పీపుల్ మీడియా ఫ్యాక్టరీ: ఒక ఏడాదిలో రెండూ వందకోట్ల సినిమాలే!

With Karthikeya 2 and Dhamaka, People Media Factory delivered two hundred crore films back to back in the same year

కాలం బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి. అలానే సినీ పరిశ్రమలో కూడా చాలా మార్పులు సంభవించాయి. ఓటిటి లో సినిమాలు చూడటానికి అలవాటు పడిన ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కి రావడం తగ్గించేశారు అనుకున్న తరుణంలో బింబిసార, సీతారామం వంటి సినిమాలు, ఒక మంచి సినిమా చేస్తే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు అని నిరూపించాయి. 2022 లో ట్రిపుల్ ఆర్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్, భీమ్లా నాయక్, ఆచార్య వంటి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలలో కొన్ని బాక్సాఫీస్ వద్ద మంచి కలక్షన్స్ రాబట్టాయి. ట్రిపుల్ ఆర్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్, భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ వంటి సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరాయి. ఈ సినిమాలు వందకోట్ల క్లబ్ లో చేరడం అంత ఆశ్చర్యపడాల్సిన…

With Karthikeya 2 and Dhamaka, People Media Factory delivered two hundred crore films back to back in the same year

With Karthikeya 2 and Dhamaka, People Media Factory delivered two hundred crore films back to back in the same year

The film industry has seen drastic changes in the past three year. At a time when audiences who are accustomed to watching movies on OTT have decreased their attendance at theatres, films such as Bimbisara and Sitaramam have demonstrated that if a good film is made, the audience will come to the theatres. RRR, Sarkaru Vaari Paata, Radhe Shyam, Bheemla Nayak, and Acharya are released in 2022. Some of these films performed well at the box office. RRR, Sarkaru Vaari Paata, Radhe Shyam, Bheemla Nayak, and Godfather have all entered…

భగీరథకు పత్రికారత్న అవార్డు!

భగీరథకు పత్రికారత్న అవార్డు!

ఎన్.టి.ఆర్ శత జయంతి సందర్భగా కమలాకర లలిత కళాభారతి సంస్థ సీనియర్ జర్నలిస్ట్ భగీరథ ను ‘పత్రికారత్న’ తో సత్కరించింది. హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయ ఆడిటోరియం లో బుధవారం రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమం లో తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు డాక్టర్ కె. వి. రమణ చారి, ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ఓలేటి పార్వతీశం, డాక్టర్ కె. వి. కృష్ణకుమారి, ఆచార్య గౌరీ శంకర్, శ్రీమతి భారతీదేవి పాల్గొన్నారు. జర్నలిస్ట్ భగీరథ తో పాటు రంగస్థల నటుడు గుమ్మడి గోపాల కృష్ణ, నటరత్న, నృత్య కళాకారిణి డాక్టర్ వనజా ఉదయ్ కు నాట్యరత్న అవార్డు తో ఘన సత్కారం జరిగింది . ఈ సందర్భంగా రమణాచారి, బుద్ధ ప్రసాద్, కృష్ణకుమారి, గౌరీ శంకర్, ఎన్. టి. ఆర్…

‘వృక్షవేదం.. మొక్కల నినాదం’ : దునియ విజయ్

Duniya-Vijay-Greenindia-challenge

“జగత్ ఏవమ్ అనౌషధం” అన్నారు పెద్దలు, అంటే ఈ సృష్టిలో ఔషధం కానిదంటూ ఏది లేదని పెద్దల మాట, అందులో ప్రధానమైన పాత్ర పోషించేవి మొక్కలు.. మనం మొక్కలను కాపాడుకుంటే అవి మనల్ని కాపాడుతాయన్నారు ప్రముఖ కన్నడ నటుడు, డైరెక్టర్ దునియ విజయ్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మైత్రి మూవీస్ కార్యాలయంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా మొక్కలు నాటిన విజయ్ మీడియాతో మాట్లాడుతూ.. మొక్కల ప్రాధాన్యతను, చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా రాజ్యసభ సభ్యులు, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు తీసుకువచ్చిన “వృక్షవేదం” పుస్తకం నాకు అమితాసక్తిని కలిగించింది. భవిష్యత్ తరాలకు మనం చేయాల్సింది ఇది కదా అనిపించింది. అంతేకాదు.. ఇంత చక్కటి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో మొక్కలు నాటే అవకాశం కల్పించిన సంతోష్ కుమార్ గారికి…

‘ఎర్రగుడి’ తొలి షెడ్యూల్ పూర్తి

'ఎర్రగుడి' తొలి షెడ్యూల్ పూర్తి.

అన్విక ఆడ్స్ ఫర్ ఎర్రగుడి సినిమా డిసెంబర్ 19న ప్రారంభమై ఏకధాటిగా డిసెంబర్ 31 వరకు జరిగిన షూటింగ్తో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. షూటింగ్ వివరాలు దర్శకుడు సంజీవ్ మేగోటి తెలియజేస్తూ.. మొదటి షెడ్యూలు అనుకున్న ప్రకారం పూర్తి చేశాం. హీరో వెంకట్ కిరణ్, హీరోయిన్ శ్రీజిత ఘోష్ పై సూర్యకిరణ్ కొరియోగ్రఫీలో నైట్ ఎఫెక్ట్ లో ఒక రెయిన్ సాంగ్ చిత్రీకరించాం. అలాగే హీరో హీరోయిన్లు మరియు సత్య ప్రకాష్ తదితరులపై నటరాజ్ ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నైట్ ఎఫెక్ట్ లోనే ఒక భారీ ఫైట్ చిత్రీకరించాం. అన్నపూర్ణ స్టూడియోలో హీరో హీరోయిన్లు, సమ్మెట గాంధీ,ఢిల్లీ రాజేశ్వరి, ఆర్కే జ్యోతి, శ్రావణి, శ్రీ కళ తదితరుల కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. జనవరి చివరి వారంలో తాజా షెడ్యూలు ప్రారంభిస్తాం “అన్నారు. లైన్…

‘వీరసింహారెడ్డి’ గ్రేట్ ఎమోషనల్ జర్నీ: ‘వీరసింహారెడ్డి’ విలన్ దునియా విజయ్ ఇంటర్వ్యూ..

