​Rakshasapuram will captivate audiences as a unique crime thriller; releasing at the end of this month – Presenter K.S. Rama Rao

​Rakshasapuram will captivate audiences as a unique crime thriller; releasing at the end of this month - Presenter K.S. Rama Rao

​Renowned producer K.S. Rama Rao is bringing the Kannada superhit film Rakkasapuradol, starring Raj B. Shetty, to the Telugu audience under the title Rakshasapuram The film is produced by K. Ravi Varma under the K.N. Entertainments banner and directed by Ravi Saranga. Presented by K.S. Rama Rao, the movie is being released under the Creative Commercials banner and is gearing up for a grand Telugu release soon. ​During a recent event held at FNCC, Hyderabad, producer K.S. Rama Rao shared the highlights of the film. ​Prominent Producer K.S. Rama Rao…

డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘రాక్షసపురం’ : చిత్ర సమర్పకులు కె.ఎస్. రామారావు

Different crime thriller 'Rakshasapuram': Film presenter K.S. Rama Rao

రాజ్ బి శెట్టి హీరోగా నటించిన కన్నడ సూపర్ హిట్ మూవీ ‘రక్కసపురదోల్’ను తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘రాక్షసపురం’ టైటిల్ తో తీసుకొస్తున్నారు ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు. ఈ చిత్రాన్ని కె.ఎన్. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కె. రవివర్మ నిర్మించారు. రవి సారంగ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు సమర్పణలో రాక్షసపురం సినిమా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై త్వరలో తెలుగులో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత కె.ఎస్ రామారావు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఎఫ్ఎన్ సీసీలో జరిగిన కార్యక్రమంలో చిత్ర విశేషాలను తెలిపారు. కె.ఎస్. రామారావు మాట్లాడుతూ -”నా కెరీర్ డబ్బింగ్ చిత్రంతోనే ప్రారంభమైంది. కమల్ హాసన్ నటించిన ‘ఎర్రగులాబీలు’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశాను. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు…

ప్రభాస్ ‘స్పిరిట్’ కోసం వేచి చూస్తున్నా: ‘ధురంధర్ ది రివేంజ్’ డైరెక్టర్ ఆదిత్యధార్

Prabhas is waiting for 'Spirit': 'Dhurandhar The Revenge' director Adityadhar

ప్రభాస్ ను లెజెండ్ అని పిలుస్తూ, ఆయన స్పిరిట్ సినిమా థియేటర్స్ లో చూసేందుకు వేచి చూస్తున్నానంటూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు ‘ధురంధర్’ మూవీ డైరెక్టర్ ఆదిత్య ధార్. దర్శకుడు సందీప్ వంగా ధురంధర్ ది రివేంజ్ సినిమాను అప్రిషియేట్ చేస్తూ చేసిన పోస్ట్ కు రిప్లై ఇచ్చిన ఆదిత్య ధార్…లెజెండ్ ప్రభాస్ కు నా ప్రేమను తెలియజేయండి అంటూ తన రిప్లై లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ నేపథ్యంలో ఆదిత్యధార్, ప్రభాస్ కాంబోలో ఓ క్రేజీ మూవీ వస్తే ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. ‘ధురంధర్ ది రివేంజ్ ‘మూవీ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటిదాకా ఈ చిత్రానికి 1680 కోట్ల రూపాయల వరల్డ్ వైడ్ వసూళ్లు దక్కాయి. ఈ సినిమా ప్రాపగండా మూవీ అంటూ బాలీవుడ్ లో కొందరు…

Mahesh Babu’s ‘Athidhi’ Reincarnating in 4K, Set for Grand Worldwide Re-Release on May 29, 2026

Mahesh Babu’s ‘Athidhi’ Reincarnating in 4K, Set for Grand Worldwide Re-Release on May 29, 2026

The stylish action thriller Athidhi, starring superstar Mahesh Babu and directed by Surender Reddy, is all set for a grand worldwide re-release on May 29, 2026. Timed to mark the birth anniversary of legendary Superstar Krishna Garu, the film returns in a completely upgraded avatar, promising a fresh and immersive theatrical experience. Positioned as a “Reincarnation” rather than a re-release, Athidhi4K features extensive technical enhancements including 4K restoration from original negatives, re-editing for tighter narration, advanced audio mastering, and re-recording to match modern cinematic standards. The makers have teased the…

‘డెకాయిట్‌’ మూవీ రివ్యూ…భిన్నమైన ప్రయత్నం!

'Decoit' Movie Review...A Different Attempt!

