పల్లె భాషను నమ్ముకుని పరిశ్రమకు వచ్చాను : లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ ఇంటర్వ్యూ…

I came to the industry believing in the village language: Lyricist Kasarla Shyam's interview...

* ‘ది ప్యారడైజ్’ ఆయా షేర్.. నా కెరీర్ లో ఎప్పుడూ లేనంత కిక్ ఇచ్చింది నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ వరల్డ్ వైడ్ సంచలనం సృష్టించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఆయా షేర్ ప్రపంచవ్యాప్తంగా టాప్ లో ట్రెండ్ అవుతూ భారీ రెస్పాన్స్ అందుకుంటుంది. ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆయా షేర్ సాంగ్ లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ తో ఇంటర్వ్యూ విశేషాలు… ‘ఆయా షేర్’ సాంగ్ కి వస్తున్న  రెస్పాన్స్ ఎలా అనిపిస్తోంది? – ఆయా షేర్ పాట ప్రోమో విడుదలైనప్పటి నుంచి…

‘దీవాన’ టీజర్ వచ్చేసింది..

The teaser of 'Deewana' is out..

‘శుభం’తో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘దీవాన’. ఈ చిత్రం ద్వారా స్మేహ మణిమేగలై హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు. ‘దీవాన’ఈ వేసవికి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ‘దీవాన’ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే మణిరత్నం సినిమా ఫీల్ కలుగుతోంది. ఈ టీజర్ ఎలా ఉందో చూస్తే – ఓ పెళ్లి వేడుకల్లో హీరోయిన్ ను చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు ప్రేమలో పడతాడు హీరో. అప్పటి నుంచి ఆ అమ్మాయే లోకంగా బతుకుతుంటాడు. ఆ అమ్మాయి…

సంయుక్త మీనన్‌: ఇకపై డబ్బింగ్‌ కు రెడీ..

Samyukta Menon: Ready for dubbing from now on..

‘ఇకపై నా పాత్రలకు నేనే డబ్బింగ్‌ చెప్పుకుంటా..’ అంటోంది బ్యూటీ సంయుక్త మీనన్‌. టాలీవుడ్ లో చాలామంది కథానాయికలకు స్టార్‌డమ్‌ని అనుభవిస్తూ కూడా తెలుగు నేర్చుకోవాలనే తపన ఉండదు. ప్రస్తుతం ఉన్న కథానాయికల్లో నిత్యామీనన్‌, సాయిపల్లవి, కీర్తిసురేశ్‌, రష్మిక మందన్న, అనుపమ పరమేశ్వరన్‌.. తదితర తారలు మాత్రం చక్కగా తెలుగు నేర్చుకొని, తమ పాత్రలకు తామే డబ్బింగ్‌ చెప్పుకుంటూ, ఆదరించిన భాషపై అభిమానం చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి కొత్తగా సంయుక్త మీనన్‌ కూడా చేరింది. రీసెంట్‌గా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె తెలుగులో మాట్లాడినతీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ క్లిప్‌లు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘తొలిరోజుల్లో నాకు అసలు తెలుగు రాదు.‘విరూపాక్ష’ చేస్తున్న టైమ్‌లో తెలుగు నేర్చుకోవాలని ఫిక్సయ్యాను. నేర్పేందుకు ట్యూటర్లను పెట్టుకున్నాను. వారివల్లే ఇంత త్వరగా మాట్లాడగలుగుతున్నా. ప్రస్తుతం తెలుగు నా మాతృభాషలాగే మారిపోయింది. ఇకపై…

ఘనంగా నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ కు ‘కత్తి’ కాంతరావు స్మారక జాతీయ పురస్కారం