Duniya-Vijay interview

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’ ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి.. పాటలు సెన్సేషనల్ హిట్స్ గా అలరించాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో ‘వీరసింహారెడ్డి’ లో మెయిన్ విలన్ పాత్ర పోషించిన ప్రముఖ కన్నడ స్టార్ దునియా విజయ్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘వీరసింహారెడ్డి’తో…

Trailer of ‘Kalyanam Kamaneeyam’ unveiled at the hands of sweetie Anushka Shetty

Trailer of 'Kalyanam Kamaneeyam' unveiled at the hands of sweetie Anushka Shetty

Film made as a new-age couple drama ‘Kalyanam Kamaneeyam’ is the new film starring young hero Santosh Shoban. Kollywood actress Priya Bhavani Shankar is its heroine. UV Concepts is producing it. Anil Kumar Aalla has directed this film whose story is about a married couple. This Sankranthi, the film is going to hit the screens on January 14. The perfect family is going to be released amid expectations! Its trailer was today released at the hands of sweetie Anushka Shetty In the trailer, Shiva and Shruti cement their love by…

అనుష్క చేతుల మీదుగా ‘కళ్యాణం కమనీయం’ ట్రైలర్ విడుదల

Trailer of 'Kalyanam Kamaneeyam' unveiled at the hands of sweetie Anushka Shetty

యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. ఈ సినిమాలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. సకుటుంబంగా చూసే ఆహ్లాదకర చిత్రంగా ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడుతున్నాయి. తాజాగా “కళ్యాణం కమనీయం” సినిమా ట్రైలర్ ను స్టార్ హీరోయిన్ అనుష్క విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే…శివ, శృతి ప్రేమ బంధం నుంచి వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. పెళ్లైన కొత్తలో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తారు. శివకు ఉద్యోగం లేకపోవడం శృతికి ఇబ్బందిగా మారుతుంది. భార్యను…

సుమన్-భానుచందర్ చేతులమీదుగా ‘రుద్రాక్షపురం’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Rudrakshapuram firstlook poster relese

యాక్షన్ ఓరియెంటెడ్ గా తెరకెక్కుతున్న ‘రుద్రాక్షపురం’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను పంచభాషా తార హీరో సుమన్ గారు మరియు సీనియర్ నటుడు భానుచందర్ జంటగా విడుదల చేసారు. ఈ చిత్రాన్ని మ్యాక్ ఉడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కొండ్రాసి ఉపేందర్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ ‘రుద్రాక్షపురం’ టైటిల్ లోనే ఓ ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఇదొక్క పవర్ ఫుల్ టైటిల్. దీంట్లో నటించిన ఆర్టిస్ట్ తో పాటు టెక్నీషియన్స్ కూడా ఎంతగానో శ్రమించి చేసిన సినిమా ఇది. ఇంతకు ముందు గాంధి గారి మొదటి సినిమా ‘ప్రేమభిక్ష’ లో నేను నటించాను. ఆయన సినిమా కోసం ప్రాణం ఇచ్చే మనిషి. ఆయన తపనకు భగవంతుడు తప్పక ఫలితం ఇస్తాడని ఆశిస్తున్నాను అంటూ చిత్ర యూనిట్ కు శుభాశీస్సులు తెలిపారు. ‘రుద్రాక్షపురం’ సినిమా లో…

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎన్.శంక‌ర్ లాంచ్ చేసిన `రివెంజ్` ట్రైల‌ర్

Video link https://youtu.be/MPdINN3ex5c

ఆది అక్ష‌ర ఎంట‌ర్టైన్ మెంట్స్ ప‌తాకంపై బాబు పెదపూడి హీరోగా న‌టిస్తూ నిర్మించిన చిత్రం `రివెంజ్`. నేహదేశ్ పాండే హీరోయిన్‌. రెట్టడి శ్రీనివాస్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ ఈ రోజు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎన్.శంక‌ర్ చేతుల మీదుగా లాంచైంది.  ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎన్.శంక‌ర్ మాట్లాడుతూ…“రివెంజ్ ` చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీను నాకు మంచి మిత్రుడు. మ‌ద్రాస్ నుంచి ఇద్ద‌రి జ‌ర్నీ ప్రారంభ‌మైంది. త‌ను మంచి రైట‌ర్, ద‌ర్శ‌కుడు. సినిమానే ప్రాణంగా బ్రతికే వ్య‌క్తి. ఈ సినిమాతో త‌న‌లో ఉన్న మ‌రో కోణాన్ని మ‌న‌కు ప‌రిచయం  చేయ‌బోతున్నాడు. ట్రైల‌ర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. సినిమా అంటే విప‌రీత‌మైన ప్యాష‌న్ ఉన్న బాబు గారిని ఒక మంచి న‌టుడుగా ప‌రిచ‌యం చేయాల‌న్న ఉద్దేశంతో ద‌ర్శ‌కుడు…