‘నా సామిరంగ’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ !

'Na Samiranga' Blockbuster Celebrations!

కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయమైన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. పవన్ కుమార్ సమర్పించారు. నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా ఘన విజయాన్ని సాధించింది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు ప్రసంశలు అందుకొని సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా అలరిస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ని నిర్వహించింది. ఈ వేడుకలో కింగ్ నాగార్జున…

Abhinav Gomatam’s ‘Masthu Shades Unnai Ra’ First Look out now, film releasing on February 23rd*

Abhinav Gomatham's 'Mastu Shades Unnai Ra' First Look Released!

Actor Abhinav Gomatam is known for a comedy style of his own, thanks to the cult film ‘Ee Nagaraniki Emaindi’ and the coming-of-age rom-com ‘Meeku Maatrame Chepta’. On OTT, he has impressed the audience with ‘Save The Tigers’, the web series. He has now turned into a new lead for an entertainer titled ‘Masthu Shades Unnai Ra’. The title, needless to say, is borrowed from a phrase he is popular with among Netizens through memes. Starring Vaishali Raj as the heroine, the film co-stars several talented artists. Bhavani Kasula, Aarem…

అభిన‌వ్ గోమఠం ‘మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల !

Abhinav Gomatham's 'Mastu Shades Unnai Ra' First Look Released!

ఫిబ్ర‌వ‌రి 23న ప్ర‌పంచ‌వ్యాప్తంగా చిత్రం విడుద‌ల ఈ న‌గ‌రానికి ఏమైంది, మీకు మాత్ర‌మే చెబుతా, సేవ్ టైగ‌ర్ చిత్రాల్లో క‌మెడియ‌న్‌గా పాపులారిటీ సంపాందించుకుని, త‌న‌కంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న న‌టుడు అభిన‌వ్ గోమ‌ఠం. అయితే తాజాగా ఈ న‌గ‌రానికి ఏమైంది చిత్రంలో అత‌ని పాపుల‌ర్ డైలాగ్ అయిన మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా టైటిల్‌తోనే అభిన‌వ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతుంది. వైశాలి రాజ్ హీరోయిన్‌. కాసుల క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాక‌పంపై తిరుప‌తి రావు ఇండ్ల ద‌ర్శ‌క‌త్వంలో భ‌వాని కాసుల‌, ఆరెమ్ రెడ్డి, ప్ర‌శాంత్‌.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్‌తో పాటు చిత్ర విడుద‌ల తేదిని సోమ‌వారం ప్ర‌క‌టించారు మేక‌ర్స్. ఫిబ్ర‌వ‌రి 23న చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ హాస్య‌న‌టుడిగా, స‌హాయ నటుడిగా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న…

Industry, print, web, television media should work together as one – Telugu Film Chamber of Commerce, Telugu Film Producer Council and Telangana State Film Chamber of Commerce

Industry, print, web, television media should work together as one - Telugu Film Chamber of Commerce, Telugu Film Producer Council and Telangana State Film Chamber of Commerce

Some of the ongoing issues related to the release of Sankranti films were also discussed with some producers from the Telugu Film Chamber of Commerce, Telugu Film Producers Council, Telangana State Film Chamber of Commerce and Guild along with CM Revanth Reddy. In this meeting Telugu Film Chamber of Commerce President Dil Raju, Telugu Film Chamber of Commerce Secretary Damodar Prasad, Telugu Film Producers Council President Damodar Prasad, Telugu Film Producers Council Secretary T. Prasanna Kumar, Y V S Chaudhary, Telangana State Film Chamber of Commerce President Sunil Narang, Vivek…

ఇండస్ట్రీ, ప్రింట్, వెబ్, టెలివిజన్ మీడియా కలిసి ఒకటిగా పని చేయాలి – తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ మరియు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్

Industry, print, web, television media should work together as one - Telugu Film Chamber of Commerce, Telugu Film Producer Council and Telangana Film Chamber of Commerce

సంక్రాంతి సినిమాల విడుదలపై ఇప్పటికి కూడా కొనసాగుతున్న కొన్ని అంశాల గురించి అదేవిధంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు గిల్డ్ నుంచి కొంతమంది ప్రొడ్యూసర్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఇండస్ట్రీ గురించి చర్చించిన విషయాలు గురించి మాట్లాడటం జరిగింది. ఈ సమావేశంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు , తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, తెలుగు ఫిలిం ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్, వై వి ఎస్ చౌదరి గారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్ కూచిబొట్ల…

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సురేష్ కవిరాయని

Suresh Kavirayani is the President of Film Critics Association

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కు నూతన అధ్యక్షుడిగా సురేష్ కవిరాయనిను నియమిస్తూ ఈసి సభ్యులు అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందని.. . శనివారం సాయంత్రం నిర్వహించిన ఈసీ సమావేశంలో సురేష్ కవిరాయని అధ్యక్షుడు గా బలపరుస్తూ సభ్యులు ఆమోదం తెలపడం జరిగిందని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం. లక్ష్మి నారాయణ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఎఫ్ సి ఎ కు అధ్యక్షుడు గా ఉన్న సురేష్ కొండేటిని కొన్ని కారణాలు వల్ల ఈసీ సభ్యుల ఆమోదం మేరకు అధ్యక్ష పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షుడిగా సురేష్ కవిరాయనిను నియమిస్తూ ఈసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

Captain Miller Movie Review in Telugu : ‘కెప్టెన్ మిల్లర్’ : అభిమానులకు మాత్రమే…!