Dr. Rajendra Prasad receives the 'Kaththi' Kantha Rao Memorial National Award

– అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన మహిళలకు సత్కారం భారత కల్చరల్ అకాడమి, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో నటప్రపూర్ణ కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారాన్ని నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్ కు అందజేశారు. ఘనంగా జరిగిన ఈ ప్రధానోత్సవ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు, తెలంగాణా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి. పార్థసారథి IAS, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, సీనియర్ నటి కవిత, తెలంగాణ ఎఫ్ డీసీ ఎండీ, ఐ అండ్ పీఆర్ కమిషనర్ శ్రీమతి ప్రియాంక, దర్శకులు ప్రేమ్ రాజ్, విజన్ వీవీకే అధినేత విజయ్ కుమార్, నాగబాల డి.సురేష్ కుమార్, గీత రచయిత వెనిగళ్ల రాంబాబు, శ్రీ చిత్తరంజన్, శ్రీ…

Grand Felicitation Ceremony: “Katti Kantha Rao Memorial National Award” Presented to Actor Dr. Rajendra Prasad

Grand Felicitation Ceremony: “Katti Kantha Rao Memorial National Award” Presented to Actor Dr. Rajendra Prasad

On Monday evening in Hyderabad, the Katti Kantha Rao Memorial National Award was presented to veteran actor Dr. Rajendra Prasad, popularly known as Nata Kireeti. The award ceremony was organized jointly by the Bharata Cultural Academy and the Telugu Film Television Welfare Forum. As part of the event, International Women’s Day was also celebrated, and several women from different fields were honored.The program was attended by many distinguished personalities including BJP State President Ramachander Rao,Ex.Central Minister Venu Gopala Chary, Telangana State Election Officer P.Pardha Saradhi IAS, noted film director S.V.…

“మిరాకిల్” నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్” : క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్

"Miracle" is the best film of my career: Crazy heroine Hebba Patel

దర్శకుడిగా ప్రభాస్ నిమ్మల పేరు మారుమ్రోగేలా చేసే చిత్రం మిరాకిల్: మల్టీ టాలెంటెడ్ హీరో శ్రీరామ్ కొండమడుగు ప్రజలకు జీవితాంతం కృతజ్ఞడునై ఉంటాను. ఇప్పటివరకు భారతీయ తెరపై ఆవిష్కారం కాని వినూత్న కథా చిత్రం “మిరాకిల్” : దర్శకుడు ప్రభాస్ నిమ్మల “కుమారి 21ఎఫ్, ఈడో రకం – ఆడో రకం, ఓదెల రైల్వే స్టేషన్” వంటి బ్లాక్ బస్టర్స్ నా కెరీర్ లో ఎన్నో ఉన్నప్పటికీ… తాజాగా నేను చేస్తున్న “మిరాకిల్” నా కెరీర్ లో మోస్ట్ మెమరబుల్ మూవీ అవుతుంది. థాంక్స్ టు డైరెక్టర్ ప్రభాస్ నిమ్మల” అని అన్నారు క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్. సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఎగ్గిడి – శ్రీకాంత్ మొగదాసు – చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న కథాచిత్రం “మిరాకిల్”లో హెబ్బా పటేల్…

“Miracle” movie Will Be the Best Film of My Career!! — Crazy Heroine Hebah Patel

“Miracle” movie Will Be the Best Film of My Career!! — Crazy Heroine Hebah Patel

A film that will make director Prabhas Nimmala’s name resonate widely!! — Multi-talented Hero Sriram I will remain grateful for a lifetime to the people of Kondamadugu. “Miracle” is a unique story that has never before been portrayed on the Indian screen. — Director Prabhas Nimmala Despite having several blockbuster films in my career such as “Kumari 21F, Eedo Rakam – Aado Rakam, and Odela Railway Station”, the film I am currently working on, “Miracle,” will be the most memorable movie of my career. Thanks to director Prabhas Nimmala,” said…

‘Lechindi Mahilalokam’ is not a movie that preaches women to commit crimes but a story that makes everyone laugh: Manchu Lakshmi

'Lechindi Mahilalokam’ is not a movie that preaches women to commit crimes but a story that makes everyone laugh: Manchu Lakshmi

