తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2015లో వచ్చిన చిత్రాల్లోంచి ‘రుద్రమ దేవి’, ‘కంచె’, ‘శ్రీమంతుడు’ చిత్రాలకు బెస్ట్ ఫిల్మ్ అవార్డుల్ని ప్రకటించింది. ఈ క్రమంలో దర్శక, నిర్మాత గుణ శేఖర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అనుష్క శెట్టి, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద గుణ శేఖర్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. గద్దర్ అవార్డుల్ని ప్రకటించడంతో గుణ శేఖర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు గుణ శేఖర్ మాట్లాడుతూ .. ‘‘2015వ సంవత్సరానికి గానూ గుణ టీం వర్క్స్ బ్యానర్ మీద రాగిణి గుణ, నీలిమ గుణ, యుక్త గుణ సంయుక్తంగా నిర్మించిన ‘రుద్రమ దేవి’కి ఉత్తమ చిత్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ సినిమా అవార్డుని ప్రకటించడం ఎంతో…
Year: 2025
“B.N. Reddy film Award Is a Great Honor,” Says Director Sukumar
Creative filmmaker honored with prestigious recognition Acclaimed filmmaker Sukumar, who proved his brilliance right from his debut film Arya, has been honored with the prestigious B.N. Reddy Film Award as part of the Gaddar Film Awards. Sukumar, known for his unique storytelling and innovative narratives, gained wide acclaim with films like Jagadam, Arya 2, 100% Love, 1: Nenokkadine, and Nannaku Prematho. He stunned audiences with the rural political drama Rangasthalam, which became a commercial cult blockbuster, and achieved pan-India success with Pushpa: The Rise. sequel, Pushpa: The Rule, has already…
బీఎన్ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను : దర్శకుడు సుకుమార్
తొలిచిత్రంతో ‘ఆర్య’తోనే దర్శకుడు తన ప్రతిభను నిరూపించుకున్న దర్శకుడు సుకుమార్. ఆ తరువాత జగడం, ఆర్య-2, 100 పర్సెంట్ లవ్, వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో చిత్రాలతో బ్రిలియంట్ దర్శకుడుగా పేరు పొందిన సుకుమార్, రంగస్థలం వంటి చిత్రంతో కమర్షియల్ కల్ట్ బ్లాక్బస్టర్తో అందరినీ నివ్వెరపరిచాడు. ఇక ‘పుష్ప’తో పాన్ ఇండియా సక్సెస్ను సాధించిన సుకుమార్ ‘పుష్ప-2’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘పుష్ప-2’ చరిత్రను సృష్టించింది. తొలిచిత్రం ఆర్య నుంచి కొత్తదనం కోసం తపనపడుతూ, ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్ పీరియన్స్ అందించే సినిమాలు రూపొందిస్తూ తనకంటూ ఓ బ్రాండ్ను క్రియేట్ చేసుకున్నాడు, ముఖ్యంగా బాలీవుడ్లో పెద్ద స్టార్స్ సైతం సుకుమార్తో సినిమాలు తీయడానికి ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. ఇలాంటి ఓ గొప్ప క్రియేటివ్ దర్శకుడికి నేడు బీఎన్…
యష్ రాజ్ ఫిల్మ్స్ ‘సైయారా’ టీజర్ విడుదల
యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో మోహిత్ సూరి తెరకెక్కించిన చిత్రం ‘సైయారా’. వై.ఆర్.ఎఫ్ బ్యానర్ నుంచి వచ్చే ప్రేమ కథా చిత్రాలకు ఉండే ఫాలోయింగ్, క్రేజ్ అందరికీ తెలిసిందే. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ ‘సైయారా’ చిత్రాన్ని రూపొందించారు. అహాన్ పాండేను హిందీ చిత్ర పరిశ్రమకు ఈ చిత్రంతోనే హీరోగా పరిచయం చేయనున్నారు. ఈ క్రమంలో అహాన్ పాండే, అనీత్ జంట ఎలా ఉండబోతోంది? అసలు వారిద్దరి ప్రపంచం ఎలా ఉంటుందో తెలియజేసేందుకు టీజర్ను విడుదల చేశారు. ఇంటెన్స్ లవ్ స్టోరీగా రాబోతోన్న ఈ ‘సైయారా’ టీజర్ను రిలీజ్ చేశారు. సైయారా చిత్రాన్ని కంపెనీ సీఈఓ అక్షయ్ విధాని నిర్మించారు. ఇక ఈ మూవీ టీజర్ను గమనిస్తే.. ఇదొక ఇంటెన్స్ లవ్ డ్రామా అని అర్థం అవుతోంది. నేటి ట్రెండ్కు తగ్గట్టుగా ఈ ప్రేమ కథను అంతే…
తెలంగాణ సినిమా అభివృద్ధి చేయడమే లక్ష్యం!