Captain Miller Movie Review in Telugu

(చిత్రం : ‘కెప్టెన్ మిల్లర్’, విడుదల తేదీ : జనవరి 26, 2024, రేటింగ్ : 2.75/5, నటీనటులు: ధనుష్, శివ రాజ్‌కుమార్, ప్రియాంక అరుల్ మోహన్, సందీప్ కిషన్, నివేదిత సతీష్, ఎలాంగో కుమారవేల్, కాళి వెంకట్, బోస్ వెంకట్ తదితరులు. దర్శకత్వం: అరుణ్ మతీశ్వరన్, నిర్మాతలు: సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని, సంగీత దర్శకులు: జి.వి. ప్రకాష్ కుమార్, ఎడిటింగ్: నాగూరన్ రామచంద్రన్) దర్శకుడు అరుణ్ మతీశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ , ప్రియాంక అరుల్ మోహన్ హీరో, హీరోయిన్ లుగా రూపొందిన సినిమా “కెప్టెన్ మిల్లర్”. ఈ తమిళ డబ్బింగ్ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం వారిని ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం… కథ : సినిమా కథ భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న…

భారత మాజీ ఉపరాష్ట్రపతి, పద్మ విభూషణ్ ఎం. వెంకయ్య నాయుడుగారికి ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ శుభాకాంక్షలు

Film Nagar Cultural Club felicitates former Vice President of India, Padma Vibhushan M. Venkaiah Naidu

భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా FNCC ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ టి. రంగారావు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రెటరీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి మరియు కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, జే. బాలరాజు, ఏ. గోపాలరావు గార్లు వెంకయ్య నాయుడు గారిని కలిసి అభినందించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు గారు మాట్లాడుతూ : గతంలో వెంకయ్య నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గా, ఎంపీ గా మరియు వివిధ శాఖల మంత్రి గా అలాగే మాజీ ఉపరాష్ట్రపతి గా ఎన్నో సేవలు అందించారు. వెంకయ్య నాయుడు గారు చెప్పే…

Padma Vibhushan to former Vice President of India Shri M. Venkaiah Naidu Garu

Padma Vibhushan to former Vice President of India Shri M. Venkaiah Naidu Garu

FNCC President G. Adiseshagiri Rao, Vice President T. Ranga Rao, Secretary Mullapudi Mohan, Joint Secretary V. V. S. S. Peddiraju, Treasurer B. Rajasekhar Reddy and Committee Members Kaja Suryanarayana, J. Balaraju, A. Gopala Rao congratulated Venkaiah Naidu Garu and wished him. On this occasion, FNCC President G. Adiseshagiri Rao said : In the past, Venkaiah Naidu has rendered many services as a joint Andhra Pradesh MLA, MP and Minister of various departments as well as former Vice President. Venkaiah Naidu’s words are very valuable. Everyone takes inspiration from his words.…

ఈ రిపబ్లిక్ డే నాకెంతో ప్రత్యేకం.. ఈ ప్రయాణంలో నాలో స్ఫూర్తి నింపి ముందుకు నడిపించింది నా అభిమానులే : మెగాస్టార్ చిరంజీవి

This Republic Day is very special for me.. My fans have inspired me in this journey: Megastar Chiranjeevi

జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలను చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరో వరుణ్ తేజ్, సుష్మిత కొణిదెల, చిరంజీవి మనవరాళ్లు నవిష్క, సమరలతో పాటు అభిమానులు పాల్గొన్నారు. చిరంజీవికి ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించటంతో ఈ వేడుకలు మరింత ప్రత్యేకతగా మారాయి. జెండా వందనం చేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ..‘‘75వ రిపబ్లిక్ డే సందర్భంగా యావన్మంది భారతీయులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈరోజున మనం ఇంత స్వేచ్చగా ఉంటున్నామంటే అందుకు కారణం.. ఎంతో మంది మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేశారు. వారి త్యాగఫలమే ఈ స్వేచ్ఛ. ఈ సందర్భంగా వారు చేసిన త్యాగాలను తలుచుకుంటూ వారికి నివాళి అర్పించటం మన కనీస బాధ్యత. ఈ సందర్భంగా అలాంటి మహనీయులందరికీ,…