చిన్న చిన్న పాత్రలతో కమెడియన్ గా మొదలెట్టి ఇప్పుడు కథానాయకుడిగా కూడా సినిమాలు చేస్తున్న సుహాస్ ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ అనే నూతన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీనికి నూతన దర్శకుడు దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది, ఇందులో కామెడీ, చిన్న కైమ్ర్, వూర్లో వుండే చిన్న చిన్న గొడవలు కలగలిపి ఒక కథగా మలిచినట్టుగా తెలుస్తోంది. సెలూన్ షాపు నడిపే సుహాస్ ఆ వూర్లో ఏమి జరిగినా అన్నిటిని తనవిూదే వేసుకొని ఎలా చిక్కుల్లో పడ్డాడు, వాటినుంచి ఎలా బయటపడ్డాడు అనే ఇతివృత్తంగా ఈ ట్రైలర్ చూస్తుంటే కనపడుతోంది. ఇంతకు ముందు సుహాస్’కలర్ ఫోటో’ అనే చిత్రంలో కథానాయకుడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమాకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఆ తరువాత ‘రైటర్…
Month: January 2024
‘బూట్ కట్ బాలరాజు’ బాగా ఎమోషనల్ అయ్యాడు!
బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ ఇప్పుడు వరస సినిమాలతో బిజీగా వున్నారు. ఇంతకు ముందు ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సోహెల్, ఆ సినిమాతో తన ప్రతిభని చూపించాడు. అటు క్రిటిక్స్, ఇటు ప్రేక్షకులు ఆ చిత్రాన్ని ఎంతో మెచ్చుకున్నారు. ఇప్పుడు ‘బూట్ కట్ బాలరాజు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ విడుదల వేడుకలో సోహెల్ బాగా ఎమోషనల్ అయ్యాడు. సినిమాలు, వెబ్ సిరీస్, రియాలిటీ షో, షార్ట్ ఫిలిం ఇలా ఏది చేసినా గుర్తింపు కోసం చేస్తాం, బతకడానికి చేస్తాం. నేను పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు ఓ షార్ట్ ఫిలింలో నటించాను. తరువాత ‘కొత్త బంగారు లోకం’ సినిమాలో చిన్న పాత్ర చేసాను, అలా చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చాను’ అని…
‘జైహనుమాన్’ ఆంజనేయుడుగా రానా!?
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్వర్మ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘హనుమాన్’ భారీ విజయంతో సీక్వెల్గా ‘జై హనుమాన్’ ప్రకటించారు. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటివరకు ఈ చిత్రం వరల్డ్వైడ్గా రూ.200 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇదిలావుంటే ఈ సినిమా ముగింపులో సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘హనుమాన్’కు సీక్వెల్గా రానున్న ‘జై హనుమాన్ కు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా సిద్ధమయిపోయిందని ప్రశాంత్ వర్మ వెల్లడించాడు. దీంతో ప్రేక్షకులంతా సెకండ్ పార్ట్ ‘జై హనుమాన్’ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో హనుమంతుడిగా ఎవరు కనిపించబోతున్నారనేది అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాలో హనుమంతుడిగా కనిపించబోయేది ఇతడే…
‘సిద్ధార్థ్ రాయ్’ లాంటి కాన్సెప్ట్ తీయాలంటే చాలా ధైర్యం కావాలి : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్
పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ ‘సిద్ధార్థ్ రాయ్’ తో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల దగ్గర పనిచేసిన వి యశస్వీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ బ్యానర్లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువతను ఆకట్టుకునే ప్రోమోలతో ఇప్పటికే ఈ చిత్రం హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేశారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ , దర్శకులు సాయి రాజేష్, వీరశంకర్, లక్ష్మీ భూపాల ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ట్రైలర్ విషయానికి వస్తే.. సిద్ధార్థ్…
Deepak Saroj, V Yeshasvi, Shree Radha Damodar Studios and Vihaan & Vihin Creations’ Siddharth Roy Trailer Released
Popular child artist Deepak Saroj is making his debut as a hero with the upcoming love and intense emotional entertainer Siddharth Roy which marks the directorial debut of V Yeshasvi who worked under star directors like Harish Shankar and Vamshi Paidipally. The film is produced jointly by Jaya Adapaka, Pradeep Pudi, and Sudhakar Boina under the banners of Shree Radha Damodar Studios and Vihaan & Vihin Creations. The makers managed to create enough buzz with youth-appealing promos. The teaser and song got superb responses. Today, they released the film’s theatrical…
Different Mysterious Suspense Thriller ‘Inti No.13’ Released on February 23!
