చదలవాడ శ్రీనివాసరావుతో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఆత్మీయ సమావేశం

The newly elected Governing Body and Executive Committee members of the Film Critics Association met renowned producer Chadalavada Srinivasa Rao in a warm and cordial gathering.

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నిక అయిన పాలకమండలి మరియు ఈసీ మెంబెర్స్ ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ను కలిశారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ పునర్ వైభవానికి దారులు పరిచిన చదలవాడ శ్రీనివాసరావు గారిని కలిసి ఆత్మీయతా కృతజ్ఞతలు తెలియ చేశారు. ఈ ఆత్మీయ సమావేశంలో.. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ” కొంతకాలంగా సబ్దంగా ఉన్న అసోసియేషన్ కు శ్రీనివాసరావు గారి ప్రకటన తిరిగి జీవం పోసింది. కొందరి జేబులో కోటిరూపాయల ఉన్నా మనసులో దరిద్రం వుంటుంది. శ్రీనివాసరావు గారి జేబులో కోట్లు ఉన్నాయి మనసులో లక్ష్మిదేవి ఉంది. పదిమంది కి ఉపయోగపడే ఔదార్యం ఉంది. కుబేరుడు ఇంతమంది కుచేలుల్లను అనుగ్రహించారు. ఫిల్మ్ జర్నలిస్టులు గా దశాబ్దాల అనుబంధం ఉంది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ లలో ఓ ఆరోగ్యకర వాతావరణం…

అంగరంగ వైభవంగా రష్మిక మెడలో మూడు ముళ్లు

Three thorns on Rashmika's neck in a state of grandeur

టాలీవుడ్ మోస్ట్ అడ్మైర్డ్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఎట్టకేలకు ఒక ఇంటివారయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమ, పెళ్లిపై జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు శుభ ముహూర్తాన విజయ్ దేవరకొండ, రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. హిందూ శాస్త్రోక్తంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. ఉదయ్‌పూర్‌లోని ఒక ప్యాలెస్‌లో జరిగిన ఈ వేడుకలో వధూవరులిద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. సోషల్ మీడియాలో వీరిని అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘విరోషి’ అనే పేరు ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది. రష్మిక మందన్న కర్ణాటకలోని కూర్గ్ (కొడగు)…

డిజిటల్‌ రంగంలో సరికొత్త విప్లవాత్మకమైన మార్పు….సురభి

Advance India Initiative Convenes HR Leaders in Hyderabad for a Landmark Dialogue on Digital Sovereignty and Employment

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌ 50 వేలకు పైగా యువతకు ఉపాధి కల్పన కల్పించాం….అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ వ్యవస్థాపకులు సురభి 30 ఏళ్లుకు పైగా అనుభవం…..5 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహణ….సురభి హైదరాబాద్, ఫిబ్రవరి 2026 : హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్‌ వెల్, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌ నిపుణులు, వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులను ఒకే చోటు ఏర్పాటు. యువతకు మరింత ఉద్యోగ, ఉపాధి కల్పన లక్ష్యంగా ముందడుగు వేసిన అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌. హెచ్‌ఆర్ నిఫుణులను తయారు చేయడం, దేశ ఆర్థికాభివృద్ధి బలోపేతం చేయడం, విదేశీ డిజిటల్ తగ్గించడం మరియు ఆవిష్కరణ, నైపుణ్యాలు, మానవ వనరుల అభివృద్ధి ఆధారంగా స్వావలంబన దేశాన్ని నిర్మించడంపై ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమాని వ్యవస్థాపకురాలు సురభి అన్నారు.…

Advance India Initiative Convenes HR Leaders in Hyderabad for a Landmark Dialogue on Digital Sovereignty and Employment

Advance India Initiative Convenes HR Leaders in Hyderabad for a Landmark Dialogue on Digital Sovereignty and Employment

The Advance India Initiative, in strategic partnership with Kingswell and Svyasys, successfully brought together leading HR professionals, industry experts, and organizational leaders in Hyderabad on 20 February 2024 for a high-impact dialogue focused on India’s workforce transformation, digital sovereignty, and long-term economic leadership. Led by Founder Ms. Surabhi, the initiative reflects a vision rooted in national progress, social responsibility, and economic empowerment. Known as a passionate patriot and visionary leader, Ms. Surabhi has consistently demonstrated an unwavering commitment to contributing to society through initiatives focused on employment generation, skill development,…

“అరుణాచల గిరి ప్రదక్షిణ” ఫస్ట్ గ్లిమ్ప్స్ ఆవిష్కరించిన ప్రఖ్యాత నటులు తనికెళ్ళ!!