హీరో అడవి శేష్‌ సినిమా అంటే మినిమమ్‌ గ్యారంటీ అనే ఒక ముద్ర ఉంది. ఆయన గత చిత్రాల్లో యాక్షన్‌, దేశభక్తి, క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు, విజయాలు సాధించారు. . ఇప్పుడు లవ్‌, ఎమోషనల్‌, యాక్షన్‌ చిత్రం `డెకాయిట్‌`తో వచ్చాడు. ఇందులో ఆయనకు జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ నటించింది. శానిల్‌ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. వీరితోపాటు ప్రకాష్‌ రాజ్‌, సునీల్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో ఎస్‌ ఎస్‌ ప్రొడక్షన్స్, సునీల్‌ నారంగ్‌ ప్రొడక్షన్స్ పతాకాలపై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. సునీల్‌ నారంగ్‌ సమర్పకులు. ఈ శుక్రవారం (ఏప్రిల్‌ 10)న ఈ చిత్రం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? అడివి శేష్‌ మెప్పించాడా? అనేది తెలుసుకుందాం.…

సత్యదేవ్ ‘రావు బహదూర్’ ఫస్ట్ సింగిల్ ‘ఓ సుందరి’

Satyadev 'Rao Bahadur' first single 'O Sundari'

సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘రావు బహదూర్’ చిత్రాన్ని సగర్వంగా అందిస్తోంది. ఈ చిత్రాన్ని ఏ ప్లస్ ఎస్ మూవీస్,  శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బలమైన కథాంశాలతో, కంటెంట్‌ బేస్డ్ తెలుగు సినిమాలకు మద్దతుగా నిలిచే ఈ రెండు నిర్మాణ సంస్థలకు ‘రావు బహదూర్’ మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా నిలవనుంది. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత, టీం ఇప్పుడు మ్యూజిక్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేస్తున్నారు. స్మరణ్ సాయి స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ ‘ఓ సుందరి’ ఈ నెల 15న విడుదల కానుంది. సత్యదేవ్, దీపా థామస్‌లను రొమాంటిక్ సెటప్‌లో ప్రజెంట్ చేసిన సాంగ్ రిలీజ్ అనౌన్స్మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది. సత్యదేవ్ పొడవాటి జుట్టు,…

సామాన్యుడికి మ‌రింత చేరువ.. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ టికెట్ ధ‌ర‌ రూ.100గా ఫిక్స్!

More accessible to the common man.. Single screen ticket price fixed at Rs.100 in Telugu states!

జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల ‘రాకాస’ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఈనెల 3న రిలీజ్ చేశారు. డిఫ‌రెట్ ప్రమోష‌నల్ స్ట్రాట‌జీతో  సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని.. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవర్‌సీస్‌లోనూ దూసుకెళ్తోంది. ఏపీ, తెలంగాణ‌లో శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహా మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై విడుద‌లైన చిత్రం ఇప్ప‌టికే మంచి క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతూ ఫ‌న్‌టాస్టిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో దూసుకెళ్తోంది. లేటెస్ట్‌గా మేక‌ర్స్ ఈ సినిమాను ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ చేసే ప‌నిలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధ‌ర‌ను రూ.100గా ఫిక్స్ చేశారు. దీంతో రాకాస చిత్రం సామాన్యుడికి…

హీరోయిన్ కృతి శెట్టి ఇంటర్వ్యూ : ఆ ప్రేమకథలు నా ఫేవరెట్…

Heroine Kriti Shetty Interview: Those love stories are my favorite...

* ‘ఉప్పెన’ తర్వాత చేసిన ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్‌, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ నెల 10న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా కృతి శెట్టి మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు. విగ్నేష్ శివన్ ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? -‘ఉప్పెన’ తర్వాత పూర్తిస్థాయి లవ్…

నోరా ఫతేహి…స్పెషల్ సాంగ్స్ బ్యుటీ.. !

Nora Fatehi...special songs beauty..!

పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో హీరోయిన్స్ కూడా హీరోల రేంజ్ లో కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నారు. చాలా మంది హీరోయిన్స్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ హీరోయిన్ సినిమా భారీ హిట్ అయినా తనకు రూపాయి కూడా ఇవ్వలేదు అని తెలిపింది. సినిమా వల్ల అందరూ లాభపడ్డారు కానీ తనకు మాత్రం రూపాయి కూడా ఇవ్వలేదు అని ఆరోపించింది. ఆమె మరెవరో కాదు.. నోరా ఫతేహి. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది నోరా. ఈమెకి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు ఈ అమ్మడు. నోరా ఫతేహి ఎక్కడ ఉన్నా ఆ వైబ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో…

‘సర్కార్ బాయి’ప్రారంభం

'Sarkar Bai' begins

తెలంగాణ సామాజిక నేపథ్యంతో రాబోతున్న చిత్రం ‘సర్కార్ బాయి’. శ్రీరామ్ నిర్మల, సాయి కీర్తన హీరో హీరోయిన్లుగా, లారా దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కార్ బాయి’ చిత్రానికి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముహూర్తం కార్యక్రమంలో భాగంగా నిర్మాత తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకురాలు లారా సీన్ డైరెక్షన్ చేశారు. ముహూర్తం షాట్‌ను తెలంగాణ ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారి దాస్య నాయక్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు అతిథులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకురాలు లారా మాట్లాడుతూ.. 1985 సంవత్సరంలో జరిగిన నీటి సంఘటనలు, కుల వివక్షత వంటి అంశాలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను ప్రతిబింబించే కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం రెండు తెలుగు…