Sunstudio has partnered with UFO to release ‘Lechindi Mahilalokam’ in theatres. The film is jointly produced by Hyma Rajasekhar, Shweta Mahi, and Nirosha Naveen under the banners of Brihaspati Entertainments, Apparently Cinema, and Story Factory. Directed by the duo Arjun and Carthyk Sreerama Chandra, this movie features actress Manchu Lakshmi, Sriram Chandra, Ananya Nagalla, Hariteja, Hema, Supritha, and Shraddha Das in the lead roles. These days a newly married couple has differences over petty issues. And neighbours keep adding fuel to these fights, and pollute to cause more harm. The…

‘లేచింది మహిళాలోకం’ మర్డర్ చేయమని చెప్పే సినిమా కాదు.. అందరినీ నవ్వించే చిత్రం: మంచు లక్ష్మి

'Lechindi Mahilalokam’ is not a movie that preaches women to commit crimes but a story that makes everyone laugh: Manchu Lakshmi

గ్రాండ్‌గా ‘లేచింది మహిళాలోకం’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బ్రిహస్పతి ఎంటర్‌టైన్‌మెంట్స్, అప్పారెంట్లీ సినిమా, స్టోరీ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై హైమ రాజశేఖర్, శ్వేత మహి, నిరోష నవీన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘లేచింది మహిళాలోకం’. దర్శకద్వయం అర్జున్-కార్తిక్ రూపొందించిన ఈ చిత్రంలో మంచు లక్ష్మి, శ్రీరామ చంద్ర, అనన్య నాగళ్ల, హరితేజ, హేమ, సుప్రిత, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలు పోషించారు. కొత్తగా పెళ్లయిన ఒక జంట మధ్య చిన్న చిన్న విషయాలకే విబేధాలు రావడం.. వాటికి ఆజ్యం పోసేలా పక్కింటివాళ్లు తమ మాటలతో పొల్యూట్ చేయడం.. ఈ క్రమంలో జరిగే పరిణామాలు ఒకవైపు థ్రిల్‌కు గురి చేస్తూనే మరోవైపు కడుపుబ్బా నవ్వించేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం మార్చి 26న థియేటరల్లో విడుదలకు సిద్ధమవుతోంది. సన్‌స్టూడియో యూఎఫ్‌ఓతో కలిసి ఈ సినిమాను…

హృదయాలను తాకుతున్న ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ తొలి గీతం ‘సంచారమే’

‘EPIC - FIRST SEMESTER’ First Single “Sancharame” Strikes a Soulful Note - A Hesham Abdul Wahab Musical. 

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమా నుంచి తొలి గీతంగా ‘సంచారమే’ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మనోహరమైన పాట ప్రధాన పాత్రల భావోద్వేగ ప్రయాణాన్ని ఎంతో అందంగా ఆవిష్కరించింది. ప్రఖ్యాత గీత రచయిత గోరేటి వెంకన్న రచించిన ఈ పాట స్వచ్ఛమైన తెలుగు కవిత్వంతో పాటు హృదయాన్ని తాకే భావాలతో ప్రత్యేకంగా నిలుస్తోంది. దేశీ మూలాలు, విదేశీ జీవితానికి మధ్య ఉన్న విరుద్ధ భావాలను సున్నితంగా ప్రతిబింబిస్తూ సినిమా కథనానికి అనుగుణంగా ఈ పాట సాగుతుంది. ఈ గీతానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. ఆ కూర్పుకు మరింత గాఢతను జోడిస్తూ హేషమ్ అబ్దుల్ వహాబ్, గోరేటి వెంకన్న కలిసి శ్రావ్యంగా పాటను ఆలపించారు. దృశ్యపరంగా ఈ పాట లండన్ యొక్క అద్భుతమైన దృశ్యాలను ప్రదర్శిస్తుంది. అంతర్జాతీయ ప్రకృతి దృశ్యాలను,…