaja who is familiar to the south as well as the north audience playing the titular role. Directed by Vamsee and produced grandly by Abhishek Agarwal of Abhishek Agarwal Arts, the promotions of the movie kick-start in a first-of-its-kind manner with the makers launching the fierce and majestic first-look poster and intriguing concept video on…
‘సత్తిగాని రెండెకరాలు’ ట్రైలర్ విడుదల
« అన్నీ వర్గాల ప్రేఓకులను ఆకట్టుకుంటోన్న డార్క్ కామెడీ ట్రైలర్ « మే 26 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ .. జగదీష్ ప్రతాప్ భండారి, వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి ప్రధాన తారాగణం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న నెంబర్ వన్ అచ్చ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’. ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటూ అందరూ గొప్పగా మాట్లాడుకునేలా వైవిధ్యమైన కథాంశాలతో అందించే బహృత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ప్రాంతీయ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసేలా అసాధారణమైన కంటెంట్ను అందిస్తోంది ఆహా. ఆ క్రమంలో డార్క్ కామెడీతో రూపొందిన ‘సత్తిగాని రెండెకరాలు’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుంది. ఈ సినిమా ట్రైలర్ను ఆహాలో విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులకు ఆకర్షణీయమైన కథాంశాలను అందించే ఆహా .. సత్తిగాని రెండెకరాలు సినిమా ట్రైలర్ ఈవెంట్తో మరో మైల్ స్టోన్ను చేరుకుంది.…
దర్శకుడు విరించి వర్మ నూతన చిత్రం షూటింగ్ ప్రారంభం
‘ఉయ్యాల జంపాల’, ‘మజ్ను’ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ నూతన నటీనటులతో ఒక సినిమాను ప్రారంభించారు. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతుంది. 1980 లో జరిగే ఒక పిరియడిక్ కథగా రూపొందుతున్న ఈ సినిమా తెలంగాణా నేపథ్యంలో రియల్ ఇంసిడెన్స్ ను బేస్ చేసుకొని నడిచే కథగా ఈ చిత్రం ఉండబోతోంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ వి.ఎస్.జ్ఞానశేఖర్ ఈ సినిమాకు కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు. అలాగే గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. నాగేంద్ర కుమార్ ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. డైరెక్టర్ విరించి వర్మ తన గత రెండు చిత్రాలతో లవ్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సారి పవర్…
Director Virinchi Varma’s new film commences its shoot
Virinchi Varma was catapulted to fame by Uyyala Jampala and Majnu. The talented filmmaker has started the shoot of a new film with new actors. This is the Production Number 1 of Muduganti Creations. The shoot is happening at a fast pace in the vicinity of Hyderabad. Made as a period story set in the 1980s, this movie’s story is based on real incidents in Telangana. Acclaimed cinematographer V. S. Gnanashekar is working as the director of photography. Gopi Sundar is providing the music. Nagendra Kumar is the art director.…
ఆదర్శ’మూర్తి’కి అభినందనలు
దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మీడియా రంగానికి అలుపెరుగకుండా సేవలందించి, నేటి తరం జర్నలిస్టులకు ఆదర్శంగా నిలిచిన సీనియర్ పాత్రికేయులు కే.రామచంద్రమూర్తి గారు 75ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో శనివారం రాత్రి సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, ఎమెస్కో సంస్థలు మాదాపూర్ లోని దష్పల హోటల్ లో నిర్వహించిన “అక్షరానికి అమృతోత్సవం” ఆత్మీయ కార్యక్రమం కనుల పండగల జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి మీడియా, రాజకీయ, సామాజిక రంగాల నుండి పలువురు ప్రముఖులు హాజరై మూర్తి గారికి శుభాకాంక్షలు తెలిపి ఆత్మీయత పంచుకున్నారు. ఏపీ మాజీ సీఎస్ కాకి మాధవ రావు, సిపిఐ నేత నారాయణ, సిపిఎం నేత రాఘవులు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కేంద్ర ఆర్టీఐ మాజీ కమీషనర్ మాడబుషి శ్రీధర్,…