అవార్డులు అక్కడ ఇక్కడ పంచుకోవడానికి కాదు! ఒక ఏడాది తెలంగాణ ప్రభుత్వం సినిమా అవార్డులు ఇస్తే ఇంకో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాలనేది సీనియర్ నటులు మురళీమోహన్ మాట. ఒకే సినిమాకు ఒకే ఏడాదిలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు ఇస్తే బావుండదనేది ఆయన మాట! ఎందుకు బావుండదు? ఇది నామాట! ‘పుష్ప’ అర్జున్ కు జాతీయ పురస్కారం వచ్చింది! పుష్ప 2కు తెలంగాణ గద్దర్ సినిమా అవార్డు వచ్చింది! అయితే తప్పేంటి? జాతీయ పురస్కారం వచ్చిన సినిమా రాష్ట్ర పురస్కారం తీసుకోకూడదా? తెలంగాణ పురస్కారం తీసుకున్న సినిమా ఆంధ్రప్రదేశ్ సినిమా అవార్డుకు పనికి రాదా? అసలు తెలంగాణ సినిమాలో ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏమిటనేదేగా అసలు సమస్య! ఒక సంవత్సరం ఇక్కడ, ఒక సంవత్సరం అక్కడ పంచుకోవడానికి కాదు తెలంగాణలో సినిమా అవార్డులు ప్రవేశ పెట్టింది!…
‘భైరవం’ సినిమాకి రెస్పాన్స్ రావడం ఆనందాన్నిచ్చింది: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పించారు. మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. మా అందరికీ కొంచెం గ్యాప్ వచ్చినా ఆడియన్స్ నుంచి ఇంత సపోర్టు, ప్రేమ రావడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా తప్పకుండా మీరందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలి. ఇలాంటి మంచి సినిమా చూస్తే…
జూన్ 20న ‘8 వసంతాలు’ విడుదల
పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ‘8 వసంతాలు’ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన కాన్సెప్ట్-సెంట్రిక్ మూవీ. అనంతిక సనీల్కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని,వై రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు సోల్ ఫుల్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోందని ప్రోమోలు ప్రామిస్ చేశాయి. మేకర్స్ ఈ మాన్సూన్ సీజన్లో సినిమాని థియేటర్స్ లోకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. జూన్ 20న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. హృదయాన్ని కదిలించే ప్రేమ గాథ మరో మూడు వారాలలో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచబోతోంది. రిలీజ్ డేట్ పోస్టర్లో అనంతిక సనీల్కుమార్ బ్యూటీఫుల్ గా వున్నారు. అద్భుతమైన చీరలో ఆమె ప్లజెంట్ గా కనిపించారు. ఆమె జుట్టులో గులాబీ ఆమె లుక్, క్యారెక్టర్ నేచర్ ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. వరుస మ్యూజికల్…
‘గద్దర్ అవార్డు’ల్లో సత్తా చాటిన ‘కమిటీ కుర్రోళ్లు’
సంతోషం వ్యక్తం చేసిన నిహారిక కొణిదెల, యదు వంశీ నటి, నిర్మాత నిహారిక కొణిదెలకు సినిమా పట్ల ఉండే అభిరుచి అందరికీ తెలిసిందే. నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా ఆగస్టు 9, 2024న విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. థియేటర్, ఓటీటీ ఇలా అన్ని చోట్లా ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ చిత్రం మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో రెండు ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెల్చుకుంది. ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికి జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. అంతే కాకుండా దర్శకుడు యధు వంశీ ఉత్తమ తొలి దర్శకుడి అవార్డును కూడా అందుకున్నారు. 14 ఏళ్ల తరువాత…
Niharika Konidela’s “Committee Kurrollu” Strikes Big at Gaddar Telangana Film Awards, Wins Two Major Honours
Supremely talented actor-producer Niharika Konidela struck gold with her production venture “Committee Kurrollu”, which was released on August 9, 2024. The film received both critical acclaim and commercial success, cementing its place as one of the most talked-about releases last year. Adding to its accolades, Committee Kurrollu has now been honoured with two prestigious “Gaddar Telangana Film Awards”, announced today by the Government of Telangana. The film was awarded the Best Feature Film on National Integration, Communal Harmony, and Social Uplift of Depressed Classes, while director Yadhu Vamsi received the…
From Singing Star To Silverscreen Actor: Singer Aditi Bhavaraju To Make Acting Debut With Loukya Entertainments’ “Dhandoraa”
Loukya Entertainments, led by the dynamic and visionary producer Ravindra Banerjee Muppaneni, has carved a niche for itself by producing acclaimed and successful films, such as “Colour Photo” and “Bedurulanka 2012”. The renowned production house is now coming back with another exciting project, “Dhandoraa”. Set against the backdrop of rural Telangana, Dhandoraa is a gritty tale of love and honour which explores the harsh truths and prevailing social evils in our society. It boasts an ensemble of extremely talented cast, including Shivaji, Navdeep, Nandu, Ravi Krishna, Manika Chikkala, Mounica Reddy,…