“Arunachala Giri Pradakshina” First Glimpse Unveiled by Renowned Actor Tanikella Bharani

“ఆటగదరా శివా” అంటూ శివతత్వాన్ని ఆవిష్కరించిన ప్రముఖ నటుడు – రచయిత- దర్శకుడు తనికెళ్ళ భరణి… సుప్రసిద్ధ మహిమాన్విత పుణ్యక్షేత్రం అరుణాచలం నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “అరుణాచల గిరి ప్రదక్షిణ” చిత్రం ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు. భీమవరం టాకీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.ఎఫ్.ఎక్స్ లో సిద్ధహస్తుడైన యువ ప్రతిభాశాలి హర్ష. ఎం. దర్శకత్వం వహిస్తుండగా… సంగీతద్వయం డా. ఎ. జె. సంధ్యవర్షిణి – డా.వి.ఆర్.ఎ. ప్రదీప్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రం కోసం స్వరపరిచిన ఓ గీతానికి చింతల శ్రీనివాస్ సాహిత్యం సమకూర్చగా… మధు గాత్రం అందించారు. మదర్ సెంటిమెంట్ తోపాటు బలమైన భావోద్వేగాలతో రూపొందుతున్న “అరుణాచల గిరి ప్రదక్షిణ” అద్భుత విజయం సాధించాలని తనికెళ్ళ కోరుకున్నారు. షూటింగ్ రెండో షెడ్యూలు అతి త్వరలో ప్రారంభమవుతుందని, ఏప్రిల్…

“Arunachala Giri Pradakshina” First Glimpse Unveiled by Renowned Actor Tanikella Bharani

“Arunachala Giri Pradakshina” First Glimpse Unveiled by Renowned Actor Tanikella Bharani

Renowned actor, writer, and director Tanikella Bharani, who beautifully explored the philosophy of Lord Shiva through “Aatagadara Shiva”, has unveiled the first glimpse of the prestigious film “Arunachala Giri Pradakshina”, set against the spiritually powerful backdrop of Arunachalam. Produced by noted filmmaker Tummalapalli Rama Satyanarayana under the banner Bhimavaram Talkies, the film is being directed by talented VFX expert Harsha M. The music for the film is composed by the duo Dr. A. J. Sandhyavarshini and Dr. V. R. A. Pradeep. A song from the film has lyrics penned by…

Telangana Deputy Chief Minister Mallu Bhatti Vikramarka Unveils MAA Diary

The Movie Artists Association (MAA), under the dynamic leadership of Vishnu Manchu, continues to strengthen its presence with a series of impactful initiatives. As President, Vishnu Manchu has been actively introducing programs aimed at enhancing the welfare, health, and professional support of MAA members. His focus on sustained health-awareness activities, regular medical camps, and member engagement has earned widespread appreciation across the industry. Taking another step toward organizational development, the newly compiled MAA Diary- featuring key annual updates, member information, and association plans, was formally unveiled by Telangana Deputy Chief…

‘మా’ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Deputy CM Bhatti Vikramarka unveils 'Maa' diary

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ‘మా ‘ అధ్యక్షుడు విష్ణు మంచు రిలీజ్ చేయించారు. ‘మా’ సభ్యుల కోసం చేపడుతున్న ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, హెల్త్ చెకప్ లు, సభ్యుల సంక్షేమం కోసం మా కార్యవర్గం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా తెలిపారు. సోమవారం ఉదయం ప్రజాభవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ‘మా’ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీతో పాటుగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ జయవాణి, మలక్ పేట్ శైలజ, శివ నారాయణ, శశాంక్, హరనాథ్ బాబు, మానిక్, సంపూర్ణేశ్ బాబు, ఎం.ఆర్.సి. వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ‘మా’ నూతన డైరీని ఆవిష్కరించి.. అధ్యక్షుడు…

మార్చి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రియలెస్టిక్ వయలెంట్ లవ్ స్టోరీ మూవీ ‘కాక్రోచ్’

Realistic violent love story movie 'Cockroach' is set for a grand theatrical release on March 6th.

సొంత ఊరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస వంటి చిత్రాలతో అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు అందుకున్న డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి రూపొందిస్తున్న తాజా చిత్రం “కాక్రోచ్”. ఈ చిత్రంలో అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. “కాక్రోచ్” సినిమాను శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో.. నిర్మాత బి.బాపిరాజు మాట్లాడుతూ – సునీల్ కుమార్ రెడ్డి గారితో మా కాంబినేషన్ లో విజయవంతమైన మంచి చిత్రాలు చేశాం. మేము కలిసి చేస్తున్న మరో…

ప్లంబెక్స్ ఇండియా 2026: భారతదేశంలోనే అతిపెద్ద నీరు, పారిశుధ్యం మరియు ప్లంబింగ్ ప్రదర్శన బెంగళూరుకు రానుంది

సుస్థిర నీటి నిర్వహణ, పారిశుధ్యం మరియు ప్లంబింగ్ ఆవిష్కరణలకు భారతదేశ దృష్టిని బలపరుస్తూ బెంగళూరు, 23 ఫిబ్రవరి 2026: ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ (IPA) గర్వంతో ప్రకటిస్తోంది कि ప్లంబెక్స్ ఇండియా 2026, దేశంలోని ప్రముఖ నీరు, పారిశుధ్యం మరియు ప్లంబింగ్ ఉత్పత్తులు మరియు సాంకేతికతల ప్రదర్శన, 2026 ఏప్రిల్ 16 నుండి 18 వరకు బెంగళూరు అంతర్జాతీయ ప్రదర్శన కేంద్రం (BIEC), బెంగళూరులో నిర్వహించబడుతుంది. ప్లంబెక్స్ ఇండియా 2026 కు భారత ప్రభుత్వం యొక్క రెండు ముఖ్య మంత్రిత్వ శాఖలు — హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ (MoHUA) మరియు జల్ శక్తి మంత్రిత్వ శాఖ (MoJS) మద్దతు ఇస్తున్నాయి. ఇది జాతీయ నీటి భద్రత, పారిశుధ్యం మరియు సుస్థిర నగర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉందని సూచిస్తుంది. ప్లంబెక్స్ ఇండియా తన…