The film ‘Calling Bell’ created a new trend in horror films. The film became a success and brought good name to the director Panna Royal. The second movie ‘Rakshasi’ made in the same spirit also received good success. Now another horror and mysterious suspense thriller ‘Inti No. 13’ produced by director Panna Royal is coming to the audience as the third film. Under the banner of Regal Film Productions Dr. Haysan Pasha is producing this film under Barkatullah submission. It is special that this film is technically of high standards…
ఫిబ్రవరి 23న మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఇంటి నెం.13’ విడుదల!
హారర్ చిత్రాల్లో ఓ కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసిన చిత్రం ‘కాలింగ్ బెల్’. ఈ చిత్రం విజయం సాధించి దర్శకుడు పన్నా రాయల్కు మంచి పేరు తెచ్చింది. అదే స్ఫూర్తితో చేసిన రెండో సినిమా ‘రాక్షసి’ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మూడో సినిమాగా దర్శకుడు పన్నా రాయల్ రూపొందించిన మరో హారర్ అండ్ మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఇంటి నెం.13’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై డా. బర్కతుల్లా సమర్పణలో హేసన్ పాషా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టెక్నికల్గా హై స్టాండర్డ్స్లో ఉండే ఈ సినిమాను హాలీవుడ్ టెక్నీషియన్స్తో రూపొందించడం విశేషం. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ విడుదలై ఆడియన్స్లో సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఈమధ్యకాలంలో చక్కని హారర్ థ్రిల్లర్స్ రాలేదు. దాన్ని భర్తీ చేస్తూ ఇప్పుడు…
A Cinematic Celebration: Mahesh Babu’s Daughter, Sitara Ghattamaneni, Hosts Guntur Kaaram Special Screening for Orphan Kids
Hyderabad, 21st Jan 2024 – In a heartwarming gesture, Sitara Ghattamaneni, the daughter of superstar Mahesh Babu, hosted a special screening of her father’s Sankranti release, “Guntur Kaaram,” for the orphaned children of Cheers Foundation. The event took place at Amb Cinemas and was organized in collaboration with the Mahesh Babu Foundation. The magical evening unfolded at Amb Cinemas, providing a cinematic treat for the young souls under the care of Cheers Foundation. The children, along with their caregivers, were treated to an exclusive screening of “Guntur Kaaram,” the latest…
అనాథ పిల్లల కోసం ‘గుంటూరు కారం’ స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించిన మహేష్ బాబు కుమార్తె సితార
సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని అందరి మనసులు గెలుచుకునే గొప్ప పని చేసింది. చీర్స్ ఫౌండేషన్లోని అనాథ పిల్లల కోసం, సంక్రాంతి కానుకగా విడుదలైన తన తండ్రి తాజా చిత్రం “గుంటూరు కారం” ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించింది. మహేష్ బాబు ఫౌండేషన్ సహకారంతో ఏఎంబీ సినిమాస్లో ఈ కార్యక్రమం జరిగింది. చీర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని పసి హృదయాలకు సినిమాటిక్ ట్రీట్ను అందిస్తూ ఏఎంబీ సినిమాస్లో అద్భుత సాయంత్రం ఆవిష్కృతమైంది. పిల్లలతో పాటు, వారి సంరక్షకులు కూడా మహేష్ బాబు నటించిన తాజా చిత్రం “గుంటూరు కారం” యొక్క ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు. సితార ఘట్టమనేని, తన సహజసిద్ధమైన ఆకర్షణతో, పిల్లలందరూ ప్రత్యేకంగా భావించేలా మరియు సినిమా వేడుకలో భాగమయ్యేలా అద్భుతంగా హోస్ట్ చేసింది. పిల్లల ఆనందం మరియు ఉత్సాహం వేడుకకు అదనపు ఆకర్షణగా…
అతిరథ మహారధుల సమక్షంలో ఘనంగా నటరత్నాలు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి నెలలో రిలీజ్ కి సన్నాహాలు
ఇనయ సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్ మరియు తాగుబోతు రమేశ్ పాత్రల్లో నటించిన చిత్రం నటరత్నాలు. ఎన్నో హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు కూడా ఈ సినిమాలో యాక్టర్లుగా యాక్ట్ చేయడం జరిగింది. చందనా ప్రొడక్షన్ సమర్పణలో ఎవరెస్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన “నటరత్నాలు” క్రైం కామెడీ థ్రిల్లింగ్ నేపథ్యంలో దర్శకుడు శివనాగు తెరకెక్కించిన చిత్రం. ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో లో ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ గారు, దర్శకుడు కె ఎస్ రవికుమార్ చౌదరి, దర్శకుడు సముద్ర, డీ. ఎస్. రావు మరియు రామ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. Video link నిర్మాత…